ఉత్తర్ప్రదేశ్లో గాలివాన బీభత్సం.. 54 మంది మృతి..
ఉత్తరప్రదేశ్లో నిన్న సాయంత్రం సంభవించిన పెను తుపాను తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. భారీ వర్షం, ధూళి, బలమైన ఈదురు గాలులతో కూడిన ఈ విలయానికి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మృతుల సంఖ్య 54కి చేరింది. ఈ ప్రకృతి ప్రకోపానికి వందలాది చెట్లు నేలకూలాయి, ఇళ్లు దెబ్బతిన్నాయి, విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోయాయి. అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. అధికారిక లెక్కల ప్రకారం ప్రయాగ్రాజ్లో అత్యధికంగా 16 మంది మరణించారు. భదోహీలో 15 మంది,…

