News

CINEMA

మెగాస్టార్ సంక్రాంతి సందడి: రేపు జూబ్లీహిల్స్‌లో చిరంజీవి అభిమానుల భారీ భేటీ!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాను భారీ విజయం దిశగా నడిపించేందుకు అభిమాన సంఘాలు రంగంలోకి దిగాయి. ఇందులో భాగంగా, అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో రేపు (డిసెంబర్ 18) హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఒక కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 9:09 గంటలకు ప్రారంభం కానున్న ఈ భేటీలో సినిమా ప్రమోషన్లు, విడుదల సమయంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశ వివరాలను అఖిల భారత చిరంజీవి…

AP

జగన్ వంద కోట్ల సంతకాలు సేకరించినా ప్రజలు నమ్మరు: వైసీపీపై కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ నిప్పులు

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి:- శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం పీవీఆర్ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు… ప్రజలు తెలుగుదేశం పార్టీ మీద నా మీద నమ్మకం పెట్టి అధికారాన్ని యిచ్చి నన్ను ఎమ్మెల్యే చేశారు నేను ఎప్పుడు మీకు రుణపడి ఉంట కదిరి నియోజకవర్గ అభివృద్ధికి కి కృషి చేస్తానని టీడీపీ కార్యకర్తలకు తెలిపిన…

AP

అంగన్‌వాడీలకు 5G మొబైల్స్ పంపిణీ: టీచర్లు, పిల్లలకు కిట్లు అందజేసిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

అంగన్వాడి టీచర్స్ కు 5g మొబైల్స్ ,మినీ టు మెయిన్ అప్గ్రేడ్ అయిన టీచర్స్ కు ప్రోసోడింగ్ లెటర్స్ అందజేసిన కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు కదిరి పట్టణం ఐసిడిఎస్ కార్యాలయం నందు అంగన్వాడి టీచర్స్ కు గతంలో ఇచ్చిన మొబైల్ ఫోన్లతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న అంగన్వాడీల సమస్యను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం నూతన 5జీ మొబైల్ ఫోన్లు సమకూర్చింది. దీంతో గురువారం కదిరి పట్టణంలోనీ అంగన్వాడీలకు కదిరి…

AP

కదిరిలో అంగరంగ వైభవంగా షాహ్ మీర్ ఔలియ ఉరుసు మహోత్సవం

శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి మండలం, తలుపుల ప్రాంతంలో హజ్రత్ ఖ్వాజా సయ్యద్ షా ముహమ్మద్ హుసైని షాహ్ మీర్ ఔలియ (ర.హ) గారి 261వ ఉరుసు మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అదేవిధంగా హజ్రత్ ఖ్వాజా సయ్యద్ షా ఖాదిర్ అలి పాషా షాహ్ మీరీ గారి 22వ గంధము కూడా డిసెంబర్ 16, 2025 మంగళవారం నాడు ఘనంగా నిర్వహించబడింది. ఈ ఉరుసు మహోత్సవాన్ని హజరత్ సయ్యద్ షాహ్ మీర్ ఖాద్రీ, సజ్జాద్ నసీన్…

TELANGANA

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార మదంతో వ్యవహరిస్తున్నారు: కేటీఆర్ తీవ్ర విమర్శలు

తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం అధికార మదంతో, పెత్తందారీ ధోరణితో వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. గ్రామ పంచాయతీలకు వచ్చే ప్రభుత్వ నిధులు మరియు ఇందిరమ్మ ఇళ్ల పథకం నేతల సొంత ఆస్తి కాదని, అవి ప్రజల సొమ్ము అని ఆయన స్పష్టం చేశారు. ఖానాపూర్, షాద్‌నగర్ నియోజకవర్గాలకు చెందిన నూతన సర్పంచులు, ఉప సర్పంచుల అభినందన సభలో మాట్లాడుతూ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులను చంపేస్తామంటూ బెదిరిస్తున్న తీరు ఆందోళన…

TELANGANA

ఆదివాసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించం: మంత్రి సీతక్క గట్టి హెచ్చరిక

తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క గారు, ఆదివాసీ సంస్కృతి మరియు ఆత్మగౌరవంపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్న వారిని తీవ్రంగా హెచ్చరించారు. ముఖ్యంగా సమ్మక్క-సారలమ్మ జాతర వంటి అంశాలపై తప్పుడు ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె మండిపడ్డారు. తమ ఆదివాసీ దేవుళ్ల జోలికొచ్చినా, తమ అస్థిత్వాన్ని దెబ్బతీసినా ఊరుకునేది లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా, రాష్ట్రంలో జరిగిన రెండు విడతల పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్…

AP

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల పండుగ: 6,014 మంది కానిస్టేబుళ్లకు సీఎం చంద్రబాబు నియామక పత్రాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ నియామకాల ప్రక్రియను వేగవంతం చేస్తూ, 6,014 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలను పంపిణీ చేశారు. పోలీసు శాఖను బలోపేతం చేయడంలో భాగంగా ఈ నియామకాలు చేపట్టామని, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో వీరి పాత్ర కీలకం కానుందని సీఎం తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడం ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన ఈ…

AP

శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణం: రెండు రోజుల పసికందును వదిలి వెళ్ళిన కసాయి తల్లి

  శ్రీ సత్యసాయి జిల్లా, కదిరి మండలం కాళసముద్రం గ్రామ సమీపంలో అత్యంత దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. రెండు రోజుల పసికందును ఎవరో కసాయి తల్లి నిర్మానుష్య ప్రదేశంలో వదిలిపెట్టి వెళ్లిపోయింది. పసికందును వదిలివెళ్లిన తీరు స్థానికులను తీవ్రంగా కలచివేసింది. ఆ ప్రాంతంలో గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, ఆ పసికందును రక్షించే ప్రయత్నం చేశారు. అనంతరం ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు…

CINEMA

లెజెండరీ సింగర్ ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్: లీడ్ రోల్‌లో సాయి పల్లవి?

తెలుగు తెరపై మరో బయోపిక్‌కు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. గతంలో వచ్చిన ‘మహానటి’ వంటి బయోపిక్‌లు విజయం సాధించిన నేపథ్యంలో, ఇప్పుడు అలనాటి లెజెండరీ కర్ణాటక శాస్త్రీయ సంగీత గాయని ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథను తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. తమిళనాడులోని మధురైలో జన్మించిన సుబ్బులక్ష్మి, భారతదేశ అత్యున్నత పురస్కారమైన ‘భారతరత్న’ పొందిన మొట్టమొదటి సంగీత విద్వాంసురాలు మరియు ‘రామన్ మెగసెసే అవార్డు’ పొందిన తొలి కళాకారిణి కూడా కావడం విశేషం. ఆమెను ‘భారతదేశపు…

National

మావోయిస్టులకు భారీ షాక్: దశాబ్దాల పోరాటాన్ని దెబ్బకొట్టిన కేంద్రం.. రూ. 92 కోట్ల ఆస్తులు సీజ్!

దేశవ్యాప్తంగా మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా అంతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర హోం శాఖ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా, మావోయిస్టుల ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడంపై ప్రత్యేక దృష్టి సారించింది. తాజాగా, కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏకంగా రూ. 92 కోట్ల విలువైన మావోయిస్టుల ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించడం సంచలనంగా మారింది. ఇప్పటికే బలహీనపడిన మావోయిస్టు ఉద్యమం, ఈ ఆర్థిక దెబ్బతో దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా…