News

Uncategorized

ఏపీలో నిరుద్యోగ యువతకు భారీ గుడ్ న్యూస్..! 22 ప్రాజెక్టులతో 30,899 ఉద్యోగాలు..

రాష్ట్రంలో ఏర్పాటు అవుతున్న పారిశ్రామిక ప్రాజెక్టుల చుట్టూ సంబంధిత ఎకో సిస్టం వచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఎకో సిస్టం ద్వారా ఆయా ప్రాజెక్టులతో పాటు స్థానికులు, అనుబంధ సంస్థలకూ లబ్ధి కలుగుతుందని సీఎం స్పష్టం చేశారు. గురువారం నాడు సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 8వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు నారా లోకేశ్, కె.అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, టీజీ భరత్, అనగాని సత్యప్రసాద్,…

AP

సాక్షిలో పొగాకు పై కథనాలు..! మీకేం తెలుసు..? జగన్ ను ప్రశ్నిస్తూ పొగాకు రైతుల లేఖ..!

సాక్షి పత్రికలో వచ్చిన కొన్ని కథనాల పట్ల పొగాకు రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు జగన్ కు సాక్షి పత్రిక మేనేజ్ మెంట్ కు లేఖ రాశారు. పొగాకు సాగు చేయని వారిని బాధితులుగా చూపించడం ఏంటని నిలదీశారు. జగన్ కు బ్లాక్ బర్లీ పొగాకు రైతుల కష్టాలు తెలుసా? పొగాకు రైతుల కష్టాలను జగన్ క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారా? అని రైతులు ప్రశ్నించారు.   తప్పుడు వార్తలతో రైతుల మనోధైర్యాన్ని దెబ్బతీసే కథనాలు…

TELANGANA

జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం..!

తెలంగాణ ప్రభుత్వం జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేసింది. రాష్ట్రంలో 31 జెడ్పీ స్థానాలు, 566 ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణ వ్యాప్తంగా 5,773 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయని పేర్కొంది. అదేవిధంగా, 12,778 గ్రామ పంచాయతీలు, 1.12 లక్షల వార్డులు ఉన్నట్లు తెలిపింది.   ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో ప్రభుత్వం జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ స్థానాలను…

AP

ఢిల్లీలో చంద్రబాబుకు నివేదిక సమర్పించిన టాస్క్ ఫోర్స్..

స్వర్ణాంధ్ర 2047 సాకారం అయ్యేందుకు భవిష్యత్ ప్రణాళికగా ఏపీ ఆర్ధిక, పారిశ్రామిక అభివృద్ధి నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. బుధవారం ఢిల్లీలో సీఐఐ నిర్వహించిన సమావేశంలో టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ ఈ నివేదికను ముఖ్యమంత్రికి అందించింది. మొత్తం 120 సిఫార్సులను పొందుపరచిన ఈ నివేదికను టాస్క్ ఫోర్సు బృందం రూపొందించింది. మొత్తం 17 రంగాలకు సంబంధించి అమలు చేయాల్సిన సిఫార్సులను టాస్క్ ఫోర్సు ఇందులో నివేదించింది. ఏపీ ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధి నివేదిక…

AP

మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు చేసిన విశాఖ పోలీసులు..

విశాఖ పోలీసులు మానవ అక్రమ రవాణా ముఠా గుట్టు రట్టు చేశారు. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతీ యువకులను కాంబోడియా, మయన్మార్, థాయ్‌లాండ్, లావోస్ వంటి దక్షిణాసియా దేశాలకు అక్రమంగా రవాణా చేస్తున్న పలువురిని విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించి విశాఖ సీపీ శంకబ్రత బాగ్చి తెలిపిన వివరాల ప్రకారం.. నిరుద్యోగులను విదేశాలకు అక్రమ రవాణా చేస్తోన్న పలువురిని అరెస్టు చేశామని, వారి చేతుల్లో మోసపోయిన 85 మంది అమాయకులను స్వదేశానికి సురక్షితంగా రప్పించామని…

APNationalTELANGANA

బనకచర్లపై కేంద్రం కీలక నిర్ణయం.. ఈ నెల 21లోగా కమిటీ ఏర్పాటు..

ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ముగిసింది. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రులు, అధికారులు కూడా పాల్గొన్నారు. ఏపీ, తెలంగాణ జలవివాదాలపై చర్చ జరిగింది. రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాల ఎజెండాగానే దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. ఇరు రాష్ట్రాల ప్రతిపాదనలపై సీఆర్ పాటిల్ తెలుగు రాష్ట్రాల సీఎంలతో చర్చించారు. గోదావరి…

APNationalTELANGANA

బనకచర్లపై నో డిస్కషన్.. : సీఎం రేవంత్..

ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ముగిసింది. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు భేటీ అయిన విషయం తెలిసిందే ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రులు, అధికారులు కూడా పాల్గొన్నారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాల ఎజెండాగానే దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. గోదావరి బనకచర్ల ప్రాజెక్టును సింగిల్ పాయింట్ ఎజెండాగా ఏపీ ప్రతిపాదించగా.. తెలంగాణ ప్రభుత్వం 13 అంశాలను ఎజెండాలో…

TELANGANA

బీఆర్ఎస్ లో వార్..? ఆ పదవి నుండి కవితాను తొలగింపు..!

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ షాక్ ఇచ్చారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీజీబీకేఎస్) నుంచి కవితకు ఉద్వాసన పలికారు. టీజీబీకేఎస్ ఇంఛార్జిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనసాగనున్నారు. మిగిలిన కార్యనిర్వాహక వర్గాన్ని త్వరలోనే నియమించనున్నట్టు తెలుస్తోంది..తెలంగాణ భవన్ లో టీజీబీకేఎస్ నేతల సమావేశం జరిగింది. బీఆర్ఎస్ కు అనుబంధంగానే టీజీబీకేఎస్ పనిచేయాలని సమావేశంలో కేటీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు టీజీబీకేఎస్ కు కవిత అధ్యక్షురాలిగా…

TELANGANA

స్థానిక సంస్థల ఎన్నికలకు అంతా సిద్ధం..! త్వరలోనే నోటిఫికేషన్..!

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రేపోమాపో గంట మోగనుంది. దీనికి సంబంధించి పనులు తెరవెనుక వేగంగా జరుగుతున్నాయి. తాజాగా ప్రభుత్వం జెడ్పీటీసీ, ఎంపీటీసీల స్థానాలను ఖరారు చేసింది. వాటిలో ఎన్నికలు నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది.   తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు గంట మోగనుంది. రాష్ట్రంలో 566 జడ్పీటీసీ సీట్లు, 5,773 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్రామ పంచాయతీల సంఖ్య 12,778 కాగా, వార్డుల సంఖ్య…

AP

అమిత్ షాతో ఆ అంశాలపై చంద్రబాబు చర్చలు..!

అమిత్ షా- చంద్రబాబు మధ్య చర్చలు సారాంశం ఏంటి? నీటి ప్రాజెక్టులతోపాటు రాజకీయ అంశాలు ఇరువురు నేతల మధ్య చర్చకు వచ్చాయా? వీటిపై దాదాపు ముప్పావు గంటపాటు భేటీ జరిగిందా? ఇరువురు నేతల మధ్య ఎలాంటి రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయి? మరో గవర్నర్ పదవి టీడీపీకి ఇవ్వాలని బీజేపీ భావిస్తోందా? అవుననే సంకేతాలు హస్తినలో చక్కర్లు కొడుతున్నాయి.   ఎన్డీఏ బలోపేతంలో దిశగా బీజేపీ అగ్రనాయకత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది.…