News

TELANGANA

రైతులకు సంక్రాంతికి మరో తీపికబురు చెప్పిన రేవంత్ సర్కార్..

తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతికి ముందు రైతులకు మరోమారు శుభవార్త చెప్పింది. సాదా బైనామా దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా అఫిడవిట్ దాఖలు చేసే నిబంధనను తొలగించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే భూ సమస్యల పరిష్కారం మరింత త్వరితగతిన జరుగుతుందని దీని కారణంగా వేలాది మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు.   సాదా బైనామా సమస్యల పరిష్కారానికి జీవో మరో రెండు…

TELANGANA

కరీంనగర్ కు కేంద్రం గుడ్ న్యూస్..! ఆయుష్ ఆస్పత్రి ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..

కరీంనగర్ జిల్లాకు కేంద్రమంత్రి బండి సంజయ్ తీపికబురు చెప్పారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన విజ్ఞప్తికి స్పందించిన కేంద్ర ప్రభుత్వం, కరీంనగర్ జిల్లాలో ‘ఆయుష్’ ఆసుపత్రి ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు 50 పడకల సామర్థ్యంతో కరీంనగర్ జిల్లాలో ఆయుష్ ఆసుపత్రిని మంజూరు చేస్తూ కేంద్రం పరిపాలనాపరమైన ఉత్తర్వులు జారీ చేసింది.   ఆయుష్ ఆస్పత్రి ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఈ ఆసుపత్రి ఏర్పాటుకు మొత్తం రూ.15 కోట్ల…

AP

కదిరి బాలికల కళాశాలలో నూతన భవనాలు, ల్యాబ్‌లను ప్రారంభించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

కదిరి పట్టణంలోని ప్రభుత్వ బాలికల కళాశాలలో విద్యార్థినుల సౌకర్యార్థం నిర్మించిన నూతన పాఠశాల భవనం, అత్యాధునిక సైన్స్ ల్యాబ్, లైబ్రరీ, కంప్యూటర్ గదులు మరియు అదనపు తరగతి గదులను కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు ఘనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి ఈ సౌకర్యాలను విద్యార్థినులకు అంకితం చేసిన ఆయన, విద్యా రంగంలో మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో…

AP

కదిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కదిరి లో రహదారి భద్రత మాసోత్సవాలు- 2026 ఘనంగా నిర్వహించారు. ఈరోజు రహదారి భద్రత మాసోత్సవాలు – 2026 భాగంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కదిరి లో రహదారి భద్రత పై అవగాహన సదస్సు నిర్వహించడమైనది. ఈ మాసోత్సవాలు లో భాగంగా రవాణా శాఖ అధికారులు RTO జే. శ్రీనివాసులు గారు మరియు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ డిఎస్ఎమ్ వరప్రసాద్ బాబు గారు పాల్గొన్నారు.ఆర్టివో జే .శ్రీనివాసులు గారు మాట్లాడుతూ విద్యార్థులు కు…

AP

కదిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బాల్య వివాహాలపై అవగాహన సదస్సు: ‘బాల్య వివాహం నేరం – చట్టం పట్ల అవగాహన అవసరం’

ప్రభుత్వ పాలిటెక్నిక్ కదిరి లో బాల్య వివాహాలను అరికట్టకడం పైన అవగాహన సదస్సు స్ధానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కదిరి లో ఈ రోజు బాల్య వివాహలను అరికట్టడం పైన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు లో సమత సొసైటీ ఫర్ రూరల్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ అధ్వర్యంలో లో భాగంగా కోఆర్డినేటర్ పి.శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాలు వాటి నివారణ మార్గాలు గురించి విద్యార్థులుకు తెలియచేశారు. అమ్మాయిలు 18సం…

AP

కదిరి సంచలనం: పోలీస్ స్టేషన్ ముందే హత్య చేసిన నిందితులకు నడిరోడ్డుపై ‘బేడీలు’.. రిమాండ్‌కు తరలింపు

శ్రీ సత్యసాయి జిల్లా… కదిరి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన పోలీస్ స్టేషన్ గేట్ ఎదుట హత్య కేసుపై పోలీసుల సీరియస్ యాక్షన్ హత్య కేసులో ప్రధాన నిందితులు హరి, చిన్నప్ప , గంగులప్ప, శంకర్ లను నడిరోడ్డుపై నడిపించిన పోలీసులు నిన్న నిందితులను అరెస్ట్ చేసి ప్రెస్ మీట్ నిర్వహించిన పోలీసులు ఇవాళ కదిరి ఆర్ అండ్ బి బంగ్లా నుంచి సబ్ జైలు వరకు నడిపించుకుంటూ తీసుకెళ్లిన కదిరి పోలీసులు అంతకు ముందు నిందితుల వద్ద…

CINEMA

ది రాజాసాబ్: ప్రభాస్ సినిమా టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ది రాజాసాబ్’ విడుదలకు సిద్ధమవుతున్న వేళ, చిత్ర యూనిట్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. రేపు (జనవరి 8) సాయంత్రం నుంచి పడనున్న ప్రీమియర్ షోలతో పాటు, టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అధికారికంగా అనుమతినిచ్చింది. మారుతి దర్శకత్వంలో దాదాపు రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ హారర్ ఫాంటసీ కామెడీ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రీమియర్…

AP

తనకల్లు పోలీస్ స్టేషన్ వద్ద ఈశ్వరప్ప హత్య కేసు: నలుగురు నిందితుల అరెస్ట్

శ్రీ సత్య సాయి జిల్లా తనకల్లు పోలీస్ స్టేషన్ గేటు ఎదుట ఈశ్వరప్ప ను హత్య చేసిన నిందితులు అరెస్ట్ మీడియా సమావేశంలో కదిరి డిఎస్పి శివ నారాయణస్వామి కామెంట్స్ ఈశ్వరప్ప ను పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేశారు హత్య చేసిన నిందితులు హరి,శంకరప్ప, గంగులప్ప,చిన్నప్ప లు అరెస్ట్ ఐదు రోజుల క్రితం హరి భార్యను తీసుకువెళ్లిన ఈశ్వరప్ప హరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసాం తిరుపతి జిల్లా గూడూరులో ఈశ్వరప్ప…

AP

వైఎస్సార్‌సీపీకి జెండా ఉంది కానీ అజెండా లేదు: ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్

కదిరి ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం వై యస్అర్ సీపీకి జెండా ఉంది… కానీ అజెండా లేదన్న ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటలను పదేపదే వైఎస్సార్సీపీ నేతలు వినిపిస్తున్నారన్న ఎమ్మెల్యే రాయలసీమ కోసం 1983లోనే ఎన్టీఆర్ తెలుగు గంగా ప్రాజెక్టు తీసుకొచ్చారన్న వెంకట ప్రసాద్ తెలుగు గంగా వాస్తవాలు ప్రజలకు తెలుసన్న ఎమ్మెల్యే వైఎస్సార్సీపీ అబద్ధాలను ప్రజలు నమ్మొద్దని పిలుపు హంద్రీనీవా, గాలేరు నగర్, హౌక్ రిజర్వాయర్—ఎన్టీఆర్, చంద్రబాబు కృషేనన్న…

AP

యువతకు రూ.15,000 విలువైన క్రికెట్ కిట్లు వితరణ బిజెపి నాయకుడు షేక్ సమివుల్లా…

సంక్రాంతి సందర్భంగా నిర్వహించనున్న క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొననున్న శ్రీ సత్యసాయి జిల్లా, నంబులపూలకుంట మండలం గౌకనపల్లి గ్రామ యువతకు బిజెపి నాయకులు, కదిరి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ షేక్ సమివుల్లా రూ.15,000 విలువ చేసే రెండు క్రికెట్ కిట్లను బుధవారం అందజేశారు. క్రికెట్ కిట్ల కోసం గౌకనపల్లి యువత చేసిన విజ్ఞప్తికి వెంటనే స్పందించిన షేక్ సమివుల్లా, క్రీడల ద్వారా యువత శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణను అలవర్చుకోవాలని సూచించారు. గౌకనపల్లి గ్రామానికి, నంబులపూలకుంట మండలానికి మంచి…