News

AP

బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చుకుందాం: శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్

సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం బాల్య వివాహాల నివారణ కోసం ప్రతి ఒక్కరూ యుద్ధ ప్రాతిపదికన కృషి చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ శ్రీ శ్యాంప్రసాద్ గారు తెలిపారు. ఈరోజు సమత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై జిల్లా స్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించడం కోసం రూపొందించిన బాల్య వివాహ విముక్తి రథంను గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ శ్యాం ప్రసాద్ గారు జెండా ఊపి…

AP

కదిరిలో ఎన్నికల హామీలను తక్షణమే నెరవేర్చాలి: కాంగ్రెస్ నాయకుడు పి.ఎస్. అహ్మద్ డిమాండ్

కదిరిలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను వెంటనే పూర్తి చేయాలి.PS అహ్మద్. డిమాండ్. ఈరోజు కదిరి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో జరిగిన ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ నాయకులు P.S. అహ్మద్ హుస్సేన్. మరియు జిల్లా మైనార్టీ అధ్యక్షులు అష్రఫ్ మీడియా కోఆర్డినేటర్ ఇర్ఫాన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పిఎస్ అహ్మద్ మాట్లాడుతూ కదిరి పట్టణంలో ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్…

AP

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేసిన కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు

కదిరి నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు మరియు పట్టణానికి చెందిన 60 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 57,96,755.00 /- యాబై ఏడు వేల తొంబైఆరువేల ఏడు వందల యాబై అయిదు రూపాయల చెక్కులను కదిరి పట్టణం ఆర్&బి వసతిగృహం నందు శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ గారు స్వయంగా లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. కదిరి నియోజవర్గం వ్యాప్తంగా ఇప్పటివరకు 410 మందికి గాను 3,58,94,050 /- మూడు కోట్ల యాభై ఎనిమిది లక్షల తొంబై…

AP

ఘనంగా శ్రీకృష్ణదేవరాయల విగ్రహావిష్కరణ: పాల్గొన్న ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబుల పూలకుంట మండలం తిమ్మమ్మ మర్రిమాను (గూటిబైలు) గ్రామంలో శ్రీ శ్రీ తిమ్మమాంబ బంధుగణ సేవా సమితి ఆధ్వర్యములో | నిర్వహించిన ఆంధ్రబోజుడు, సాహితీ సమరాంగణ సార్వభౌముడు, విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీకృష్ణదేవరాయల వారి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవమునకు ముఖ్యఅతిథిగా హాజరై విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని శ్రీ కృష్ణ దేవరాయల వారి విగ్రహాన్ని అవిశరించిన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు అన్నమయ్య జిల్లా టీడీపీ…

TELANGANA

మేడారం హుండీలో భక్తుల వింత కోరికలు.. అమ్మవార్లకు ప్రేమలేఖలు, సమస్యల విన్నపాలు!

మేడారం మహా జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన 828 హుండీల లెక్కింపు ప్రక్రియ హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో కొనసాగుతోంది. సుమారు 500 మంది సిబ్బంది, సీసీ కెమెరాల నిఘాలో ఈ లెక్కింపు నిర్వహిస్తుండగా, భక్తులు సమర్పించిన లేఖలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. హుండీల్లో కేవలం కానుకలే కాకుండా, తమ మనసులోని బాధలను, కోరికలను కాగితాలపై రాసి అమ్మవార్లకు నివేదించుకున్నారు. ఈ లేఖల్లో భక్తులు వైవిధ్యమైన సమస్యలను ప్రస్తావించారు. కొందరు తమ ప్రేమలేఖలను హుండీలో వేయగా, మరికొందరు…

TELANGANA

బీజేపీ-బీఆర్ఎస్ మధ్య ‘ఫెవికాల్’ బంధం.. కేసీఆర్‌ను ఎందుకు అరెస్ట్ చేయరు?: నిజామాబాద్‌లో సీఎం రేవంత్ ప్రశ్న

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మరియు జిల్లాలోని ఇతర మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో, పన్నెండేళ్ల మోదీ పాలనలో నిజామాబాద్ నగరం అభివృద్ధికి నోచుకోలేదని, అది చెత్తకుప్పగా మారిందని విమర్శించారు. నిజామాబాద్ అభివృద్ధి కోసం ఇప్పటికే తమ ప్రభుత్వం 1,045 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని గుర్తు చేశారు. జిల్లాకు ఎయిర్‌పోర్ట్ తీసుకువచ్చే బాధ్యతను కూడా తానే స్వయంగా తీసుకుంటానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.…

AP

వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌లో అవినీతి తిమింగలాలు.. ఏసీబీ విచారణ జరపాలి: విద్యార్థి సంఘాల డిమాండ్

వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అవినీతి తిమింగలాలు ఇంకా ఉన్నాయి PSFI మరియు NSUI నాయకులుఅరుణ్ కుమార్ మరియు ఉపేంద్ర మాట్లాడుతూ నిన్నటి దినం బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఏబీసీ్వో బాలాజీ 15000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దోరికాడు రెండు నెలల క్రితం కదిరి డివిజన్లో బిజీ వెల్ఫేర్ హాస్టల్ లో అవినీతి జరుగుతుందని పిల్లలు నోరు కొట్టి లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారు అని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తే అధికార మదంతో విద్యార్థి సంఘాల నాయకుల పై అక్రమ…

AP

కదిరి పాలిటెక్నిక్ కళాశాలలో ప్రాంగణ ఎంపికలు.. ‘ఇండి గ్రిడ్’ కంపెనీకి ముగ్గురు విద్యార్థుల ఎంపిక!

ప్రభుత్వ పాలిటెక్నిక్ కదిరిలో ఇండి గ్రిడ్ కంపెనీ వారిచే ప్రాంగణ నియామక ప్రక్రియ స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కదిరి లో ఈరోజు ఇండి గ్రిడ్ కంపెనీ వారిచే ప్రాంగణ ఎంపికలు నిర్వహించారు ,ఇందులో భాగంగా వారు రాత పరీక్ష మరియు మౌఖిక పరీక్షలు నిర్వహించి కళాశాల నుండి ముగ్గురు విద్యార్థులను ఎంపిక చేసినట్లు కంపెనీ యాజమాన్యం కళాశాల ప్రిన్సిపల్ ఆయన పి భాస్కర్ గారికి తెలియజేశారు. ఈ కంపెనీ నంబులపుల కుంట దగ్గర వెలిగల్లు గ్రామంలో…

AP

మీ భద్రత మా బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్న కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు

సత్యసాయి జిల్లా పోలీసు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ IPS గారి అధ్వర్యంలో కదిరి దత్తా ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన మీ భద్రత మా బాధ్యత కార్యక్రమంలో పాల్గొని మహిళలను ఉద్ధేశించి మహిళా భద్రత, మహిళల రక్షణకు సంబంధించిన నూతన చట్టాలు, ప్రత్యేకంగా భారతీయ న్యాయ సంహిత (BNS) లోని కీలక నిబంధనలు, వాటి ప్రాముఖ్యతను ప్రజలకు వివరించాను,మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలు, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ఆపద ఎదురైన వెంటనే…

CINEMA

నాన్న జ్ఞాపకార్థం.. పదేళ్ల తర్వాత మళ్లీ సంక్రాంతి వేడుకలు: ఎమ్మెస్ నారాయణ కుమార్తె శశి ఆవేదన

తెలుగు వెండితెరపై తనదైన హాస్యంతో కోట్లాది మందిని నవ్వించిన ఎమ్మెస్ నారాయణ భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన జ్ఞాపకాలు అభిమానుల గుండెల్లో పదిలంగానే ఉన్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన కుమార్తె శశికిరణ్ నారాయణ, తన తండ్రి మరణం తర్వాత తమ కుటుంబం ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ గురించి ఎమోషనల్ అయ్యారు. సంక్రాంతి పండుగ అంటే ఎంతో ఇష్టపడే నాన్న, సరిగ్గా అదే పండుగ సమయంలో భీమవరంలో అనారోగ్యానికి గురై తిరిగిరాని లోకాలకు వెళ్లడం…