రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల పర్యటన: నవంబర్ 20, 21 తేదీల్లో శ్రీవారి దర్శనం
రెండు రోజుల పాటు రాష్ట్రపతి ఆధ్యాత్మిక పర్యటన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోనున్నారు. ఈ నెల 20 మరియు 21 తేదీల్లో ఆమె రెండు రోజుల పర్యటన నిమిత్తం తిరుపతికి రానున్నారు. పర్యటనలో భాగంగా, నవంబర్ 20న రాష్ట్రపతి ముందుగా తిరుపతి పట్టణ సమీపంలోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం అక్కడి నుంచి తిరుమలకు చేరుకుంటారు. శ్రీవారి దర్శన సంప్రదాయం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నవంబర్ 21న…

