News

AP

శ్రీమత్ ఖాద్రి లక్ష్మీనరసింహ స్వామి అన్నదాన పథకానికి రూ. 10 లక్షల భారీ విరాళం

శ్రీమత్ ఖాద్రి లక్ష్మీనరసింహ స్వాము వారి దేవస్థానము, కదిరి, శ్రీ సత్య సాయి జిల్లా శ్రీ స్వామి వారి నిత్య అన్నదాన పతకమునకు విరాళం శ్రీమత్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానము అద్వర్యములో నిర్వహించు నిత్యాన్నదాన పధకమునకు అనంతపురము వాస్తవ్యులైన శ్రీ చంద్ర మోహ గుప్తా వీరితోపాటు కుటుంబ సభ్యులైన శ్రీ రాఘవేంద్ర, శ్రీ నటరాజ్ మరియు శ్రీమతి కావ్య రాణి గారు శ్రీస్వామి వారి దర్శనార్థము విచ్చేసి నేడు 02.02.2026 తేదిన అన్నదాన పతకమునకు విరాళము…

AP

శ్రీ సత్యసాయి జిల్లాలో బాలికపై లైంగిక దాడి మరియు గర్భస్రావం కేసు: ముద్దాయి అరెస్టు మరియు వాస్తవాల వెల్లడి

, Cr.No.8/2026 U/సెక్షన్ 65(1), 88 BNS మరియు POCSO యొక్క సెక్షన్ 3 & 4 చట్టం, 2012, తేదీ. 01-02-2026. ఫిర్యాది : యర్లం నీలమ్మ, వయస్సు 30సం., W/o రామ్మోహన్, యాదలవాండ్లపల్లి గ్రామం, NP కుంట మండలం, శ్రీ సత్య సాయి జిల్లా. ముద్దాయి : కుంచేపు మహేంద్ర, వయస్సు 25 సం., యాదలవాండ్లపల్లి గ్రామం, NP కుంట మండలం, శ్రీ సత్య సాయి జిల్లా. కేసు సంక్షిప్త వివరాలు : బాధిత…

AP

కదిరి గిరి ప్రదక్షిణ: భక్తులు భయపడొద్దు.. అవాస్తవాలు ప్రచారం చేస్తే చర్యలు తప్పవు – సేవా సమితి వినతి

“శ్రీ వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం రోజున శ్రీ వారి గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు ధైర్యాన్ని కల్పించి అవాస్తవాలను ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోండి.”- శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి శ్రీ వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా శ్రీ వారు కొండల లక్ష్మీనరసింహుడుగా కొలువైన స్తోత్రాద్రికి (కదిరి కొండ) ప్రతినెల పెద్దయెత్తున శ్రీ వారి భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తున్నారు.ఈ మధ్య కాలంలో గొడ్డువెలగలకు వెళ్ళే దారిలో…

AP

చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు: అంబటి రాంబాబుపై కదిరి పోలీస్ స్టేషన్‌లో టీడీపీ నేతల ఫిర్యాదు

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పోలీస్ స్టేషన్లో వైసీపీ నేత అంబటి రాంబాబు పై టీడీపీ నాయకులు ఫిర్యాదు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై మాజీమంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కదిరి టీడీపీ నాయకులు పట్టణ పోలీస్ స్టేషన్లో అంబటి రాంబాబు పై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని సి.ఐ నారాయణరెడ్డికి ఫిర్యాదు చేశారు.టీడీపీ నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు పై మాట్లాడిన భాషను మార్చుకోవాలని,వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ నాయకులు చేసిన దౌర్జనాలకు,మాట్లాడిన భాషకు…

AP

గ్రూప్-2 విజేతకు ఘన అభినందనలు: ఎక్సైజ్ ఎస్‌ఐగా ఎంపికైన ఆంజనేయులుకు సన్మానం

Group2 లో ఎక్సైజ్ SI గా ఎంపికైన ఆంజనేయులు (కురుమామిడి) gandlapenta మండలం ను అభినందిస్తున్న YSRTA రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగాధర్ రెడ్డి, జిల్లా నాయకుడు ఆంజనేయులు నాయక్ @ N.P.KUNTA .💐💐

AP

కదిరిలో జనసేన ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీల సదస్సు: సమస్యల పరిష్కారానికి భైరవ ప్రసాద్ భరోసా

ముస్లిం మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేస్తాం.. వారికి అండగా ఉంటాం..భైరవ ప్రసాద్ ఈ రోజు కదిరి జనసేనపార్టీ కార్యాలయంలో ఇన్చార్జి భైరవ ప్రసాద్ ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పలువురు పింఛన్లు, ఇళ్ల పట్టాలు, రేషన్ కార్డులు, స్థానికంగా నీటి సమస్యల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భైరవ ప్రసాద్ మాట్లాడుతూ మీకూ పార్టీ అండగా ఉంటుంది అని, మీ సమస్యలను నేనూ, మా పార్టీ నాయకులు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని,అలాగే…

AP

ఘనంగా కందికుంట యశోదమ్మ జన్మదిన వేడుకలు: శుభాకాంక్షలు తెలిపిన టిఎన్ఎస్ఎఫ్ మహిళా నాయకులు

ఉత్సాహంగా సాగిన వేడుకలు ఈరోజు కందికుంట యశోదమ్మ (వదినమ్మ) గారి జన్మదినాన్ని పురస్కరించుకుని టిఎన్ఎస్ఎఫ్ (TNSF) మహిళా నాయకులు ఘనంగా వేడుకలను నిర్వహించారు. యశోదమ్మ గారి నివాసంలో లేదా పార్టీ కార్యాలయం వద్ద మహిళా నేతలు అందరూ ఒకచోట చేరి, ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. నాయకత్వ పటిమతో అందరినీ కలుపుకుని పోయే యశోదమ్మ గారిపై తమకున్న అభిమానాన్ని ఈ సందర్భంగా వారు చాటుకున్నారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు జన్మదినం సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ మహిళా…

AP

ఫ్రెండ్స్ ట్రస్టు ద్వారా పేద ప్రజలకు నిత్యవసర సరుకులు పంపిణీ

తలుపుల మండలంలోని కొవ్వూరి వాండ్లపల్లి, నిగిడి గ్రామాలలో ఒకరు ఆకలి కోసం ఇంకొకరు వైద్యం కోసం బాధపడుతున్నారని గ్రహించి రూలర్ డెవలప్మెంట్ ఫ్రెండ్స్ ట్రస్ట్ ద్వారా వారికి నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది.1 .ఈదులకుంట్లపల్లి పంచాయితీ కొవ్వూరి వాండ్లపల్లి గ్రామంలో నందిని 19 సంవత్సరాలు తన చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించడం జరిగింది. నందిని కి కూడా తెలియని వ్యాధితో బాధపడుతూ మంచానికి పరిమితమైంది. ఆహారము గాని మరియు నీళ్లు గాని మంచంలోనే ఉండి ప్రతిరోజు బాధపడుతూ…

TELANGANA

ఫోన్ ట్యాపింగ్ కేసు: సిట్‌పై కేసీఆర్ ఘాటు లేఖ – న్యాయపరమైన అంశాలతో 6 పేజీల సమాధానం!

ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరుకావాలంటూ జూబ్లీహిల్స్ ఏసీపీ జారీ చేసిన నోటీసులపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. తన నందినగర్ నివాసం గోడకు నోటీసులు అతికించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిట్ (SIT) అధికారులకు 6 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తికి ఇచ్చే నోటీసులను ఇలా బహిరంగంగా గోడకు అతికించడం చట్టవిరుద్ధమని, ఇది తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించడమేనని ఆయన మండిపడ్డారు. పోలీసుల ఈ చర్య…

CINEMA

ప్రభాస్-మారుతి కాంబోలో మరో సినిమా? క్లారిటీ ఇచ్చిన టీమ్!

ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ‘ది రాజాసాబ్’ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. హారర్ ఫాంటసీ కామెడీగా వచ్చిన ఈ చిత్రం రెబల్ స్టార్ అభిమానులను పూర్తిగా సంతృప్తి పరచలేకపోవడంతో, దర్శకుడు మారుతి సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో, ప్రభాస్ మారుతికి మరో అవకాశం ఇచ్చారని, వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోందనే వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ పుకార్లపై ప్రభాస్ టీమ్…