బెంగళూరు డాక్టర్ హత్య కేసు: భార్యను చంపేసి, నలుగురు మహిళలకు ‘నీ కోసమే చేశా’ అని మెసేజ్!
బెంగళూరులో అనస్థీటిస్ట్ డాక్టర్ మహేంద్ర రెడ్డి జీఎస్ తన భార్య, డాక్టర్ కృతిక రెడ్డి హత్య కేసులో అరెస్టయ్యాడు. భార్యను హత్య చేసిన తర్వాత, తాను ఈ పని చేసింది కేవలం ఒక్కరి కోసమే కాదు, ఏకంగా నాలుగు నుంచి ఐదుగురు మహిళల కోసమే అని దిగ్భ్రాంతికరమైన సందేశాలను వారికి పంపినట్లు బెంగళూరు పోలీసులు వెల్లడించారు. ఈ షాకింగ్ సందేశాలు గత ఏడాది కాలంగా, అంటే భార్య మరణానికి నెలల ముందు నుంచే మొదలై, హత్య జరిగిన…

