మొంథా తుఫాను బాధితులకు సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం: నిత్యావసర సరుకులు ఉచిత పంపిణీకి ఆదేశం
మొంథా తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న అల్లకల్లోల పరిస్థితుల నేపథ్యంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజలకు అండగా నిలిచేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు, బాధితులకు సహాయక చర్యలు అందించేలా సీఎం చంద్రబాబు, మంత్రులు పవన్ కళ్యాణ్, నారా లోకేశ్ ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇందులో భాగంగా, తుఫాను వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు, మత్స్యకారులకు ఉచితంగా నిత్యావసర సరుకులను పంపిణీ…

