ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం: వ్యయం తగ్గించే ప్రణాళిక
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల శ్రవంతి ప్రాజెక్టు (Pranahita-Chevella Project)ను సాంకేతికంగా, ఆర్థికంగా పునరుద్ధరించేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టును తక్కువ ఖర్చుతో, సమర్థవంతంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం, దీనికి సంబంధించి ‘సుండిళ్ల లింక్’ ద్వారా సవరించిన సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసింది. నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకారం, ఈ సవరించిన ప్రణాళికను…

