కదిరిలో జనసేన ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీల సదస్సు: సమస్యల పరిష్కారానికి భైరవ ప్రసాద్ భరోసా
ముస్లిం మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేస్తాం.. వారికి అండగా ఉంటాం..భైరవ ప్రసాద్ ఈ రోజు కదిరి జనసేనపార్టీ కార్యాలయంలో ఇన్చార్జి భైరవ ప్రసాద్ ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పలువురు పింఛన్లు, ఇళ్ల పట్టాలు, రేషన్ కార్డులు, స్థానికంగా నీటి సమస్యల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భైరవ ప్రసాద్ మాట్లాడుతూ మీకూ పార్టీ అండగా ఉంటుంది అని, మీ సమస్యలను నేనూ, మా పార్టీ నాయకులు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని,అలాగే…

