చిన్నారులందరికీ వంద శాతం టీకాలు వేయించాలి: జిల్లా వైద్యాధికారి డాక్టర్ కే. సురేష్ బాబు
కుటాగుళ్ల అర్బన్ హెల్త్ సెంటర్ నందు నిర్వహించిన ఆశా డే సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు జిల్లా వ్యాధినిరోధక టీకాల అధికారి డాక్టర్ కే సురేష్ బాబు మాట్లాడుతూ అర్హులైన పిల్లలందరికీ వ్యాధి నిరోధక టీకాలు 100% ఇవ్వాలని సూచించారు అనంతరం సంక్రమిత అసంక్రమిత వ్యాధులసర్వే సంపూర్ణంగా నిర్వహించాలని సూచించారు క్షయ వ్యాధిగ్రస్తులను సరైన సమయంలో గుర్తించి సంపూర్ణ చికిత్స అందించాలని సూచించారు ఈ కార్యక్రమం లో వైద్యాధికారి ఉషారాణి, CHO వన్నప్ప, వైద్య సిబ్బంది మరియు ఆశా…

