News

AP

కదిరి నారసింహుని రథానికి ‘తాళ్లరేవు’ బంధం: 400 అడుగుల భారీ తాడు సిద్ధం!

కదిరి రథానికి తాళ్లరేవు తాడు నాలుగు తాళ్లను సిద్ధం చేస్తూ.. కొబ్బరి తాళ్ల తయారీకి పేరుగాంచిన కాకినాడ జిల్లాలోని తాళ్లరేవులో 30 అంగుళాల మందం, 400 అడుగుల పొడవైన పెద్ద తాడును నేశారు. శ్రీసత్యసాయి జిల్లా కదిరి లక్ష్మీనరసింహస్వామి రథం లాగేందుకు దీనిని వినియోగించనున్నారు. కార్మికులు తొలుత – 220 చిన్న తాళ్లను కలిపి ఒక తాడుగా చుట్టారు. అలాంటివి నాలుగు కలిపి పెద్ద తాడును నేశారు. ఇందు కోసం 300 మంది వారం రోజుల పాటు…

AP

కదిరి పొట్టి కొట్టాల ప్రాంత సమస్యల పరిష్కారానికి బీజేపీ నాయకుల హామీ

కదిరి పట్టణం జిమాన్ సర్కిల్లో గల పొట్టి కొట్టాల లో ఉండే మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి వెంకటలక్ష్మి గారి గృహాన్ని సందర్శించి అక్కడి ప్రజలతో మమేకమై అక్కడి చిన్న చిన్న సమస్యలను తాగునీటి సమస్యను అలాగే పారిశుద్ధ సమస్యను అక్కడ ప్రజలతో తెలుసుకొని ఈ సమస్యలన్నిటిని కమిషనర్ దిష్టికి మరియు తాగునిటీ సమస్యను మన కూటమి MLA కందికుంట వెంకటప్రసాద్ గారి దృష్టికి తీసుకెళ్తామని వారికి తెలియజేయండి జరిగింది, ఈ కార్యక్రమం లో భారతీయ జనతా…

AP

కదిరిలో మధ్వనవమి వేడుకలు: నేడు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి తిరుమాడవీధుల ఉత్సవం!

నేడు (27.01.2026) మంగళవారం మధ్వనవమి సందర్భాన్ని పురస్కరించుకుని, కదిరి పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ పవిత్ర దినాన స్వామి వారికి ఉదయం నుంచే ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు. మధ్వనవమి వేడుకల్లో భాగంగా స్వామి వారి ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి, భక్తులకు దర్శనమిచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకల్లో అత్యంత ప్రధానమైన ఘట్టం ‘తిరుమాడవీధుల ఉత్సవం’. నేడు సాయంత్రం 6:30 గంటల నుండి…

CINEMA

విలువలకే పెద్దపీట: రూ. 40 కోట్ల భారీ ఆఫర్‌ను తిరస్కరించిన పవన్ కల్యాణ్!

తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా, రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న పవన్ కల్యాణ్ తాజాగా ఒక ప్రముఖ టొబాకో (పొగాకు) కంపెనీ ఇచ్చిన భారీ వాణిజ్య ప్రకటన ఆఫర్‌ను తిరస్కరించారు. సదరు కంపెనీ ఆయనను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకోవడానికి ఏకంగా రూ. 40 కోట్ల పారితోషికాన్ని ఆఫర్ చేసింది. అయితే, సమాజానికి హాని కలిగించే ఉత్పత్తులను ప్రోత్సహించడం తన వ్యక్తిత్వానికి విరుద్ధమని భావించిన ఆయన, ఆ భారీ మొత్తాన్ని కాదనుకొని తన నిబద్ధతను చాటుకున్నారు. పవన్…

National

తమిళనాడులో పోలీస్ ఎన్‌కౌంటర్: కరడుగట్టిన నేరగాడు అళగురాజా హతం.. పోలీసులపై దాడికి యత్నించడంతో కాల్పులు!

తమిళనాడులోని పెరంబలూరు జిల్లాలో సోమవారం రాత్రి జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్ అళగురాజా మరణించాడు. హత్యలు, దోపిడీలు, కాంట్రాక్ట్ మర్డర్లు వంటి దాదాపు 30కి పైగా తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇతను, చాలా కాలంగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఇటీవల మరో నేరగాడిపై జరిగిన దాడి కేసులో ఇతని ప్రమేయం ఉందని గుర్తించిన పోలీసులు, పక్కా సమాచారంతో ఊటీలో అరెస్ట్ చేశారు. ఆయుధాల రికవరీ కోసం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లిన సమయంలో పోలీసులపై…

National

శిల్పా శెట్టి కొత్త రెస్టారెంట్: ఉచిత టిఫిన్ కోసం కిలోమీటర్ల మేర క్యూ కట్టిన జనం!

బాలీవుడ్ స్టార్ నటి శిల్పా శెట్టి ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన బాంద్రాలో ‘అమ్మకాయ్’ (Ammaaki) పేరుతో ఒక నూతన రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ యాజమాన్యం “ముందుగా వచ్చిన వారికి ప్రాధాన్యత” అనే ప్రాతిపదికన ఉచిత బ్రేక్‌ఫాస్ట్ (Free Breakfast) ఆఫర్‌ను ప్రకటించింది. ఈ వార్త తెలియగానే తెల్లవారుజాము నుంచే వందలాది మంది ప్రజలు రోడ్లపై బారులు తీరారు. ఉదయం 9 గంటలకు రెస్టారెంట్ ప్రారంభం కావాల్సి ఉండగా, 7 గంటలకే కిలోమీటర్ల మేర…

TELANGANA

అకీరా నందన్‌కు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట: ‘AI లవ్ స్టోరీ’ సినిమాపై స్టే!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు డీప్‌ఫేక్ టెక్నాలజీతో తన అనుమతి లేకుండా రూపొందించిన ‘AI లవ్ స్టోరీ’ అనే సినిమా ప్రసారంపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. అకీరా నందన్ పేరు, రూపురేఖలు, స్వరం మరియు వ్యక్తిత్వాన్ని (Personality Rights) చట్టవిరుద్ధంగా వాడుతూ ఈ సినిమాను నిర్మించడంపై జస్టిస్ తుషార్ రావు గెదెలా ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత గోప్యతను హరించడమే కాకుండా, ఇలాంటి తప్పుడు కంటెంట్ ద్వారా ప్రతిష్టకు భంగం కలిగించడం క్షమించరానిదని కోర్టు వ్యాఖ్యానించింది.…

AP

కదిరి పద్మావతి ఆసుపత్రి ఘటన: కేసు అవసరం లేదని మృతురాలి కుటుంబ సభ్యుల వెల్లడి

కదిరి లోని పద్మావతి హాస్పిటల్ వద్ద కాన్పుకోసము వచ్చి తల్లి, బిడ్డ చనిపోయిన విషయములో, మృతిరాలి భర్త ఓబుల్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు తన భార్య మాచి రెడ్డి హరిణి కుమారి తన పురిటి నొప్పులతో గత 7 రోజుల క్రితం పద్మావతి హాస్పిటల్ నందు అడ్మిట్ కావడం జరిగిందని, అయితే ఈ రోజు ఉదయము 5:30 గంటల సమయములో ఆమెకు పురిటి నొప్పులు రావడముతో డాక్టర్ గారు పరీక్షించి కడుపులో బిడ్డ చనిపోయిందని…

CINEMA

అనిల్ సుంకర కొత్త సాహసం: ‘నారీ నారీ నడుమ మురారి’ తర్వాత ‘ఎయిర్‌ఫోర్స్-బెజవాడ బ్యాచ్’

ఈ ఏడాది సంక్రాంతికి శర్వానంద్ హీరోగా అనిల్ సుంకర నిర్మించిన ‘నారీ నారీ నడుమ మురారి’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ జోష్‌తో ఉన్న ఆయన, తన తదుపరి ప్రాజెక్టుగా కొత్త నటీనటులతో ఒక వినూత్న చిత్రాన్ని పట్టాలెక్కించారు. ‘షో టైమ్-సినిమా తీద్దాం రండి’ అనే రియాలిటీ షో ద్వారా ఎంపికైన కొత్త టాలెంట్‌తో ఏటీవీ ఒరిజినల్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. విజయవాడ నేపథ్యంలో సాగే ఈ చిత్రం నలుగురు నిరుద్యోగ యువకుల…

AP

రాజ్యాంగ స్ఫూర్తితోనే దేశాభివృద్ధి సాధ్యం: ఏపీ మెప్మా వ్యవస్థాపక అధ్యక్షులు హాజి ఖాదర్ బాషా

.. గణతంత్ర దినోత్సవ సందర్భంగా… దేశ ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కరికి ఏపీ మెప్మా సంస్థ ద్వారా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఏపీ మెప్మా కార్యాలయం నందు జాతీయ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏపీ మెప్మా వ్యవస్థాపక అధ్యక్షులు హాజి ఖాదర్ బాషా మాట్లాడుతూ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని ఏ విధంగా పాలించాలి అభివృద్ధి పథంలో ఏ విధంగా…