AP

AP

వంద కోట్ల ముస్లింల భూమి పై కన్నేసిన నియోజకవర్గ ముఖ్యప్రజాప్రతినిధి!

కదిరిలో అడుగు భూమి కూడా కబ్జా కానివ్వం కదిరిని కబ్జాల నుండి కాపాడుతాం , అక్రమ లేఔట్లను ఎక్కడ ఉపేక్షించం వాటిని తొలగిస్తాం కదిరి పరిరక్షిస్తాం అని చెప్పే ప్రజాప్రతినిధులు కదిరి నడిబొడ్డున వందల కోట్ల రూపాయలు విలువచేసే భూములు లేఅవుట్లుగా మారుతున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కదిరిలో 100 కోట్ల భూ వ్యవహారంపై కదిరి వైయస్సార్సీపి సమన్వయకర్త బిఎస్ మక్బుల్ స్పందించారు. రికార్డులు పరంగా పరిశీలిస్తే ఆ భూమి ముస్లింలు దేనిని వారు లేకపోవడంతో…

AP

N. P. కుంట మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం.

N. P. కుంట మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం. ఈ రోజు N. P. కుంట మండల కేంద్రం నందు గౌరవ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,మాజీముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు మేరకు ప్రతి గ్రామంలోనూ పార్టీ బలోపేతం చేసే దిశగా అన్ని విభాగాలకు పార్టీ క్యాడర్ ను భాగస్వామ్యం చేస్తూ , మండల స్థాయికమిటీ లు, పంచాయతీ కమిటీలు, గ్రామ కమిటీ లు,ఏర్పాటు చేసి పార్టీకి పూర్వ…

AP

గుడిసె బాబాజీ గారిని పరామర్శించిన మక్బుల్అన్న గారు…

గుడిసె బాబాజీ గారిని పరామర్శించిన మక్బుల్అన్న గారు… ఈరోజు NPకుంట మండలం, ధనియాన్ చెరువు గ్రామానికి చెందిన గ్రామ కన్వీనర్ గుడిసె బబాజీ గారు శస్త్రచికిత్స చేయించుకుని ఇంటిదగ్గర విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలుసుకున్న మన వైస్సార్సీపీ సమన్వయ కర్త బియస్. మక్బుల్ అన్న గారు వారి స్వగృహానికి వెళ్లి పరామర్శించి, వారి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా గారు, రాష్ట్ర ఎక్సక్యూటివ్ సభ్యులు బత్తల హరి…

AP

కదిరిలో సామాన్యులపై సాక్షి పత్రిక కక్ష సాధింపు…

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి కదిరిలో సామాన్యులపై సాక్షి పత్రిక కక్ష సాధింపు సాక్షి పత్రికలో తప్పుడు కథనంపై పేద బ్రాహ్మణుడు ప్రభాకర్ ప్రసాద్ తీవ్ర ఆవేదన కదిరిలో ఫక్రుద్దీన్ అనే వ్యక్తి నుండి తమ కుటుంబ సభ్యులు 1915 లో ఆస్తిని కొనుగోలు చేశారు అయితే సాక్షి దురుద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలు రాసిందని ఆవేదన సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ అయిన అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండా రాయడం తగదు సమాచారాన్ని దాచిపెట్టి లేని సమాచారం,…

AP

ఖదిరి క్షేత్రంలో రథసప్తమి సంబరాలు: సూర్యప్రభ వాహనంపై శ్రీ లక్ష్మీ నరసింహుడు

రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని కదిరి పుణ్యక్షేత్రం భక్తిపారవశ్యంలో మునిగిపోయింది. సూర్యనారాయణ మూర్తిగా ఖాద్రీశుడు లోకానికి వెలుగును, ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆదిదేవుడు సూర్యనారాయణుడు. రథసప్తమి రోజున శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు సాక్షాత్తు ఆ శ్రీ సూర్య నారాయణుడి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. జ్ఞానానికి మరియు ఆరోగ్యానికి ప్రతీకగా స్వామి వారిని ఆరాధించడం ఈ రోజు ప్రత్యేకత.  వైభవంగా సూర్య ప్రభ వాహన సేవ అత్యంత మనోహరంగా అలంకరించిన సూర్య ప్రభ వాహనంపై జగన్నాటక…

AP

కదిరి రూరల్ మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న కదిరి మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ భాషా గారు

ఈరోజు కదిరి మండలం రూరల్ కన్వీనర్ మణికంఠ గారి అధ్యక్షతన రూరల్ మండల నాయకులు కార్యకర్తలుతో కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బిఎస్ మక్బుల్ అహ్మద్ అన్న గారి అధ్యక్షతన జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న కదిరి మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ భాషా గారు పార్టీ సమావేశంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను, ఉద్దేశించి మాట్లాడుతూ గౌరవ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు మేరకు…

AP

జూదరుల స్థావరంపై పోలీసుల మెరుపు దాడి: 9 మంది అరెస్ట్, రూ. 92 వేల నగదు స్వాధీనం

శ్రీ సత్య సాయి జిల్లా… పేకాట స్థావరంపై పోలీసులు విస్తృత దాడులు.. 9 మంది అరెస్టు.. రూ,92,590 నగదు తో పాటు 9, సెల్ఫోన్లు ,4, ద్విచక్ర వాహనాలు స్వాధీనం.. జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల తో.. కదిరి డిఎస్పి శివన్నారాయణ స్వామి ఆదేశాల మేరకు.. కదిరి రూరల్ సిఐ నాగేంద్ర ఆధ్వర్యంలో ఎన్.పి కుంట మండలంలో పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. తలుపుల, గాండ్లపెంట…

AP

ప్రజల చెంతకే పాలన: గూటిబైలు ప్రజా దర్బార్‌లో సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే కందికుంట కసరత్తు

ప్రజా సమస్యల పరిష్కారమే మన ప్రభుత్వ ధ్యేయం! కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ సత్య సాయి జిల్లా కదిరి నియోజవర్గం ​ఈరోజు నంబుల పూలకుంట మండలం గూటి బైలు (తిమ్మమ్మ మర్రిమాను) గ్రామంలో ‘ప్రజా దర్బార్’ నిర్వహించడం జరిగింది. అర్జీలు ఇవ్వడానికి వచ్చిన ప్రజలను కలిసి, వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నాను. ​ప్రజలు సమర్పించిన వినతులను క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి మెజారిటీ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడం జరిగింది. దీర్ఘకాలిక సమస్యలపై ప్రత్యేక…

AP

స్వచ్ఛాంధ్ర దిశగా కదిరి ముందడుగు: కుమ్మరవాండ్లపల్లిలో ‘స్వచ్ఛ రథం’ ప్రారంభించిన ఎమ్మెల్యే కందికుంట

కదిరి రూరల్ కుమ్మర వాండ్ల పల్లి సచివాలయం నందు స్వచ్ఛ రథం వాహనాన్ని ప్రారంభించిన కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు సుపరిపాలనకు నిదర్శనం. స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర లక్ష్యసాధనకు మార్గం చెత్త నుంచి సంపద సృష్టించడం. ఇంట్లో ఉన్న వ్యర్ధాలు ఇస్తే, ఉపయోగపడే వస్తువులు ఇస్తున్న స్వచ్ఛ రథం ప్రగతి పథంలో పయనిస్తోంది. స్వచ్ఛ రథం సేవలపై పల్లె ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..

AP

పరిటాల రవీంద్ర గారి వర్ధంతి వేడుకల సందర్భంగా కదిరి ఎమ్మెల్యే ఘన నివాళులు

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో మాజీ మంత్రి, స్వర్గీయ పరిటాల రవీంద్ర గారి 21వ వర్ధంతి వేడుకలను శనివారం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా కదిరి ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన పరిటాల రవీంద్ర చిత్రపటానికి నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పేదల పక్షపాతిగా పరిటాల రవీంద్ర గారు చేసిన సేవలను ఈ సందర్భంగా వారు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే…