AP

AP

వల్లభనేని వంశీకి హైకోర్టులో భారీ ఊరట: అరెస్టు చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు.. హత్యాయత్నం కేసులో ఊపిరి పీల్చుకున్న మాజీ ఎమ్మెల్యే!

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. విజయవాడలోని మాచవరం పోలీసులు నమోదు చేసిన హత్యాయత్నం కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని వంశీ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా వంశీని ప్రస్తుతం అరెస్టు చేయవద్దంటూ పోలీసులకు మధ్యంతర ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు, తదుపరి విచారణను వెకేషన్ బెంచ్‌కు వాయిదా వేసింది. ఈ వివాదం నూతక్కి సునీల్ అనే…

AP

రైతులకు చంద్రబాబు నూతన సంవత్సర కానుక: కొత్త పాసు పుస్తకాల పంపిణీ ప్రారంభం.. భూ వివాదాల రహిత రాష్ట్రమే లక్ష్యం!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు నూతన సంవత్సర కానుకగా కొత్త పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. భూమే ప్రాణంగా జీవించే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ఆయన, మంత్రులు మరియు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఈ పథకం పురోగతిపై సమీక్షించారు. ప్రజలకు భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడమే మన ప్రథమ కర్తవ్యమని ఆయన…

AP

కదిరిలో గంజా బ్యాచ్ పై ఉక్కు పాపం మోపుతున్న పోలీసులు…

శ్రీ సత్య సాయి జిల్లా కదిరిలో గంజాయి బ్యాచ్ తమదైన శైలిలో కౌన్సిలింగ్ ఇచ్చిన కదిరి పోలీసులు కదిరి పట్టణంలో నడిరోడ్డుపై నడిపిస్తూ స్టేషన్ తీసుకెళ్లిన పోలీసులు గంజాయి కేసులో పలుమార్లు అరెస్టు చేసినప్పటికీ బెయిల్ పై వచ్చి తిరిగి అదే వృత్తిని కొనసాగిస్తున్న గంజాయి బ్యాచ్ గంజాయి వృత్తిని మానుకోవాలని పోలీసులు పలుసార్లు కౌన్సెలింగ్ ఇచ్చినప్పటికీ గంజాయి వేపాలని కొనసాగిస్తున్న వారిపై పోలీసులు తమదైన శైలిలో కౌన్సిలింగ్ ఇచ్చారు కదిరి పట్టణంలోని జడలయ్య కాలనీ చిన్న…

AP

టీటీడీ విద్యాదాన ట్రస్ట్‌కు భారీ విరాళం: కోటి రూపాయల చెక్కును అందజేసిన విజ్ఞాన్‌ రత్తయ్య!

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వర విద్యాదాన ట్రస్ట్‌కు ప్రముఖ విద్యావేత్త, విజ్ఞాన్‌ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య బుధవారం కోటి రూపాయల భారీ విరాళాన్ని అందజేశారు. తిరుమలలోని క్యాంప్ కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడును స్వయంగా కలిసిన ఆయన, విరాళానికి సంబంధించిన డిమాండ్ డ్రాఫ్ట్ (DD)ను అందజేశారు. విద్యా రంగంలో టీటీడీ అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో టీటీడీ చేస్తున్న కృషికి తన…

AP

అరకు గిరిజనులకు పవన్ కళ్యాణ్ నూతన సంవత్సర కానుక: అనీమియా బాధితుల కోసం బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుకగా అరకులో ఒక అత్యాధునిక బ్లడ్ బ్యాంక్ భవనాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. గిరిజన ప్రాంతాల్లో గర్భస్రావాలు మరియు తీవ్ర రక్తహీనతకు కారణమవుతున్న సికిల్ సెల్ అనీమియా (Sickle Cell Anemia) వ్యాధిగ్రస్తులకు అండగా నిలిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అరకు పర్యటనలో ఉన్నప్పుడు ఓ గిరిజన మహిళ తన కష్టాలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకురాగా, ఆమెకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఈ బ్లడ్…

AP

కూటమి ప్రభుత్వ 18 నెలల ప్రగతి ప్రస్థానం: 60 కీలక విజయాలు

2025లో కూటమి ప్రభుత్వ విజయాలు,కదిరి నియోజవర్గనికి చేసిన చేయబోతున్న అభివృద్ధి కార్యక్రమాలు తెలియజేసిన కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు అనంతరం కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు 1. సూపర్ సిక్స్ పథకాల సూపర్ హిట్ 2. తల్లికి వందనం : రూ. 10,090 కోట్లు చెల్లింపు, 67.27 లక్షల మంది విద్యార్థులకు సాయం 3. స్త్రీ శక్తి : ఆగస్ట్ 15 నుంచి పథకం ప్రారంభం, మహిళలకు ఉచిత…

AP

ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి సంబరాలు: ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న ఎమ్మెల్యే కందికుంట

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి సందర్బంగా భక్తులు పోట్టేతారు. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకున్నారు. హిందూ సంప్రదాయంలో పవిత్రమైన రోజుల్లో వైకుంఠ ఏకాదశి ఒకటి.దీనినే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు.ఈ ఏకాదశి శ్రీమహావిష్ణువుకు ఎంతో విశిష్టమైనది.ఏకాదశి రోజున వైకుంఠ వాసుడైన శ్రీమహావిష్ణువు స్వామివారిని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.ఉత్తర ద్వార దర్శనం చేయడం వల్ల…

AP

రెవెన్యూ క్లినిక్‌తో రైతులకు ఊరట: 24 గంటల్లోనే పరిష్కారమైన ఏళ్లనాటి 22A భూ సమస్య

రాష్ట్రంలో భూ సమస్యలతో రైతులు పడుతున్న ఇబ్బందులను చూసి, రాష్ట్ర ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రెవెన్యూ క్లినికల్ నిర్వహిస్తుంది అందులో భాగంగా శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం లో కదిరి రూరల్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి కొంతమంది చెందిన రైతుల భూ సమస్యల్ని రెవెన్యూ క్లినిక్ ద్వారా ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం గాని సెక్షన్ 22A భూ సమస్య ను కేవలం 24 గంటల్లో కదిరి శాసనసభ్యులు…

AP

ముస్లిం సమైక్యవేదిక శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజవర్గం ప్రధాన కార్యదర్శి గా S. రషీద్

  ముస్లిం సమైక్యవేదిక శ్రీ సత్యసాయి కదిరి నియోజవర్గం ప్రధాన కార్యదర్శి గా నాకు అవకాశం కల్పించిన ముస్లిం సమైక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ సలావుద్దీన్ గారికి ముస్లిం సమైక్యవేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి నజీర్ భాషా గారికి మరీ ముఖ్యంగా మా రాష్ట్ర నాయకులు షామీర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అలాగే కదిరి నియోజవర్గ అధ్యక్షుడు నసీరుద్దీన్ ముస్లిం హక్కులను కాపాడుకుంటూ ఇతర వర్గాల వారికి అండగా నిలుస్తూ నాకు ఇచ్చిన ఈ పదవి గౌరవం…

AP

కదిరి క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి సంబరాలు: రేపు ఉత్తర ద్వారం గుండా శ్రీవారి దర్శనం

ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్న శ్రీమత్ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ నెల 30.12.25 వ తేదీ మంగళవారం ఉదయం 3.30 నిమిషాల నుంచి శ్రీ వారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనం భాగ్యం కల్పిస్తారు. శ్రీమత్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానానికి విచ్చేయుచున్న భక్తాదులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముఖ్యంగా గుడి తిరువీధులలో…