AP

AP

పోలీస్ స్టేషన్ ముందే దారుణం: భార్యతో అక్రమ సంబంధం ఉందని వ్యక్తిని నరికి చంపిన భర్త!

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి తనకల్లు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ముందు ఈశ్వరప్ప అనే వ్యక్తిని హత్య చేసిన హరి అనే వ్యక్తి. తెల్లవారి మూడు గంటల సమయంలో జరిగిన హత్య.ఈశ్వరప్ప పై కొడవలి తో నరికి దారుణంగా హత్య చేసిన హరి ఆయన సోదరుడు చిన్నప్ప. హరి భార్య గత మూడు రోజులుగా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన హరి.ఈ రోజు తెల్లవారి జామున మూడు గంటలకు హరి భార్యతో పాటు ఈశ్వరప్ప…

AP

కది రి వినూత్న ఆవిష్కరణ – షెడ్ లేకుండా సౌర ప్యాన్డిరి (Solar Pandiri) నిర్మాణం

కడిరి పట్టణంలో LS GREENSYNCE – Ahaskara Solar ఆధ్వర్యంలో వినూత్నమైన సౌర ఆవిష్కరణను ప్రారంభించారు. సంప్రదాయంగా ఉపయోగించే షెడ్ రూఫింగ్ అవసరం లేకుండా, నేరుగా సౌర ప్యానెల్స్‌తోనే సోలార్ ప్యాన్డిరి (Solar Pandiri) నిర్మాణాన్ని విజయవంతంగా చేపట్టారు. ఈ ప్రత్యేకమైన డిజైన్ ద్వారా భూమి వినియోగం మరింత సమర్థవంతంగా ఉండటంతో పాటు, ఖర్చు తగ్గడం, గాలి ప్రసరణ మెరుగ్గా ఉండటం, దీర్ఘకాలిక మన్నిక వంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. రైతులు, గృహ యజమానులు, వ్యాపార సంస్థలు…

AP

యువతి మిస్సింగ్, కేసు నమోదు…

యువతి మిస్సింగ్, కేసు నమోదు… కదిరి టౌన్ అమీన్ నగర్ నందు కాపురం ముందు షేక్ మహబూబ్ జాన్ వయస్సు 40 సంవత్సరాలు, భర్త షేక్ మసూద్ అను ఆమె కూతురు షేక్ అప్స, వయస్సు 19 సంవత్సరాలు, ఈ రోజు సాయంత్రం ఐదు గంటల సమయంలో తాను మెడికల్ షాపుకు మందులు తీసుకురావడానికి వెళ్లిన సమయంలో , తన కూతురు ఇంటి నుంచి ఎక్కడికో వెళ్లిపోయిందని, అయితే తన కూతురు కనిపించకపోవడానికి కారణము నల్లచెరువు మండలం…

AP

కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల గైర్హాజరు: గంటల తరబడి రోగుల నిరీక్షణ

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. శనివారం ఉదయం 11:20 గంటలు దాటినా సంబంధిత విభాగానికి చెందిన డాక్టర్లు ఎవరూ విధులకు హాజరుకాకపోవడం పట్ల రోగులు మరియు వారి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో ఓపి (OP) నమోదు చేసుకున్న పేషెంట్లు డాక్టర్ల కోసం గంటల తరబడి ఆసుపత్రి ఆవరణలో వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దూర ప్రాంతాల నుంచి చికిత్స కోసం వచ్చిన…

AP

కుల గణన వివరాలు బహిర్గతం చేయాలి: అగ్రకుల మీడియాపై బీఎస్పీ నేత గోవిందు ధ్వజం

బీహార్ రాష్ట్రంలో జరగని గొడవలు, తెలంగాణ, ఏపీలో మాత్రమే జరుగుతాయా? రాధాకృష్ణ గారు: బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి అంపావతిని గోవిందు. ——————————————— 3.1.2026న శ్రీసత్యసాయి జిల్లా, కదిరిలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి అంపావతిని గోవిందు గారి అధ్యక్షతన “క్రాంతి జ్యోతి, చదువుల తల్లి, భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే (3.1.1831-10.3.1897) గారి196వ జయంతి” సందర్భంగా ఆమె చిత్ర పటానికి పూల మాల సమర్పించి ఘనంగా జయంతి వేడుకలను…

AP

వల్లభనేని వంశీకి హైకోర్టులో భారీ ఊరట: అరెస్టు చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు.. హత్యాయత్నం కేసులో ఊపిరి పీల్చుకున్న మాజీ ఎమ్మెల్యే!

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. విజయవాడలోని మాచవరం పోలీసులు నమోదు చేసిన హత్యాయత్నం కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని వంశీ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా వంశీని ప్రస్తుతం అరెస్టు చేయవద్దంటూ పోలీసులకు మధ్యంతర ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు, తదుపరి విచారణను వెకేషన్ బెంచ్‌కు వాయిదా వేసింది. ఈ వివాదం నూతక్కి సునీల్ అనే…

AP

రైతులకు చంద్రబాబు నూతన సంవత్సర కానుక: కొత్త పాసు పుస్తకాల పంపిణీ ప్రారంభం.. భూ వివాదాల రహిత రాష్ట్రమే లక్ష్యం!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు నూతన సంవత్సర కానుకగా కొత్త పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. భూమే ప్రాణంగా జీవించే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ఆయన, మంత్రులు మరియు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఈ పథకం పురోగతిపై సమీక్షించారు. ప్రజలకు భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడమే మన ప్రథమ కర్తవ్యమని ఆయన…

AP

కదిరిలో గంజా బ్యాచ్ పై ఉక్కు పాపం మోపుతున్న పోలీసులు…

శ్రీ సత్య సాయి జిల్లా కదిరిలో గంజాయి బ్యాచ్ తమదైన శైలిలో కౌన్సిలింగ్ ఇచ్చిన కదిరి పోలీసులు కదిరి పట్టణంలో నడిరోడ్డుపై నడిపిస్తూ స్టేషన్ తీసుకెళ్లిన పోలీసులు గంజాయి కేసులో పలుమార్లు అరెస్టు చేసినప్పటికీ బెయిల్ పై వచ్చి తిరిగి అదే వృత్తిని కొనసాగిస్తున్న గంజాయి బ్యాచ్ గంజాయి వృత్తిని మానుకోవాలని పోలీసులు పలుసార్లు కౌన్సెలింగ్ ఇచ్చినప్పటికీ గంజాయి వేపాలని కొనసాగిస్తున్న వారిపై పోలీసులు తమదైన శైలిలో కౌన్సిలింగ్ ఇచ్చారు కదిరి పట్టణంలోని జడలయ్య కాలనీ చిన్న…

AP

టీటీడీ విద్యాదాన ట్రస్ట్‌కు భారీ విరాళం: కోటి రూపాయల చెక్కును అందజేసిన విజ్ఞాన్‌ రత్తయ్య!

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వర విద్యాదాన ట్రస్ట్‌కు ప్రముఖ విద్యావేత్త, విజ్ఞాన్‌ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య బుధవారం కోటి రూపాయల భారీ విరాళాన్ని అందజేశారు. తిరుమలలోని క్యాంప్ కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడును స్వయంగా కలిసిన ఆయన, విరాళానికి సంబంధించిన డిమాండ్ డ్రాఫ్ట్ (DD)ను అందజేశారు. విద్యా రంగంలో టీటీడీ అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో టీటీడీ చేస్తున్న కృషికి తన…

AP

అరకు గిరిజనులకు పవన్ కళ్యాణ్ నూతన సంవత్సర కానుక: అనీమియా బాధితుల కోసం బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుకగా అరకులో ఒక అత్యాధునిక బ్లడ్ బ్యాంక్ భవనాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. గిరిజన ప్రాంతాల్లో గర్భస్రావాలు మరియు తీవ్ర రక్తహీనతకు కారణమవుతున్న సికిల్ సెల్ అనీమియా (Sickle Cell Anemia) వ్యాధిగ్రస్తులకు అండగా నిలిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అరకు పర్యటనలో ఉన్నప్పుడు ఓ గిరిజన మహిళ తన కష్టాలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకురాగా, ఆమెకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఈ బ్లడ్…