వల్లభనేని వంశీకి హైకోర్టులో భారీ ఊరట: అరెస్టు చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు.. హత్యాయత్నం కేసులో ఊపిరి పీల్చుకున్న మాజీ ఎమ్మెల్యే!
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. విజయవాడలోని మాచవరం పోలీసులు నమోదు చేసిన హత్యాయత్నం కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని వంశీ దాఖలు చేసిన పిటిషన్పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా వంశీని ప్రస్తుతం అరెస్టు చేయవద్దంటూ పోలీసులకు మధ్యంతర ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు, తదుపరి విచారణను వెకేషన్ బెంచ్కు వాయిదా వేసింది. ఈ వివాదం నూతక్కి సునీల్ అనే…

