AP

AP

కదిరి లక్ష్మీనరసింహస్వామి కొండపై చిరుత సంచారం: భక్తుల్లో నెలకొన్న భయాందోళనలు

శ్రీ సత్యసాయి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కదిరి లక్ష్మీనరసింహస్వామి కొండపై చిరుతపులి సంచరిస్తుండటం స్థానికంగా కలకలం రేపుతోంది. గత కొన్ని రోజులుగా కొండ పరిసర ప్రాంతాల్లో చిరుత అడుగుజాడలు కనిపిస్తుండటంతో, అటు భక్తులు ఇటు స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో కొండపైకి వెళ్లే దారిలో చిరుత సంచారాన్ని గమనించిన కొందరు భక్తులు అధికారులకు సమాచారం అందించారు. చిరుత సంచారంపై సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. కొండపైకి వెళ్లే…

AP

కదిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ కె. రమ పదవీ విరమణ

కదిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి కే రమా గారు పదవి విరమణ చెందారు స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కదిరి ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న శ్రీమతి కే రమా గారు ఈ రోజు అనగా 31-01-2026 న పదవి విరమణ పొందినారు. కె రమా గారు 1989లో అనంతపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అసోసియేట్ లెక్చరర్ గా విధుల్లో చేరారు.అప్పటి నుంచి ఎన్నో వేలమంది విద్యార్థులు ను ఉన్నత స్థానాలకు తీర్చి దిద్ది వారి…

AP

అంబటి వ్యాఖ్యలపై కదిరి ఎమ్మెల్యే కందికుంట ఆగ్రహం: చంద్రబాబును దూషిస్తే ప్రకృతి కూడా క్షమించదు!

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి మీడియా సమావేశంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ హాట్ కామెంట్స్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను వ్యక్తిగతంగా అంబటి రాంబాబు దూషించిన విధానం పకృతి కూడా వదలదు  రాష్ట్ర రాజకీయాలలో చంద్రబాబుది ఒక రికార్డ్  తెలుగు రాష్ట్రాలలో ఆయన పోషించిన వారే అన్ని పార్టీలలో ఉన్నారు  అంతటి గొప్ప నేత చంద్రబాబును అరగంట ఆంబోతు రాంబాబు తిట్టడం సిగ్గుచేటు  గత ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ నేతలు చంద్రబాబును…

AP

ఏపీ రాజధాని అమరావతిలో బిట్స్ పిలానీ..!

రాజధాని అమరావతిలో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ బిట్స్ పిలానీ క్యాంపస్ ఏర్పాటుకు కీలక అడుగు పడింది. ఈ మేరకు బిట్స్ పిలానీ ప్రతినిధులు ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ)తో ఒప్పందం కుదుర్చుకున్నారు. దేశంలోని ప్రముఖ ఉన్నత విద్యాసంస్థల్లో ఒకటైన బిట్స్ పిలానీ అమరావతిలో ఆధునిక క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది.   ఈ ప్రాజెక్టు కోసం తుళ్లూరు మండలంలోని మందడం, వెంకటపాలెం గ్రామాల పరిధిలోని 70 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ భూమికి సంబంధించిన…

AP

టీటీడీ కీలక నిర్ణయం..!

టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో విక్రయించే శ్రీవారి బంగారం, వెండి డాలర్ల అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేసింది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు విపరీతంగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. బయట మార్కెట్ ధరలతో పోలిస్తే టీటీడీ డాలర్ల ధరలు తక్కువగా ఉండటంతో వాటిని కొనుగోలు చేసేందుకు భక్తులు ఎగబడటంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి విక్రయ కౌంటర్‌ను మూసివేశారు.   గత కొంతకాలంగా బంగారం ధరలు ఆకాశాన్నంటున్నాయి. అయితే, టీటీడీ నిబంధనల ప్రకారం డాలర్ల ధరలను వారానికి ఒకసారి…

AP

కదిరిలో చిరుత కలకలం: కుమ్మరవాండ్లపల్లి శివారులో అడుగుజాడలు గుర్తింపు

కదిరి రూరల్,కుమ్మరవాండ్లపల్లి గ్రామ శివారులో గల SV constructions layout దగ్గర గల రాళ్లగుట్ట లో చిరుత సంచరిస్తుందని స్థానికుల సమాచారం ప్రకారం అటవీ శాఖ అధికారులు, చిరుత సంచరిస్తున్న ప్రదేశానికి వెళ్లి చూడగా చిరుత మరియు దాని పిల్లల యొక్క పాద ముద్రలు గమనించడం జరిగింది. గ్రామస్థులు చిరుత సంచరిస్తున్న ప్రదేశం లో పనులకు వెళ్లేటప్పుడు శబ్దం చేసుకుంటూ వెళ్ళాలని, ఒంటరిగా వెళ్లకూడదని, పిల్లలతో ఉన్న చిరుత తొ చాలా జాగ్రత్తగా ఉండాలని సమీప గ్రామస్థులకు,…

AP

ప్రభుత్వ నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవు: కదిరి డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ నాగేంద్ర నాయక్ హెచ్చరిక

గౌరవ జిల్లా కలెక్టరు మరియు గౌరవ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గారి ఆదేశాల మేరకు కదిరి డివిజన్ డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ నాగేంద్ర నాయక్ గారు కదిరి డివిజన్ పరిధిలో గల గైనకాలజీ సర్వీసెస్ గల వైద్యులకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది ఈ సమావేశం నందు ప్రభుత్వ నిబంధన మేరకు అన్ని వసతులు కలిగి ఉండాలని ప్రతి ఒక్క పేషెంట్ యొక్క వివరాలను నమోదు చేయాలని case sheets మైంటైన్ చేయాలని ధరల పట్టిక…

AP

మాజీ ఎమ్మెల్యే కడపల మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన. పూల

ఈరోజు అనగా 30.01.26వ తేదీన కదిరిలోని మాజీ ఎమ్మెల్యే కడపల మోహన్ రెడ్డి గారి స్వగృహం నందు గౌ” మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న *వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాసరెడ్డి గారు* అనంతరం నియోజకవర్గ ప్రస్తుత రాజకీయాలపై చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బత్తల వెంకటరమణ గారు కూడా ఉన్నారు.

AP

అరవ శ్రీధర్ మరొక కొత్త వీడియో..!

జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో ఏం జరుగుతోంది? ఆయనకు సంబంధించి రోజుకో కొత్త వీడియో వెలుగులోకి వస్తోందా? ఈ యవ్వారం వెనుక పెద్ద వ్యక్తులు ఉన్నారా? జరుగుతున్న పరిణామాలపై జనసేన పార్టీ ఏమంటోంది? ఇంతకీ కొత్త వీడియోలో వచ్చిన అసలు మేటరేంటి?   అరవ శ్రీధర్ మరొక కొత్త వీడియో   రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఆయన్ని ఎవరో టార్గెట్ చేసినట్టు…

AP

ముఖ్యమంత్రి చంద్రబాబు నన్ను టార్గెట్‌ చేశారు: చెవిరెడ్డి..!

మద్యం అక్రమాల కేసులో అరెస్టయిన వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఎట్టకేలకు జైలు నుంచి బయటకు వచ్చారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో గురువారం రాత్రి ఆయన విజయవాడ జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనతో పాటు ఇదే కేసులో నిందితులుగా ఉన్న వెంకటేశ్ నాయుడు (226 రోజుల తర్వాత), సజ్జల శ్రీధర్‌రెడ్డి (280 రోజుల తర్వాత) కూడా విడుదలయ్యారు.   జైలు నుంచి బయటకు రాగానే చెవిరెడ్డి భాస్కరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి…