AP

AP

కదిరి రూరల్ మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న కదిరి మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ భాషా గారు

ఈరోజు కదిరి మండలం రూరల్ కన్వీనర్ మణికంఠ గారి అధ్యక్షతన రూరల్ మండల నాయకులు కార్యకర్తలుతో కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బిఎస్ మక్బుల్ అహ్మద్ అన్న గారి అధ్యక్షతన జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న కదిరి మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ భాషా గారు పార్టీ సమావేశంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను, ఉద్దేశించి మాట్లాడుతూ గౌరవ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు మేరకు…

AP

జూదరుల స్థావరంపై పోలీసుల మెరుపు దాడి: 9 మంది అరెస్ట్, రూ. 92 వేల నగదు స్వాధీనం

శ్రీ సత్య సాయి జిల్లా… పేకాట స్థావరంపై పోలీసులు విస్తృత దాడులు.. 9 మంది అరెస్టు.. రూ,92,590 నగదు తో పాటు 9, సెల్ఫోన్లు ,4, ద్విచక్ర వాహనాలు స్వాధీనం.. జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల తో.. కదిరి డిఎస్పి శివన్నారాయణ స్వామి ఆదేశాల మేరకు.. కదిరి రూరల్ సిఐ నాగేంద్ర ఆధ్వర్యంలో ఎన్.పి కుంట మండలంలో పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. తలుపుల, గాండ్లపెంట…

AP

ప్రజల చెంతకే పాలన: గూటిబైలు ప్రజా దర్బార్‌లో సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే కందికుంట కసరత్తు

ప్రజా సమస్యల పరిష్కారమే మన ప్రభుత్వ ధ్యేయం! కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ సత్య సాయి జిల్లా కదిరి నియోజవర్గం ​ఈరోజు నంబుల పూలకుంట మండలం గూటి బైలు (తిమ్మమ్మ మర్రిమాను) గ్రామంలో ‘ప్రజా దర్బార్’ నిర్వహించడం జరిగింది. అర్జీలు ఇవ్వడానికి వచ్చిన ప్రజలను కలిసి, వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నాను. ​ప్రజలు సమర్పించిన వినతులను క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి మెజారిటీ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడం జరిగింది. దీర్ఘకాలిక సమస్యలపై ప్రత్యేక…

AP

స్వచ్ఛాంధ్ర దిశగా కదిరి ముందడుగు: కుమ్మరవాండ్లపల్లిలో ‘స్వచ్ఛ రథం’ ప్రారంభించిన ఎమ్మెల్యే కందికుంట

కదిరి రూరల్ కుమ్మర వాండ్ల పల్లి సచివాలయం నందు స్వచ్ఛ రథం వాహనాన్ని ప్రారంభించిన కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు సుపరిపాలనకు నిదర్శనం. స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర లక్ష్యసాధనకు మార్గం చెత్త నుంచి సంపద సృష్టించడం. ఇంట్లో ఉన్న వ్యర్ధాలు ఇస్తే, ఉపయోగపడే వస్తువులు ఇస్తున్న స్వచ్ఛ రథం ప్రగతి పథంలో పయనిస్తోంది. స్వచ్ఛ రథం సేవలపై పల్లె ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..

AP

పరిటాల రవీంద్ర గారి వర్ధంతి వేడుకల సందర్భంగా కదిరి ఎమ్మెల్యే ఘన నివాళులు

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో మాజీ మంత్రి, స్వర్గీయ పరిటాల రవీంద్ర గారి 21వ వర్ధంతి వేడుకలను శనివారం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా కదిరి ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన పరిటాల రవీంద్ర చిత్రపటానికి నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పేదల పక్షపాతిగా పరిటాల రవీంద్ర గారు చేసిన సేవలను ఈ సందర్భంగా వారు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే…

AP

విజయవాడ పోలీసులకు మంత్రి నారా లోకేష్ ధన్యవాదాలు: గంటల వ్యవధిలోనే తప్పిపోయిన మహిళ ఆచూకీ లభ్యం

సోషల్ మీడియా వేదికగా తన దృష్టికి వచ్చిన సమస్యలపై తక్షణమే స్పందించే ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, మరోసారి తన చొరవతో ఒక కుటుంబాన్ని కలిపారు. విజయవాడలో రెండు రోజుల క్రితం ఒక మహిళ తప్పిపోయిందని, ఆమెను వెతకడంలో సహాయం చేయాలని ఒక నెటిజన్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా లోకేష్‌కు విజ్ఞప్తి చేశారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి, సదరు మహిళ ఆచూకీ కనిపెట్టాలని విజయవాడ పోలీసులను ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన…

AP

కదిరిలో నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు: రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కందికుంట

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, భవిష్యత్తు నాయకులు,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ మరియు రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖల మంత్రివర్యులు గౌ శ్రీ నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా కదిరి పట్టణం మదనపల్లి రోడ్డు లో గల పీవిఆర్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని,ప్రారంభించి,ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి చిత్ర పటానికి నివాళులు అర్పించి, టీడీపీ కుటుంబ సభ్యుల…

AP

బట్రేపల్లి అడవుల్లో నాటు తుపాకుల కలకలం: ముగ్గురు వేటగాళ్ల అరెస్ట్!

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి తలుపుల మండలం బట్రేపల్లి అటవీ ప్రాంతంలో నాటు తుపాకుల కలకలం వన్యప్రాణుల హంటింగ్ కోసం వచ్చిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్ అధికారులు వారి వద్ద నుంచి మూడు నాటు తుపాకులు 20 బుల్లెట్ స్వాధీనం చేసుకొని విచారిస్తున్న అటవీ శాఖ అధికారులు   శ్రీ సత్య సాయి జిల్లా కదిరి తలుపుల మండలం బట్రేపల్లి అటవీ ప్రాంతంలో నాటుతూ పాకులు కలగలం రాయచోటి నుంచి ముగ్గురు వ్యక్తులు…

AP

కదిరిలో గర్జించిన ఆర్టీసీ కార్మికులు: కడప జోన్ అధికారుల మొండివైఖరికి నిరసనగా దీక్షలు!

కదిరి:- కడక జోన్ లోని ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి:- కడప రీజియన్ లో జిల్లా ప్రజా రవాణా అధికారి యొక్క మొండి వైఖరికి నిరసనగా కడప జిల్లా లో 69 రోజుల నుండి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. కాని కడప జిల్లా లో అధికారుల వైఖరి లో మార్పు రాలేదు. ప్రభుత్వానికి చెడ్ద పేరు తెచ్చేలా అధికారులు ప్రవర్తిస్తున్నారు. కడప, తిరుపతి జిల్లా అధికారుల వైఖరికి నిరసన గా జోనల్ కమిటి పిలుపు మేరకు ఈ…

AP

లోకేశన్న పుట్టినరోజు వేడుకలు: కదిరిలో “ప్రాణదాతల” సమరానికి ఎమ్మెల్యే కందికుంట పిలుపు!

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, భవిష్యత్తు నాయకులు,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ మరియు రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖల మంత్రివర్యులు గౌ శ్రీ నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం 23-01-2026 తేదీన ఉదయం 9:00 A M గంటలకు కదిరి పట్టణం మదనపల్లి రోడ్డు లో గల పీవిఆర్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించే బోయే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ రక్తదాన శిబిరం లో కదిరి నియోజకవర్గ కూటమి పార్టీల…