AP

APNationalTELANGANA

ఆధార్ సేవలపై కీలక అప్డేట్..! ఇకపై ఇంట్లోనే..!

ఆధార్ కార్డు వినియోగదారులకు భారత విశిష్ట ప్రాధికార సంస్థ (UIDAI) శుభవార్త చెప్పింది. ఆధార్ సేవలను మరింత సులభతరం చేస్తూ సరికొత్త ఫీచర్లతో కూడిన కొత్త ఆధార్ యాప్ పూర్తి వెర్షన్‌ను బుధవారం అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా పౌరులు ఇకపై ఇంటి నుంచే అనేక ఆధార్ సంబంధిత సేవలను సులభంగా పొందవచ్చు. ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే కీలకమైన మార్పులు చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు.   గతంలో ఉన్న mAadhaar యాప్ కంటే…

AP

నెయ్యిలో జంతు కొవ్వు కలిపారా? లేదా? తిరుమల లడ్డూపై సీబీఐ సంచలన రిపోర్ట్..!

తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం నెయ్యి కల్తీ ఆరోపణలకు సంబంధించి సిట్ (SIT) దాఖలు చేసిన చార్జిషీట్‌లోని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి   భారీ కుట్ర తిరుమల లడ్డూ నెయ్యి సరఫరాలో జరిగిన అక్రమాలపై సిట్ దాఖలు చేసిన చార్జిషీట్ సంచలన విషయాలను బయటపెట్టింది. దాదాపు 10కి పైగా రాష్ట్రాల్లో విస్తరించిన ఈ భారీ నెట్‌వర్క్‌లో 36 మంది నిందితులు, డజన్ల కొద్దీ డెయిరీ సంస్థలు, ప్రభుత్వ అధికారులు, హవాలా మధ్యవర్తులు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.…

AP

జనసేన ఎమ్మెల్యే రాసలీలల వీడియో లీక్..!

రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే విప్ అరవ శ్రీధర్ లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తోంది. ఈ మేరకు ఎమ్మెల్యేకు సంబంధించిన కొన్ని వీడియో కాల్ దృశ్యాలు, వాట్సాప్ చాట్‌లను వైసీపీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ సంచలనం సృష్టించింది.   ఓ ప్రభుత్వ మహిళా ఉద్యోగినిని ఫేస్‌బుక్ ద్వారా పరిచయం చేసుకున్న ఎమ్మెల్యే.. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గత ఏడాదిన్నర కాలంగా లైంగికంగా వేధిస్తున్నారని తెలుస్తోంది.…

AP

కదిరి నారసింహుని రథానికి ‘తాళ్లరేవు’ బంధం: 400 అడుగుల భారీ తాడు సిద్ధం!

కదిరి రథానికి తాళ్లరేవు తాడు నాలుగు తాళ్లను సిద్ధం చేస్తూ.. కొబ్బరి తాళ్ల తయారీకి పేరుగాంచిన కాకినాడ జిల్లాలోని తాళ్లరేవులో 30 అంగుళాల మందం, 400 అడుగుల పొడవైన పెద్ద తాడును నేశారు. శ్రీసత్యసాయి జిల్లా కదిరి లక్ష్మీనరసింహస్వామి రథం లాగేందుకు దీనిని వినియోగించనున్నారు. కార్మికులు తొలుత – 220 చిన్న తాళ్లను కలిపి ఒక తాడుగా చుట్టారు. అలాంటివి నాలుగు కలిపి పెద్ద తాడును నేశారు. ఇందు కోసం 300 మంది వారం రోజుల పాటు…

AP

కదిరి పొట్టి కొట్టాల ప్రాంత సమస్యల పరిష్కారానికి బీజేపీ నాయకుల హామీ

కదిరి పట్టణం జిమాన్ సర్కిల్లో గల పొట్టి కొట్టాల లో ఉండే మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి వెంకటలక్ష్మి గారి గృహాన్ని సందర్శించి అక్కడి ప్రజలతో మమేకమై అక్కడి చిన్న చిన్న సమస్యలను తాగునీటి సమస్యను అలాగే పారిశుద్ధ సమస్యను అక్కడ ప్రజలతో తెలుసుకొని ఈ సమస్యలన్నిటిని కమిషనర్ దిష్టికి మరియు తాగునిటీ సమస్యను మన కూటమి MLA కందికుంట వెంకటప్రసాద్ గారి దృష్టికి తీసుకెళ్తామని వారికి తెలియజేయండి జరిగింది, ఈ కార్యక్రమం లో భారతీయ జనతా…

AP

కదిరిలో మధ్వనవమి వేడుకలు: నేడు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి తిరుమాడవీధుల ఉత్సవం!

నేడు (27.01.2026) మంగళవారం మధ్వనవమి సందర్భాన్ని పురస్కరించుకుని, కదిరి పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ పవిత్ర దినాన స్వామి వారికి ఉదయం నుంచే ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు. మధ్వనవమి వేడుకల్లో భాగంగా స్వామి వారి ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి, భక్తులకు దర్శనమిచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకల్లో అత్యంత ప్రధానమైన ఘట్టం ‘తిరుమాడవీధుల ఉత్సవం’. నేడు సాయంత్రం 6:30 గంటల నుండి…

AP

కదిరి పద్మావతి ఆసుపత్రి ఘటన: కేసు అవసరం లేదని మృతురాలి కుటుంబ సభ్యుల వెల్లడి

కదిరి లోని పద్మావతి హాస్పిటల్ వద్ద కాన్పుకోసము వచ్చి తల్లి, బిడ్డ చనిపోయిన విషయములో, మృతిరాలి భర్త ఓబుల్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు తన భార్య మాచి రెడ్డి హరిణి కుమారి తన పురిటి నొప్పులతో గత 7 రోజుల క్రితం పద్మావతి హాస్పిటల్ నందు అడ్మిట్ కావడం జరిగిందని, అయితే ఈ రోజు ఉదయము 5:30 గంటల సమయములో ఆమెకు పురిటి నొప్పులు రావడముతో డాక్టర్ గారు పరీక్షించి కడుపులో బిడ్డ చనిపోయిందని…

AP

రాజ్యాంగ స్ఫూర్తితోనే దేశాభివృద్ధి సాధ్యం: ఏపీ మెప్మా వ్యవస్థాపక అధ్యక్షులు హాజి ఖాదర్ బాషా

.. గణతంత్ర దినోత్సవ సందర్భంగా… దేశ ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కరికి ఏపీ మెప్మా సంస్థ ద్వారా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఏపీ మెప్మా కార్యాలయం నందు జాతీయ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏపీ మెప్మా వ్యవస్థాపక అధ్యక్షులు హాజి ఖాదర్ బాషా మాట్లాడుతూ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని ఏ విధంగా పాలించాలి అభివృద్ధి పథంలో ఏ విధంగా…

AP

77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు

77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు కదిరి పట్టణం నందు పలు చోట్ల జెండా వందనం కార్యక్రమంలో పాల్గొన్నారు మొదటగా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జెండా వందనం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన జెండా వందనం కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం కదిరి మదరసా-ఏ- ఫుర్ఖనియా ఏర్పాటు చేసిన జెండా వందనం కార్యక్రమంలో పాల్గొన్న కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ…

AP

“ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం తగదు: వైసీపీ నేత మక్బూల్‌పై ప్రభాకర్ ప్రసాద్ ధ్వజం

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి కదిరిలో ప్రైవేట్ ఆస్తులపై వైసీపీ నియోజవర్గ సమన్వయకర్త మక్బూల్ అహ్మద్ ప్రకటనపై తీవ్రస్థాయిలో స్పందించిన సామాన్య బ్రాహ్మణుడు ప్రభాకర్ ప్రసాద్ సాక్షాదారాలు లేకుండా మక్బుల్ ప్రకటన చేయడం తగదు 1915 వ సంవత్సరంలో డాక్యుమెంట్ నెంబర్ 1584 ద్వారా ఫక్రుద్దీన్ అనే వ్యక్తి నుండి తమ ముత్తాత సీతారామయ్య కొనుగోలు చేశాడు ఈ విషయం పదే పదే చెబుతున్నప్పటికీ దాన్ని మసి పోసి మారేడు కాయ చేస్తూ మైనార్టీల భూమి అంటూ…