పీఆర్సీ, 29% ఐ.ఆర్ విడుదల చేయాలి: ఎమ్మెల్యే కందికుంటకు యూటీఎఫ్ నాయకుల వినతి
పీ ఆర్సీ, 29% ఐ.ఆర్ విడుదల చేయాలి:కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ గారికి యూటీఎఫ్ నాయకత్వం వినతి కదిరి టౌన్, ఫిబ్రవరి 5: కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆశగా ఎదురుచూస్తున్నా ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావలసిన ఆర్ధిక అంశాలలో తీవ్ర అన్యాయం జరిగిందని, వివిధ రకాల బకాయిలు రూ 25వేల కోట్ల మేరకు పేరుకు పోయిన నేపథ్యంలో యూ.టి.ఎఫ్ జిల్లా అధ్యక్షుడు డి శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శులు మల్లికార్జున, రవివర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో యూ.టి.ఎఫ్ కదిరి డివిజన్ నాయకత్వం…

