ఎన్నికల వేళ ఏపీలో బీజేపీ కీలక నిర్ణయం..
ఎన్నికలవేళ ఏపీలో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే టీడీపీ, జనసేనతో కలిసి ఎన్డీఏ కూటమిగా పోటీ చేస్తున్న బీజేపీ..అభ్యర్దుల ఎంపిక పైన కసరత్తు చేస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఢిల్లీలోనే మకాం వేసారు. పొత్తులో బీజేపీకి 6 ఎంపీ, 10 ఎమ్మెల్యే స్థానాలు కేటాయించారు. కొన్ని మార్పులు కోరుతున్న బీజేపీ నాయకత్వం..తుది జాబితా ప్రకటన చేయనుంది. అటు బీజేపీ నాయకత్వం ఏపీలో ఎన్నికల బాధ్యతల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. బీజేపీ తాజా అడుగులు…

