AP

AP

పిఠాపురంలో బిగ్ టర్న్ – పవన్ Vs మాజీ ఎమ్మెల్యే వర్మ, గెలిచేదెవరు..!

ఎన్నికల రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది. పవన్ కల్యాణ్ పోటీ పైన ప్రకటన చేసారు. తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో, ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేసాయి. పిఠాపురం టీడీపీ ఇంఛార్జ్ వర్మ అనుచరులు పార్టీ జెండాలను, ఫ్లెక్సీలను దగ్గం చేసారు. వర్మ స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. రేపు వర్మ తన మద్దతుదారులతో భేటీ ఏర్పాటు చేసారు. కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు.   మారుతున్న…

AP

టీడీపీకి మరో షాక్.. జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన కీలక నేత..

అభ్యర్థుల ప్రకటన టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొదటి జాబితాలో టికెట్ దక్కని నేతలు.. రెండో జాబితాలో అయిన తమకు టికెట్ దక్కుతుందని గంపెడు ఆశలు పెట్టుకున్నారు. అయితే రెండో జాబితాలో కూడా తమ పేర్లు లేకపోవడంతో పలువురు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో సీనియర్ నాయకులకు సైతం టికెట్ దక్కని పరిస్థితి నెలకొంది.   బండారు సత్యానారాయణ మూర్తి, నాగేశ్వర రావు ,బోడే ప్రసాద్ , వర్మ వంటి సీనియర్ నేతలకు టికెట్లు దక్కలేదు. దీంతో…

AP

ఈ నెల 16వ తేదీన టీడీపీలో చేరనున్న వైసీపీ ఎంపీ..!!

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల గడువు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల్లో ఫిరాయింపులు జోరందుకున్నాయి. టికెట్ దక్కని సీనియర్లు వలసబాట పట్టారు. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం పార్టీలను వీడటానికి వెనుకాడట్లేదు.   ఈ రెండు పార్టీల నుంచి ఇప్పటికే పెద్ద సంఖ్యలో వలసలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కేశినేని నాని, కేశినేని శ్వేత, నల్లగట్ల స్వామిదాస్, వల్లభనేని బాలశౌరి, లావు కృష్ణదేవరాయలు, కొలుసు పార్థసారథి.. ఇలా సీనియర్లందరూ పార్టీలు…

AP

చంద్రబాబుకు బిగ్ షాక్.. వైసీపీలోకి యనమల..

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడే కొద్ది రాజకీయ నేతల్లో ఆందోళన పెరిగిపోతోంది. టీడీపీ, బీజేపీ , జనసేన పొత్తు ఖాయం కావడంతో టికెట్ దక్కని నేతలు, అసంతృప్తితో ఉన్న నేతలు ఆయా పార్టీల నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న అధికార వైసీపీ, దానికి అనుగుణంగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. రాబోవు ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఉభయ గోదావరి జిల్లాల్లో మెజార్టీ…

AP

ఒకే వేదికపై పీఎం మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. మోడీ టూర్ ఫిక్స్!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఒకవైపు ఏపీ అధికార పక్షమైన వైసీపీ అధినేత, సీఎం జగన్ సిద్దం సభలతో ప్రజాక్షేత్రంలోకి వెళుతూ ప్రజల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తుంటే మరోవైపు టిడిపి కూడా యువగళం తో పాటు ఇతర సభలను నిర్వహించి ప్రజాదరణ పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.   ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార…

AP

వైసీపీకి మరో షాక్..

సార్వత్రిక ఎన్నికల ముందు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే టికెట్ దక్కని నేతలు, అసంతృప్తి నేతలు ఒకొక్కరు పార్టీని వీడుతున్నారు. తాజాగా వైసీపీ అధిష్టానంపై జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో రాపాక వరప్రసాద్ జనసేన పార్టీ తరుఫున రాజోలు నియోజరవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.   ఆ పార్టీ తరుఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాకనే కావడం విశేషం. జనసేన గుర్తు…

AP

జగన్ మేనిఫెస్టో.. 2019 నవరత్నాలకు మించి – గేమ్ ఛేంజర్..!!

ఏపీ ఎన్నికల్లో గెలుపు సీఎం జగన్ కు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా బరిలోకి దిగుతోంది. మరో వైపు కాంగ్రెస్ వామపక్షాలతో మరో కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఈ సమయం లో తాను సింగిల్ గానే పోటీ చేస్తానని జగన్ ప్రకటించారు. తాను చేసిన సంక్షేమం – సామాజిక న్యాయం మరోసారి గెలిపిస్తాయని నమ్ముతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే అమలు చేసే హామీలో మేనిఫెస్టో ప్రకటనకు సిద్దమయ్యారు. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.  …

AP

సీట్ల పంపకాలు పూర్తి..

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ఖరారైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో జరిగిన మూడు పార్టీల కీలక భేటీలో సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. అయితే, సీట్ల పంపకాల్లో మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాన్ తగ్గడం గమనార్హం. పవన్ 3 సీట్లు తగ్గించుకోగా, టీడీపీ ఒక సీటును బీజేపీకి ఇచ్చింది.   ఈ పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి…

AP

ఎవరూ టచ్ చేయలేరు, తగ్గేదే లే – సిద్దమా, కూటమికి జగన్ సవాల్..!!

టీడీపీ కూటమి లక్ష్యంగా సీఎం జగన్ విరుచుకుపడ్డారు. 2014లో ఇదే కూటమి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీసారు. ప్రత్యేక హోదా ఏమైందని ప్రశ్నించారు. అధికారం అంటే వ్యామోహం లేదన్నారు. అధికారం పోతుందనే భయం తనకు లేదన్నారు. ప్రతీ పేదవాడి గుండెల్లో నిలిచిపోవాలనేదే తన తపన అని చెప్పుకొచ్చారు. అరడజను పార్టీలు తనపైన బాణాలు ఎక్కుపెట్టాయన్నారు. అయినా, తాను తగ్గేదే లే అని తేల్చి చెప్పారు. త్వరలోనే మేనిఫెస్టో ప్రకటిస్తానని జగన్ వెల్లడించారు.   ప్రతిపక్షాలపై ఫైర్ అద్దంకి…

AP

కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ తో పవన్ కళ్యాణ్ భేటీ..

కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడలో కలిశారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో పార్టీ అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు గజేంద్ర షెకావత్ ఆదివారం విజయవాడ చేరుకున్నారు. పార్టీ నేతలతో సమావేశం అనంతరం కూటమిలో బీజేపీ నుంచి పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.   పొత్తులో భాగంగా బీజేపీకి ఆరు అసెంబ్లీ స్థానాలు, 6 లోక్‌సభ స్థానాలు కేటాయించినట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా,…