AP

AP

చంద్రబాబుతో పవన్ భేటీ, కీలక మలుపు – ఢిల్లీకి ప్రయాణం..!!

ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతోంది. ఇటు ఏపీలో ఎన్నికల వేడి పెరుగుతోంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో జనసేనాని పవన్ భేటీ అయ్యారు. ఏపీలో ఎన్నికల కార్యాచరణ పైన చర్చించారు. చంద్రబాబు – పవన్ కలిసి జిల్లా సభల్లో పాల్గొనటం..మేనిఫెస్టో..సీట్ల ఖరారు పైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇదే సమయంలో బీజేపీతో పొత్తు పైన చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ సమయంలోనే చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నారు.   కొత్త సమీకరణాలు :…

AP

ఏపీ ఎన్నికలకు ఈసీ ఏర్పాట్లు- ఈనెల 22, 23న రాష్ట్రంలో టూర్-రాజకీయ పార్టీలతో భేటీ..

ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతో ఏపీతో పాటు వచ్చే ఏడాది పెండింగ్ లో ఉన్న రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలకు ఈసీ రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ఏపీలో ఈ నెలలో రెండు రోజుల పాటు పర్యటించబోతోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఓటర్ల నమోదు, తొలగింపు ప్రక్రియపై భారీ ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈసీ టూర్ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెల 22, 23 తేదీల్లో రాష్ట్రంలో ఈసీ టూర్ ఖరారైంది.     ఏపీలో…

AP

పవన్ కి బీజేపీ ఓ పాఠం..

ఓటమి గుణపాఠాన్ని నేర్పుతుందంటారు. కానీ ఓటమిని ఎవరు కోరుకోరు. దానిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఆలోచన ఎవరికీ అంతు పట్టడం లేదు. తెలంగాణలో బిజెపితో కలిసి నడిచారు. పొత్తులో భాగంగా 8 స్థానాల్లో పోటీ చేశారు. ఒక్క కూకట్ పల్లి లో మాత్రమే జనసేన అభ్యర్థి ప్రేమ్ కుమార్ గరిష్టంగా 39,830 ఓట్లు దక్కించుకున్నారు. మిగిలిన చోట్ల సరాసరి 2వేల నుంచి 3000 వరకు ఓట్లు మాత్రమే వచ్చాయి. తెలంగాణ…

AP

ఏపీలో ఆ 60 మంది సిట్టింగులకు టికెట్లు లేనట్టే..

2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమికి ప్రధాన కారణం ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత. దీనిని అప్పట్లో చంద్రబాబు లైట్ తీసుకున్నారు. తనపై నమ్మకంతో ప్రజలు గెలిపిస్తారని విశ్వసించారు. కానీ ఆయన ఒకటి తలిస్తే.. ఏపీ ప్రజలు మరోలా తీర్పు ఇచ్చారు. వైసీపీకి అంతులేని విజయం కట్టబెట్టారు. తెలుగుదేశం పార్టీకి 23 స్థానాలకే పరిమితం చేశారు. ఇప్పుడు తెలంగాణలో సైతం అదే సీన్ కనిపించింది. చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉంది. ఈ విషయాన్ని కెసిఆర్ సైతం…

AP

సీఎం జగన్ కీలక ఆదేశాలు..!!

ఏపీని మిచౌంగ్ తుపాన్‌ వణికిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ తుఫాను గమనం..తాజా పరిస్థితులపైన అధికారులతో సమీక్షించారు. కీలక ఆదేశాలు ఇచ్చారు. అత్యవసర ఖర్చులు కోసం ప్రతి జిల్లాకు రూ.2 కోట్లు నిధులు విడుదల చేసారు. ఖరీప్‌ పంటల కాపాడుకోవడం ప్రధానమని చెప్పారు. కలెక్టర్లు,ఎస్పీలు, ప్రభుత్వ యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగడానికి వీలులేదని సీఎం స్పష్టం చేసారు. ప్రభావిత జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు.   చర్యలు వేగవంతం చేయండి:మిచౌంగ్ తుపాన్‌ పట్ల ప్ర‌భుత్వ యంత్రాంగ‌మంతా…

AP

ఏపీపై తెలంగాణ ఎఫెక్ట్, ఓటరు మూడ్ క్లియర్ – ఆ పార్టీకి డేంజర్ బెల్స్..!!

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ నాయకత్వానికి ప్రజలు వీడ్కోలు పలికారు. ఇక..త్వరలో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో ఫలితాల సరళి ఏపీకి ఏం సందేశం ఇస్తోంది. ఏపీ మూలాలు ఉన్న తెలంగాణ ఓటర్లు తమ మనసులో అభిప్రాయం ఓటుతో స్పష్టం చేసారు. ఈ ఫలితాలు ఏపీలో మూడు ప్రధాన పార్టీలకు హెచ్చరికలా మారింది. వైసీపీ, టీడీపీ, జనసేన ఈ ఫలితాలు కలిసొస్తాయా.. నష్టం చేస్తాయా ఏం జరుగుతోంది.   కలిసొచ్చేదెవరికి:తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది. పరోక్షంగా టీడీపీ…

APNationalTELANGANA

మూడు రాష్ట్రాలపై మిచౌంగ్ ఎఫెక్ట్.. భారీ నుంచి అతి భారీవర్షాలు..

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం మిచౌంగ్ తుపానుగా రూపాంతరం చెందింది. మంగళవారం (డిసెంబర్ 5) నాటికి ఇది తీవ్ర తుపానుగా బలపడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం లోగా నెల్లూరు – మచిలీపట్నం మధ్య కృష్ణాజిల్లాలోని దివిసీమ దగ్గరలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.   తీరందాటే సమయంలో మిచౌంగ్ తీవ్ర ప్రభావం చూపిస్తుందని, భారీ ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ముఖ్యంగా కోస్తా…

AP

నాగార్జునసాగర్ డ్యామ్ వివాదంలో వెనక్కు తగ్గని ఏపీ..

నాగార్జున సాగర్‌ కుడి కాలువకు నీటి విడుదల కొనసాగుతోంది. నీటివిడుదల నిలిపి వేయాలంటూ నిన్న క్రిష్ణానదీ యాజమార్య బోర్డు ఇచ్చిన ఆదేశాలను కూడా పట్టించుకోకుండా ఏపి ఈరోజు కూడా నీటి విడుదలను కొనసాగిస్తోంది… దీంతో ఇప్పటి వరకు సుమారు 8వేల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్ళి ఉంటుందని అధికారులు అంచనావేస్తున్నారు.   నిన్న సాయంత్రం రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీ లు, డీజీపీలతో కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా జరిపిన సమీక్షలో డ్యాం…

AP

ఎన్నికలు, పొత్తుల వేళ పార్టీలో చంద్రబాబు కీలక మార్పులు..!!

టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల కసరత్తు ప్రారంభించారు. జనసేనతో పొత్తు ఖాయమైన వేళ నియోజకవర్గాల్లో పరిస్థితులపైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. బీజేపీ తో పొత్తుకు ప్రయత్నిస్తున్న వేళ నిర్ణయం జరిగిన తరువాత సీట్ల పంపకాలు..అభ్యర్దుల ఖరారు పైన నిర్ణయం తీసుకోనున్నారు. ఉమ్మడి మేనిఫెస్టో పైనా కసరత్తు జరుగుతోంది. జనసేనకు సీట్ల కేటాయింపు పైన ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. ఈ సమయంలో నియోజకవర్గ ఇంఛార్జ్ ల మార్పు నిర్ణయాలు తీసుకుంటున్నారు.   చంద్రబాబు నిర్ణయాలు టీడీపీ అధినేత చంద్రబాబు సైలెంట్‌గా…

AP

కులం పేరుతో వైసీపీ ట్రాప్.. జనసైనికులకు పవన్ హెచ్చరిక..

ఎలాంటి భావజాలం లేని పార్టీ వైసీపీ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. మంగళగిరిలో జనసేన విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న పవన్.. రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అవకతవకలపై జనసేన నేతలతో చర్చించారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాట కార్యాచరణ, టీడీపీ పొత్తును క్షేత్రస్థాయిలో ముందుకు తీసుకెళ్లడంపై చర్చించారు. వైసీపీ వాళ్లకు తనను విమర్శించే హక్కులేదన్నారు. కులం పేరుతో వైసీపీ చేసే ట్రాప్ లో కార్యకర్తలు పడొద్దన్నారు.   తానేం చేసినా దేశ సమగ్రత గురించే ఆలోచిస్తానని…