రామోజీ పేరు చెప్పి కాయలు అమ్ముకునే బ్యాచ్.. చివరికి ఆయన పైనే బండలు
బయట నుంచి చెరువులోకి రాళ్లు వేయడం చాలా ఈజీ.. అదే చెరువులో ఉంటే సాధ్యం కాదు. చాలామంది మొదటి విధానాన్ని అనుసరిస్తారు. ఇప్పుడు రామోజీరావు విషయంలో చేస్తున్నది అదే. ఎప్పుడో పచ్చళ్ళ వ్యాపారంతో తన ప్రస్థానాన్ని ప్రారంభించి.. మీడియా మొగల్ గా అవతరించారు. అయితే ఆయనే కరెక్ట్ అని చెప్పలేము కానీ.. వేలాదిమందికి ఉపాధి బాట కల్పించారు. తమకు తాము మేధావులుగా భావించే ఎంతోమంది జర్నలిస్టులకు ఆశ్రయం కల్పించారు. ఇటువంటి వారే ఇప్పుడు రామోజీరావుని విమర్శించడం విశేషం.…

