AP

AP

రామోజీ పేరు చెప్పి కాయలు అమ్ముకునే బ్యాచ్.. చివరికి ఆయన పైనే బండలు

బయట నుంచి చెరువులోకి రాళ్లు వేయడం చాలా ఈజీ.. అదే చెరువులో ఉంటే సాధ్యం కాదు. చాలామంది మొదటి విధానాన్ని అనుసరిస్తారు. ఇప్పుడు రామోజీరావు విషయంలో చేస్తున్నది అదే. ఎప్పుడో పచ్చళ్ళ వ్యాపారంతో తన ప్రస్థానాన్ని ప్రారంభించి.. మీడియా మొగల్ గా అవతరించారు. అయితే ఆయనే కరెక్ట్ అని చెప్పలేము కానీ.. వేలాదిమందికి ఉపాధి బాట కల్పించారు. తమకు తాము మేధావులుగా భావించే ఎంతోమంది జర్నలిస్టులకు ఆశ్రయం కల్పించారు. ఇటువంటి వారే ఇప్పుడు రామోజీరావుని విమర్శించడం విశేషం.…

AP

ఏపీలో మరో మహిళా నేత వైసిపి హై కమాండ్కు తలనొప్పి

ఏపీలో మరో మహిళా నేత వైసిపి హై కమాండ్కు తలనొప్పిగా మారారు. నియోజకవర్గంలో మిగతా వైసీపీ శ్రేణులకు ఆమె పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అటు స్థానిక ఎమ్మెల్సీ, ఎంపీ తో ఆమెకు పొసగడం లేదు. వర్గాలను ప్రోత్సహిస్తూ పార్టీని నిర్వీర్యం చేస్తున్నారన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.దీంతో హై కమాండ్ దిద్దుబాటు చర్యలకు దిగింది. స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇలా అయితే వచ్చే ఎన్నికల్లో టికెట్ కూడా దక్కడం డౌటేనని తేల్చేసింది. ఇంతకీ ఆ…

AP

స్పీకర్ తమ్మినేనిని బిగ్ షాట్ తో చెక్ చెబుతున్న జగన్

శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ ను జగన్ పక్కన పెడతారా? వచ్చే ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ డౌటేనా? తెరపైకి కొత్త ముఖం రానుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారాం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వైసీపీలోనే వర్గ పోరును ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గంలో మరో రెండు వర్గాలు తమ్మినేనిని బాహటంగానే వ్యతిరేకిస్తున్నాయి. దీంతో ఆయనను పక్కన పెడతారని ప్రచారం జరుగుతోంది. జగన్ వై నాట్…

AP

హాట్ కేకులా విశాఖ ఎంపీ స్థానం.. మరీ ఇంత పోటీనా?

ఏపీలో ఇప్పుడు విశాఖ పార్లమెంట్ స్థానం హాట్ కేక్ లా మారింది. వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీకి నేతలు క్యూ కడుతున్నారు. అన్ని పార్టీల నుంచి ఆశావాహులు అధికంగా ఉన్నారు. అయితే ఇందులో వలస పక్షులే అధికం. ఆది నుంచి విశాఖ లోక్సభ స్థానం నుంచి స్థానికేతర నాయకులే పోటీ చేస్తూ వచ్చారు.దీంతో స్థానికులకే అన్ని పార్టీలు టికెట్లు ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అయితే ప్రతి ఎన్నికల్లో స్థానికత అంశం వెలుగు చూస్తున్నా పెద్దగా ప్రభావం…

AP

జగన్ ఓ పూజారి.. దుమారం రేపుతోన్న ధర్మాన మాటలు

సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాటలు మరీ విచిత్రంగా ఉంటాయి. ముద్దు ముద్దుగా మాట్లాడుతూ.. పనసకాయ నుంచి తొనలు వలచినట్టుగా ఆయన వ్యాఖ్యానాలు సాగుతాయి. ఎలాంటి మాటలతోనైనా మడత పేచీ పెట్టగల సమర్ధుడాయన. 100 సూట్ కేస్ కంపెనీలు పెట్టి రాష్ట్ర సంపదను కొల్లగొట్టారని జగన్ పై ఆరోపణలు చేశారు. రాజకీయం కోసం అదే జగన్ పంచన చేరారు. అందుకే ధర్మాన మాటలకు అర్ధాలే వేరులే అని సిక్కోలు ప్రజలు లైట్ తీసుకుంటారు.అయితే ఇటీవల ఆయన చేస్తున్న…

AP

రోజాకు ఎసరు పెడుతున్న పెద్దిరెడ్డి..

ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు. అయితే మంత్రి రోజా రచ్చ గెలిచినా ఇంట గెలవలేకపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమెకు టిక్కెట్ హుళక్కేనన్న ప్రచారం జరుగుతోంది. ఆమెకు సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెక్ చెబుతున్నట్లు తెలుస్తోంది. జగన్ కరుణతో అనూహ్యంగా మంత్రి పదవి దక్కించుకున్న రోజాకు అనుకున్నంత ఈజీగా వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కే పరిస్థితి కనిపించడం లేదు. నగిరి అసెంబ్లీ సీట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వేరే వారికి ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. గత రెండు…

APNational

విక్రమ్‌, ప్రజ్ఞాన్‌.. చంద్రుడిపై ఏం చేస్తున్నాయంటే!

యావత్‌ ప్రపంచం ఒళ్లంతా కళ్లు చేసుకుని ఎదురు చూసిన చంద్రయాన్‌-3 దిగ్విజయమైంది. మరి ఇక్కడినుంచి ఏమిటి..? చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలిడిన అరుదైన ఘనతను మనకు అందించిన ల్యాండర్‌ విక్రమ్‌.. దాన్నుంచి బయటకు వచ్చే రోవర్‌ ప్రజ్ఞాన్‌ ఏం చేయనున్నాయి..? ఇవీ తెలుసుకోవాల్సిన అత్యంత కీలక అంశాలు. విక్రమ్‌ సారాభాయ్‌ పేరిట.. చంద్రయాన్‌-3లో అత్యంత ముఖ్యమైనది ల్యాండర్‌ ‘విక్రమ్‌’. భారత అంతరిక్ష పరిశోధన పితామహుడిగా కీర్తించే డాక్టర్‌ విక్రమ్‌ సారాభాయ్‌ పేరును దీనికి పెట్టారు. చంద్రుడి ఉపరితలంపై…

APTELANGANA

కుల, గుల పత్రిక అంటావా కేసీఆర్.. బట్టలు చింపుకున్న ఆర్కే

: ‘మీడియా అంటే న్యూట్రల్ గా ఉండాలి. వార్తలను వార్తలుగా రాయాలి. కేవలం విషం చిమ్మడమే పనిగా పెట్టుకోకూడదు. నేను ఉద్యమ సమయంలో నుంచి చెబుతూనే ఉన్నాను. కొన్ని కుల పత్రికలు, గుల పత్రికలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం మీద అవి విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నాయి. అటువంటి పత్రికలలో పనిచేసే పాత్రికేయులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వబోం. ఇది మా ప్రభుత్వ పాలసీ.” ఇవీ నిన్న భారత రాష్ట్ర సమితి అభ్యర్థుల ప్రకటన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్…

APTELANGANA

తెలుగుదేశం పార్టీలో ఏదీ ‘కమ్మ’దనం

తెలుగుదేశం పార్టీకి జీవన్మరణ సమస్య. వచ్చే ఎన్నికల్లో గెలుపు దక్కకపోతే ఉనికి కోల్పోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే చంద్రబాబు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. అయితే మెయిన్ పిల్లర్ గా భావిస్తున్న వర్గాలే ఇప్పుడు సహాయ నిరాకరణ చేస్తున్నాయి. దీన్ని ఎలా అధిగమిస్తారో చూడాలి. అయితే తెలుగుదేశం పార్టీకి సంక్షోభాలు కొత్త కాదు. ఇలా వచ్చిన ప్రతిసారి కిందా..మీదా పడుతూ అధిగమిస్తూ వచ్చింది.అయితే సంక్షోభం వచ్చిన ప్రతిసారి… దాని వెనుక నమ్ముకున్న వర్గమే కారణం కావడం విశేషం. ఆంధ్రుల…

APCINEMATELANGANA

ఎన్నికలకు సిద్ధమైన రాములమ్మ.. అక్కడి నుంచే పోటీ?

తెలంగాణ సాధన కోసం తల్లి తెలంగాణ పార్టీ పెట్టి.. ఉద్యమ సమయంలో బీఆర్‌ఎస్‌లో, తర్వాత కాంగ్రెస్‌లో ప్రస్తుతం బీజేపీలో చేరిన విజయశాంతి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. మూడు పార్టీలు తిరిగినా ఆమెకు ప్రత్యేకమైన నియోజకవర్గం అంటూ లేదు. తన పూర్వికులది ఏటూరు నాగారం అని చెప్పుకుంటారు.. అదీ కూడా ఓసే..రాములమ్మ సినిమా తర్వాతనే. అయినా ఆమె ఎప్పుడూ వరంగల్‌ జిల్లా వైపు చూడలేదు. ఓ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని అక్కడే పని చేసుకుందామన్న ఆలోచన చేయలేదు.…