AP

AP

తమ డిమాండ్ల సాధన కోసం విద్యుత్ కార్మిక సంఘాలు విజయవాడలో నిర్వహించబోయే ధర్నాకు ఏపీ హైకోర్టు అనుమతి

తమ డిమాండ్ల సాధన కోసం విద్యుత్ కార్మిక సంఘాలు విజయవాడలో నిర్వహించబోయే ధర్నాకు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. ధర్నాకు అనుమతి ఇవ్వాలని కోరుతూ విద్యుత్ సంఘాలు వేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపి షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. ఈ నెల 10వ తేదీన ఉదం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటలలోపు ధర్నా చేసుకోవాలని ఉద్యోగుల సంఘానికి సూచించింది ధర్మాసనం. శుక్రవారం చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించాలని విద్యుత్ సంఘాలు…

AP

జగన్, వి.సా.రెడ్డి విదేశీ టూర్స్ – సీబీఐ వ్యతిరేకిచినా కోర్టు అనుమతి !

సీఎం జగన్, విజయసాయిరెడ్డిల విదేశీ పర్యటనలకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. వారి విదేశీ పర్యటనలపై సందేహలున్నాయని.. సాక్ష్యాలను తారుమారు చేస్తారని .. సాక్షులను బెదిరిస్తారని అనుమతి ఇవ్వవొద్దని సీబీఐ చేసిన వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. వారిద్దరికీ విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి మంజూరు చేసింది. సీఎం జగన్ రెడ్డి సెప్టెంబర్ రెండో తేదీ నుంచి పది రోజుల పాటు యూకేకు వెళ్తారు. అక్కడ ఆయన కుమార్తెలు చదువుతున్నారని చెబుతున్నారు. అయితే గతంలో ఓ కుమార్తె…

AP

ఏపీలో అసెంబ్లీ ఓ అనాథ !

మన ప్రజాస్వామ్యంలో చట్టసభలు ఆలయాలు అసెంబ్లీలో లేదా పార్లమెంట్‌లో ప్రజాసమస్యలపై చర్చల్లో పాల్గొనడం, చట్టాల రూపకల్పనలో భాగం కావడం ” చట్టసభ సభ్యుని ప్రధాన బాధ్యత. అంతే కాదు ఈ చట్టసభల నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తేనే ప్రజాస్వామ్యం మెరుగ్గా ఉంటుంది. దురదృష్టవశాత్తూ ఏపీలో అసలు అసెంబ్లీ సమావేశాలు తప్పనిసరి అన్నట్లుగా పెడుతున్నారు. కానీ అసలు ప్రజా సమస్యలపై చర్చించడానికి మాత్రం పెట్టడం లేదు. ఏపీ ప్రభుత్వం అసలు అసెంబ్లీని నిర్వహించడం అవసరమా అన్నట్లుగా వ్యవహరిస్తోంది. అసెంబ్లీని…

APTELANGANA

మైనంపల్లిపై వేటు?!.. ఆ మంత్రి అల్లుడికి ఆ సీటు

సోమవారం ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తూ రాష్ట్రం మొత్తం తన వైపు చూసుకునేలా చేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన సొంత సామాజిక వర్గానికి చెందిన మైనంపల్లి హనుమంతరావు తిరుగులేని స్ట్రోక్ ఇచ్చారు. మీడియా మొత్తం దెబ్బకు నిన్నంతా మైనంపల్లి గురించే మాట్లాడటం మొదలు పెట్టింది. ఒక్క టీ న్యూస్ తప్ప మిగతా చానల్స్ మొత్తం కూడా మైనంపల్లి చేసిన వ్యాఖ్యల మీదనే ప్రధానంగా ఫోకస్ చేశాయి.. మైనంపల్లి హరీష్ రావు మీద తీవ్రాతీతీవ్రంగా ఆరోపణలు చేయడంతో…

APNationalTELANGANA

చంద్రయాన్ 3 లో తెలుగు వారి కీర్తి పతాక

చంద్రయాన్ 3 సక్సెస్ తో యావత్ భారతదేశం సంబరాలతో మునిగిపోయింది. ప్రపంచ దేశాల ముందు భారతదేశము గర్వపడేలా చేసింది. ఈ మహత్కార్యంలో తెలుగు వారి భాగస్వామ్యం కీలకంగానే ఉంది. చంద్రయాన్త్రీలో మిషన్ డైరెక్టర్ గా పనిచేసిన శ్రీకాంత్ మోటమర్రిది విశాఖనగరం. ఈ విషయాన్ని ఇస్రో చైర్మన్ వెల్లడించారు. ఒకటి భారీ మిషన్ వెనుక ఉన్న కీలక వ్యక్తుల్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ఇందులో ఇద్దరు తెలుగు శాస్త్రవేత్తలు ఉండడం విశేషం. శ్రీకాంత్ మోటమర్రిది విశాఖలోని సీతమ్మధార. ఆయన…

AP

పట్టువదలని విక్రం.. పట్టు సడలించని ప్రజ్ఞాన్.. ఇవి ఇస్రో తురుపు ముక్కలు

చంద్రయాన్_2 వైఫల్యం తర్వాత ఇస్రో చంద్రయాన్_3 ప్రయోగం చేపట్టింది. దాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఇస్రో మీద అభినందనల జల్లు కురుస్తోంది. అయితే ఈ ప్రయోగంలో ఇస్రో చాలా తెలివైన పని చేసింది. తన తురుపు ముక్కలుగా విక్రమ్, ప్రజ్ఞాన్ ను వాడుకుంది. అవి కూడా ఇస్రో చెప్పినట్టుగానే చేశాయి. గత వైఫల్యానికి తావు ఇవ్వకుండా విక్రమ్ పట్టు వదలకుండా తన పని తాను దిగ్విజయంగా పూర్తి చేసింది. ప్రజ్ఞాన్ కూడా విక్రమ్ లాగా…

AP

చందమామా అందింది.. ఇక మనమూ అక్కడకు వెళ్లొచ్చు.. ఖర్చెంతో తెలుసా?

చందమామ రావే… జాబిల్లి రావే… కొండక్కి రావే… కోటి పూలు తేవే… ఇలా చిన్నప్పుడు పిల్లల్ని ఆడించడానికి, అన్నం తినిపించడానికి అబద్ధం చెప్పేవారు పెద్దలు. కానీ ఇప్పుడు ఆ అబద్ధమే నిజమవబోతోంది. చందమామ మన కోసం కొండెక్కి రాకున్నా, కోటి పూలు పంపే క్షణాలు మాత్రం త్వరలోనే ఆవిష్కృతం కానున్నాయి. చంద్రయాన్‌ – 3 విజయవంతం అవడం ప్రతీ భారతీయుడు గుండె గర్వంతో ఉప్పొంగే క్షణం. కేవలం ఇప్పటి వరకు 3 దేశాలు మాత్రమే చంద్రుడి మీద…

APNational

జగన్ ‘ముందస్తు’ వ్యూహం

వైసిపి ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తోంది. పార్టీ శ్రేణులకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. అన్ని జిల్లాలకు నూతన కార్యవర్గాలను నియమించింది. జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు కార్యదర్శుల నియామకం పూర్తయింది. 26 జిల్లాల్లో పార్టీ బాధ్యతలను కీలక నేతలకు అప్పగించారు. ఎంపీలు,ఎమ్మెల్యేలతో పాటు పలువురు మాజీ మంత్రులకు అధ్యక్ష బాధ్యతలను కట్టబెట్టారు. ముందస్తు ఊహాగానాల నేపథ్యంలో నూతన కార్యవర్గాలను ప్రకటించడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షురాలిగా ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి నియమితులయ్యారు. అనకాపల్లి జిల్లాకు…

APTELANGANA

విజయవాడ ఎంపీ కేశినేని నాని కీలక నిర్ణయం

విజయవాడ ఎంపీ కేశినేని నాని కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారా? ఆయన పార్టీ మారడం ఖాయమా? అయితే ఏ పార్టీలో చేరుతారు? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చనీయాంశంగా మారింది. గత కొద్దిరోజులుగా అసమ్మతి స్వరం వినిపిస్తున్న నాని టిడిపి కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. అడపాదడపా నాయకత్వం పై కామెంట్స్ వినిపిస్తున్నారు. అయినా హై కమాండ్ లైట్ తీసుకుంటూ వస్తోంది. దీంతో తన దారి తాను చూసుకోవాలని కేశినేని నాని తుది నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.…

AP

విశాఖలో జగన్ కీలక మార్పులు.. ఏం జరుగుతోంది?

సీఎం జగన్ విశాఖ నగరం పై ఫోకస్ పెట్టారు. నగరంలోని నాలుగు నియోజకవర్గాల్లో గెలుపే ధ్యేయంగా వ్యూహాలు పన్నుతున్నారు. గత ఎన్నికల్లో ఈ నాలుగు నియోజకవర్గాల్లో టిడిపి గెలుపొందడంతో జగన్ షాక్ తిన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభంజనం వీచినా.. విశాఖ నగరంలో మాత్రం జగన్ పాచిక పారలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఆ నాలుగు నియోజకవర్గాలను కొల్లగొట్టాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు. విశాఖను పాలన రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో… అక్కడ ఎలాగైనా పట్టు సాధించాలన్న…