తమ డిమాండ్ల సాధన కోసం విద్యుత్ కార్మిక సంఘాలు విజయవాడలో నిర్వహించబోయే ధర్నాకు ఏపీ హైకోర్టు అనుమతి
తమ డిమాండ్ల సాధన కోసం విద్యుత్ కార్మిక సంఘాలు విజయవాడలో నిర్వహించబోయే ధర్నాకు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. ధర్నాకు అనుమతి ఇవ్వాలని కోరుతూ విద్యుత్ సంఘాలు వేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపి షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. ఈ నెల 10వ తేదీన ఉదం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటలలోపు ధర్నా చేసుకోవాలని ఉద్యోగుల సంఘానికి సూచించింది ధర్మాసనం. శుక్రవారం చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించాలని విద్యుత్ సంఘాలు…

