రానున్న ఎన్నికల్లో మరోసారి తాను విశాఖపట్నం నుంచే పోటీచేయనున్నట్లు సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ
రానున్న ఎన్నికల్లో మరోసారి తాను విశాఖపట్నం నుంచే పోటీచేయనున్నట్లు సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ తెలిపారు. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీచేస్తే మూడు లక్షలకు పైగా ఓట్లు లభించాయని, అంతటి చైతన్యవంతమైన వైజాగ్ నుంచే మళ్లీ పోటీచేస్తానన్నారు. గత ఎన్నికల్లో ఆయన జనసేన నుంచి ఎంపీగా పోటీచేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ తనను రోజుకు రెండు మూడు పార్టీలవారు కలుస్తున్నారని చెప్పారు. తన మిత్రులతో చర్చించి ఏ పార్టీ నుంచి పోటీచేయాలనే విషయంపై ఒక నిర్ణయం…

