AP

AP

జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలే చంద్రబాబు విజయానికి మెట్లు

గత ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి రాకపోవడానికి కారణాలను టీడీపీ(Jagan-CBN) అన్వేషిస్తోంది. ఇప్పటికీ ఆ పార్టీకి అంతుచిక్కడం లేదు. మెరుగైనా పాలన కోసం జగన్మోహన్ రెడ్డికి 2019 ఎన్నికల్లో ఏపీ ప్రజలు(AP Publice) ఓటేశారా? చంద్రబాబు పరిపాలన నచ్చలేదా? అనేది టీడీపీకి బోధపడడంలేదు. ప్రజలు చంద్రబాబును అర్థం చేసుకోలేక పోయారని కొందరు, ప్రస్తుత తరానికి చంద్రబాబు కనెక్ట్ కాలేకపోయారని మరికొందరు చెప్పుకొచ్చారు. తరం గ్యాప్ బాగా దెబ్బతీసిందని కొందరు పలు రకాలు గా ఇప్పటి దాకా అంచనా వేస్తూ…

APTELANGANA

భీమారం లో పిచ్చి కుక్కల స్వైర విహారం..

4 H D మంచిర్యాల జిల్లా// భీమారం లో పిచ్చి కుక్కల స్వైర విహారం.. పిల్లలు ఇంటి ముంగిట ఆడుకుంటుండగా పిచ్చి కుక్కల దాడి.. దాడిలో తీవ్రంగా గాయపడ్డ నలుగురు పిల్లలు.. పాక లో కట్టి ఉంచిన పశువులను కూడా వదలని పిచ్చి కుక్కలు.. పనులకు వెళ్లకుండా కర్రలతో ఇంటికి కాపలా కాస్తున్న పలు కాలనీవాసులు.. రెండురోజులుగా విన్నవించినా పట్టించుకోని సర్పంచ్ మరియు అధికారులు..

AP

ఏలూరు ముస్లిం యూత్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నిర్వహించిన “పురోగమనమా? తిరోగమనమా?”

ఏలూరు ముస్లిం యూత్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నిర్వహించిన “పురోగమనమా? తిరోగమనమా?” ఓ మనిషి నీ పయనం ఎటు అన్న అంశంపై అల్లూరి సీతారామరాజు స్టేడియం వద్ద కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ముఖ్య వక్త గా పాల్గొన్న పీస్ మెసేజ్ ఫౌండేషన్ (పిఎంసి) వ్యవస్థాపకులు, ప్రెసిడెంట్ సిరాజుర్రహ్మాన్, సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏలూరు నగరపాలక సంస్థ కో- ఆప్షన్ సభ్యులు శ్రీ ఎస్ ఎం ఆర్ పెదబాబు గారు ..…

AP

ప్రభుత్వోన్నత పాఠశాలలో 1983-84వ సంవత్సర పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక

కాకినాడ జిల్లా కిర్లంపూడి శ్రీ కొక్కొండ రామశేషగిరి రావు పంతులు ప్రభుత్వోన్నత పాఠశాలలో 1983-84వ సంవత్సర పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఘనంగా నిర్వహించారు.ముందుగా పాఠశాలకి చేరుకొని ఆనాటి మధుర జ్ఞాపకాలను ప్రతిఒక్కరూ నెమరు వేసికొన్నారు.ఈ సందర్భంగా విద్యాబుద్ధులని నేర్పించిన గురువులకు ఘన సన్మానం చేశారు.వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో ఆద్యంతం ఆనందంగా గడిపారు.ప్రతిఒక్కరూ ఒకరి ఒకరికి పరిచయం చేసికొని ఎవరికి ఏ అవసరం వచ్చినా అండగా ఉండాలని తెలియపరచారు.ఈ సందర్భంగా విద్యా బుద్ధులు…

AP

సింగర్ మంగ్లీకి చేదు అనుభవం.. కారుపై రాళ్ల దాడి..

తెలుగు ప్రేక్షకులకు మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు సింగర్ మంగ్లీ అంటే ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ ప్రజలను చైతన్యపరిచేలా పాటలు పాడిన సింగర్ మంగ్లీ.. తర్వాత సినిమా పాటలతో కూడా బాగా పాపులర్ అయింది. ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టి సొంతంగా పాటలు నిర్మించడం, పాడటం చేసింది. మొత్తానికి సింగర్ మంగ్లీ అంటే తెలుగు వాళ్లు ఎక్కడ ఉన్నా గుర్తుపట్టే స్థాయిని సంపాదించుకుంది. సింగర్ మంగ్లీ సినిమాలతో పాటు పలు ఈవెంట్లలో…

AP

SC సెల్ ఆధ్వర్యంలో యువగళం మహా పాదయాత్ర కార్యక్రమాన్ని జయప్రదం

ఏలూరు జిల్లా SC సెల్ ఆధ్వర్యంలో యువగళం మహా పాదయాత్ర కార్యక్రమాన్ని జయప్రదం చేయండి బడేటి రాధాకృష్ణ (చంటి) ఏలూరు నియోజకవర్గ ఇంచార్జ్ ఈరోజు ఏలూరు తెలుగుదేశం పార్టీ బడేటి క్యాంప్ కార్యాలయం నందు ఏలూరు పార్లమెంటు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు గారి ఆశీస్సులతో SC సెల్ ఏలూరు పార్లమెంట్ అధ్యక్షులు యాళ్ల సుజీవరావు ఆధ్వర్యంలో పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులను సమీకరించి ఒక రోజు ముందుగా లోకేష్…

AP

శ్రీ కొక్కొండ రామశేషగిరి రావు పంతులు ప్రభుత్వోన్నత పాఠశాలలో 1983-84వ సంవత్సర పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక

కాకినాడ జిల్లా కిర్లంపూడి శ్రీ కొక్కొండ రామశేషగిరి రావు పంతులు ప్రభుత్వోన్నత పాఠశాలలో 1983-84వ సంవత్సర పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఘనంగా నిర్వహించారు.ముందుగా పాఠశాలకి చేరుకొని ఆనాటి మధుర జ్ఞాపకాలను ప్రతిఒక్కరూ నెమరు వేసికొన్నారు.ఈ సందర్భంగా విద్యాబుద్ధులని నేర్పించిన గురువులకు ఘన సన్మానం చేశారు.వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో ఆద్యంతం ఆనందంగా గడిపారు.ప్రతిఒక్కరూ ఒకరి ఒకరికి పరిచయం చేసికొని ఎవరికి ఏ అవసరం వచ్చినా అండగా ఉండాలని తెలియపరచారు.ఈ సందర్భంగా విద్యా బుద్ధులు…

AP

ప్రతి శనివారం హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు హౌసింగ్ డే గా డిక్లేర్

*ఎన్టీఆర్ జిల్లా **, కంచికచర్ల మండలం, గండేపల్లి* ప్రతి శనివారం హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు హౌసింగ్ డే గా డిక్లేర్ చేశారు*, ఈ షెడ్యూల్ ప్రకారం ఈరోజు గండేపల్లి లేఔట్ 1 కి , మండల స్థాయి అధికారులు, గ్రామస్థాయి అధికారులు ,వాలంటీర్లు రావడం జరిగింది, ఈ లేఔట్ లెక్క ప్రకారం 3 ఎకరాల 74 సెంట్లు, 146 ప్లాట్లు ఉన్నాయి, 105 హౌస్ శాంక్షన్ అయ్యాయి, 23 హౌసెస్ మాత్రమే కంప్లీట్ అయ్యాయి, 84 కంప్లీట్…

AP

రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి : సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులు

రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి పార్వతీపురం : భారత ప్రధాని నరేంద్ర మోది మూడు నల్ల చట్టాల విషయంలో రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులు, అఖిలభారత వ్యవసాయ, గ్రామీణ, కార్మిక సంఘం(అయర్ల) జిల్లా కార్యదర్శి పి. సంగం డిమాండ్ చేశారు. పార్వతీపురం మండలం, కృష్ణపల్లి గ్రామంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ,పంజాబ్ సరిహద్దుల్లో రైతులు 13…

AP

ఏలూరు జిల్లా ఏలూరు రహదారి భద్రత వార్షికోత్సవం భాగంగా ఏలూరులో పోలీసు అధికారులు హెల్మెట్ ధరించి ర్యాలీ

ఏలూరు జిల్లా ఏలూరు రహదారి భద్రత వార్షికోత్సవం భాగంగా ఏలూరులో పోలీసు అధికారులు హెల్మెట్ ధరించి ర్యాలీ చేపట్టారు ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ పాల్గొని సిబ్బందితో కలిసి ప్రమాద నిర్వహణ తీసుకోవలసిన జాగ్రత్తల వివరించారు హెల్మెట్ ధరించడంతో ప్రమాదం జరిగినప్పుడ ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా దోహదపడుతుందని అతివేగం ప్రమాదకరమని చెప్పారు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ సురక్షితమైన ప్రయాణం చేయాలని కోరారు