AP

AP

వైసీపీ నాయకుల ఆధిపత్యం పేద ప్రజలకు పనికిరాని ఇళ్ల స్థలాలు ఇచ్చిన నాయకులు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర గ్రామం..

నందిగామ నియోజకవర్గ మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య ఆదేశాల మేరకు కంచికచర్ల మండల పార్టీ అధ్యక్షుడు కోగంటి బాబు మరియు కీసర గ్రామ పార్టీ అధ్యక్షుడు కుక్కల శీను ఆదేశాలతో కీసర గ్రామంలోని జగనన్న ఇళ్ల స్థలాలను పరిశీలించడం జరిగింది, కీసర గ్రామంలో 358 లబ్ధిదారులు ఉన్నారు , లబ్ధిదారులు అందరూ కి సౌడు భూమి ఇవ్వటం వలన ఇప్పటికీ ఇల్లు నిర్మాణం జరగలేదు, వైసీపీ నాయకుల సౌడు భూములు కొనుగోలు చేసి పేద ప్రజలకు…

AP

యువతకు వివేకానందుడు ఆదర్శ ప్రాయం

పార్వతీపురం మన్యం జిల్లా: యువతకు వివేకానందుడు ఆదర్శ ప్రాయమని వృద్ధ మిత్ర కోఆర్డినేటర్ (హెచ్.సి1273) కె. కృష్ణమూర్తి అన్నారు. స్వామి వివేకానంద 160వ జయంతి సందర్భంగా పార్వతీపురం మండలం, చిన్నమరికి గ్రామంలో ఉన్న నిరుపేదలకు, వృద్దులకు, దుప్పట్లు, గ్లాసులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతూ…స్వామి వివేకనందుని ఆశయాలు, మార్గం అనుసరణీయమని తెలిపారు.ఆయన జాతికందించిన సేవలు ఎనలేనివాని కొనియాడారు. కావున నేటి యువత ఆయన్ని ఆదర్శంగా తీసుకొని జాతి హితానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. అలాగే…

AP

కోడిపందాలు రాయుళ్ల వ్యూహాలను పెదవేగి తహసీల్దార్ ఎన్.నాగరాజు, ఎస్.ఐ లక్ష్మణ్ తారుమారు

ఏలూరున జిల్లా…. పెదవేగి మండలం, కూచింపూడి గ్రామంలో కోడిపందాలు రాయుళ్ల వ్యూహాలను పెదవేగి తహసీల్దార్ ఎన్.నాగరాజు, ఎస్.ఐ లక్ష్మణ్ తారుమారు చేశారు. అధికారుల కళ్లుగప్పి అందంగా నిర్మించుకున్న కోడిపందాలు బిరులను, గురువారం తహసీల్దార్, ఎస్.ఐ లు తమ సిబ్బందితో వెళ్లి ధ్వంసం చేశారు. గత రెండేళ్లుగా కోడిపందాలు నిషేధం అనే ప్లెక్సీలు వాడ వాడలా పెట్టి సంక్రాంతి మూడురోజులు రాజకీయ వత్తిడుల వల్ల అధికారులు చూసి చూడనట్టు వదిలేశారు. అదే పరిస్థితి ఈ ఏడాది కూడా మూడురోజులు…

AP

జీవో నెంబర్ . 1 ని వెంటనే రద్దు చేయాలి

జీవో నెంబర్ . 1 ని వెంటనే రద్దు చేయాలి పార్వతీపురం :జీవో నెంబర్ . 1 ని వెంటనే రద్దు చేయాలని సిపిఐ( ఎమ్.ఎల్) లిబరేషన్ పార్టి జిల్లా కార్యవర్గ సభ్యులు, అఖిలభారత వ్యవసాయ, గ్రామీణ, కార్మిక సంఘం(అయర్ల) జిల్లా కార్యదర్శి పి. సంఘం డిమాండ్ చేశారు. పార్వతీపురం మండలం, చినమరికి గ్రామంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతూ.. ప్రజా హక్కులను కాలరాసే , ప్రజాసంఘాల నాయకులు గొంతు నొక్కే…

AP

నందిగామ నియోజవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ నుంచి టిడిపిలోకి భారీ సంఖ్యలో చేరికలు

ఎన్టీఆర్ జిల్లా. నందిగామ నియోజవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ నుంచి టిడిపిలోకి భారీ సంఖ్యలో చేరికలు కంచికచర్ల మండలం కీసర గ్రామంలో కీసర గ్రామ మాజీ సర్పంచ్ మీసాల కాంతారావు నేతృత్వంలో కంచికచర్ల మండల టిడిపి అధ్యక్షుడు కోగంటి బాబు ఆధ్వర్యంలో కీసర గ్రామ పార్టీ అధ్యక్షుడు కుక్కల శీను , వేల్పుల వెంకటరావు తెలుగుదేశం సీనియర్ నేత ఆధ్వర్యంలో 30 మంది వైసీపీ కార్యకర్తలు, అభిమానులు, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సమక్షంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ…

AP

యువ శక్తి” కార్యక్రమంను విజయవంతం చేయాలి

  పార్వతీపురం : “యువ శక్తి” కార్యక్రమం ను ప్రతీ ఒక్కరూ విజయవంతం చేయాలని జనసేన పార్టి రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, ఉత్తరాంధ్ర ప్రచారకర్త తాడి. మోహన్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా నర్సిపురం గ్రామంలో మండల అధ్యక్షరాలు ఆగూరు.మణి ఆధ్వర్యంలో “యువ శక్తి కార్యక్రమంపై మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా తాడి. మోహన్ కుమార్ మాట్లాడుతూ… ఉత్తరాంధ్రలోని నిరుద్యోగ యువత వలసల నిర్మూలనకు, వారి భవిష్యత్తుకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్…

APCINEMAPOLITICS

అమెరికా నుంచి వచ్చిన తరవాత చంద్రబాబుతో జూనియర్ ఎన్టీఆర్ సమావేశం

అమెరికా నుంచి వచ్చిన తరవాత చంద్రబాబుతో జూనియర్ ఎన్టీఆర్ సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై అనధికారిక సమాచారం బయటకు వచ్చింది. పదో తేదీన ఈ సమావేశం ఉంటుందని చెబుతున్నారు. చంద్రబాబు ఇంట్లోనే ఈ సమావేశం జరుగుతుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే సమావేశ ఏజెండా కుటుంబమా లేకపోతే రాజకీయాలు ఏమైనా ఉన్నాయా అన్న అంశంపై స్పష్టత లేదు. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల వల్ల స్పందించాల్సి వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అంత గొప్పగా స్పందించలేదన్న విమర్శలు…

AP

భూ రక్ష పథకంలో భాగంగా గ్రామ సభలో పాల్గొన్న.ఎంపీటీసీ తుర్రం జగదీష్ దొర.

తేదీ:6/1/2023. భూ రక్ష పథకంలో భాగంగా గ్రామ సభలో పాల్గొన్న.ఎంపీటీసీ తుర్రం జగదీష్ దొర. రెవెన్యూ అధికారుల సమక్షంలో గ్రామ సభ ద్వారా రైతుల భూముల రికార్డులను పరిశీలించామని ఓ ప్రకటనలో ఎంపీటీసీ తుర్రం జగదీష్ దొర తెలిపారు. ఈ కార్యక్రమం అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం, దేవీపట్నం మండలం,దేవారం గ్రామపంచాయతీలోని పోతవరం గ్రామంలో ఉన్న శ్రీ కోదండ రామాలయం వద్ద జరిగింది. ఈ సందర్భంగా దేవీపట్నం మండలం వైఎస్ఆర్సిపి యూత్ కన్వీనర్ మరియు శరభవరం,…

AP

నంద్యాల జిల్లా పాణ్యం మండలం సుగాలి మెట్ట ఎపి మోడల్ స్కూల్లో సావిత్రి బాయి పూలే దంపతుల విగ్రహ ఆవిష్కరణ

నంద్యాల జిల్లా పాణ్యం మండలం సుగాలి మెట్ట ఎపి మోడల్ స్కూల్లో సావిత్రి బాయి పూలే దంపతుల విగ్రహ ఆవిష్కరణ, పాల్గొన్న విద్యార్థి సంఘ నాయకులు, మహిళ ఐక్య వేదిక సంఘ సభ్యులు, ఎపి మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు..

APTELANGANA

మరోసారి చొక్కపువాని వలసలో దాహం కేకలు

  పార్వతీపురం మన్యం జిల్లా : పార్వతీపురం మండలం సంగంవలస పంచాయతీ ఒక రోజు గ్రామంలో అధికారులు వచ్చి చూసి వెళ్ళపోవడం తప్ప మళ్ళీ మొదటికి వచ్చింది చొక్కపువాని వలసలో గ్రామంలో దాహం కేకలు వినబడుతున్నాయి. ఈ మేరకు సీపీఐ( ఎం.ఎల్) లిబరేషన్ పార్టి ఆద్వర్యంలో వేకువ జామున గ్రామ మహిళలు కాళీబిందులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆపార్టీ పార్వతీపురం మన్యం జిల్లా కార్యవర్గ సభ్యులు పి.సంగం మీడియా ముఖంగా మాట్లాడుతూ చొక్కపువాని వలస…