తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు: ఉచిత లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం
తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు 10 రోజుల పాటు కల్పించనున్న వైకుంఠ ద్వార దర్శనాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో, తొలి మూడు రోజులకు (డిసెంబర్ 30, 31, జనవరి 1) సంబంధించిన ఉచిత వైకుంఠ ద్వార దర్శన టోకెన్లను ఎలక్ట్రానిక్ డిప్ (లక్కీ డిప్) ద్వారా కేటాయించే ప్రక్రియను టీటీడీ ప్రారంభించింది. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబర్ 27 ఉదయం 10…

