AP

AP

కేంద్రంలో బీజేపీ రావాలని ఏపీ ప్రజలు కోరుకుంటోన్నారు: మోదీ..

రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ.. ప్రతిపక్ష తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమికి తొలి బహిరంగ సభను నిర్వహిస్తోంది. పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేటలో ఈ సభ ఏర్పాటైంది. దీనికి ప్రజాగళం అని పేరు పెట్టారు.   ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. వేదికను పంచుకున్నారు. సుదీర్ఘ విరామం అనంతరం ఒకే వేదికపై ఈ ముగ్గురూ కనిపించారు. 2014 నాటి సార్వత్రిక ఎన్నికల…

AP

మోడీ వచ్చింది అందుకే.. ప్రజాగళం సభలో పవన్ కళ్యాణ్ ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan) అన్నారు. టీడపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో బొప్పూడిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్ మాట్లాడారు.   అభివృద్ధిలేక అప్పులతో నలిగిపోతున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకానికి ప్రధాని నరేంద్ర మోడీ రాక బలాన్నిచ్చిందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్డీయే (NDA) పునర్‌ కలయిక ఐదు కోట్ల మందికి ఆనందాన్ని…

AP

ఎన్నికల షెడ్యూల్ వేళ సంచలనం… టీడీపీలోకి వైసీపీ ఎంపీ..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు లోక్ సభ సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో చంద్రబాబు మాగంటకు కుండువా కప్పి ఆహ్వానించారు.   వీరితోపాటు అద్దంకి నియోజకవర్గానికి చెందిన బాచిన చెంచు గురటయ్య, బాచిన కృష్ణచైతన్య, ఉమ్మడి నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మాగుంట శ్రీనివాసులరెడ్డి రాకతో ప్రకాశం జిల్లా…

AP

ఏపీ ఎన్నికల షెడ్యూల్ విడుదల..

ఏపీలో ఎన్నికల సమరానికి ముహూర్తం ఖరారైంది. ఏపీలోని 25 ఎంపీ, 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల సంఘం తేదీలు ప్రకటించింది. ఏపీలో ఒకే విడతలో అన్ని స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకటనతో వెంటనే కోడ్ అమల్లోకి రానుంది. ఇప్పటికే రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం వ్యూహాలతో సిద్దం అవుతున్నాయి. ఇప్పుడు షెడ్యూల్ ప్రకటనతో ఏపీలో అసెంబ్లీ సమరం మొదలైంది. పోలింగ్, కౌంటింగ్ తేదీలను ఎన్నికల సంఘం వెల్లడించింది.   ఏపీలో పోలింగ్ ఇలా సార్వత్రిక ఎన్నికల…

AP

పిఠాపురంలో బిగ్ టర్న్ – పవన్ Vs మాజీ ఎమ్మెల్యే వర్మ, గెలిచేదెవరు..!

ఎన్నికల రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది. పవన్ కల్యాణ్ పోటీ పైన ప్రకటన చేసారు. తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో, ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేసాయి. పిఠాపురం టీడీపీ ఇంఛార్జ్ వర్మ అనుచరులు పార్టీ జెండాలను, ఫ్లెక్సీలను దగ్గం చేసారు. వర్మ స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. రేపు వర్మ తన మద్దతుదారులతో భేటీ ఏర్పాటు చేసారు. కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు.   మారుతున్న…

AP

టీడీపీకి మరో షాక్.. జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన కీలక నేత..

అభ్యర్థుల ప్రకటన టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొదటి జాబితాలో టికెట్ దక్కని నేతలు.. రెండో జాబితాలో అయిన తమకు టికెట్ దక్కుతుందని గంపెడు ఆశలు పెట్టుకున్నారు. అయితే రెండో జాబితాలో కూడా తమ పేర్లు లేకపోవడంతో పలువురు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో సీనియర్ నాయకులకు సైతం టికెట్ దక్కని పరిస్థితి నెలకొంది.   బండారు సత్యానారాయణ మూర్తి, నాగేశ్వర రావు ,బోడే ప్రసాద్ , వర్మ వంటి సీనియర్ నేతలకు టికెట్లు దక్కలేదు. దీంతో…

AP

ఈ నెల 16వ తేదీన టీడీపీలో చేరనున్న వైసీపీ ఎంపీ..!!

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల గడువు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల్లో ఫిరాయింపులు జోరందుకున్నాయి. టికెట్ దక్కని సీనియర్లు వలసబాట పట్టారు. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం పార్టీలను వీడటానికి వెనుకాడట్లేదు.   ఈ రెండు పార్టీల నుంచి ఇప్పటికే పెద్ద సంఖ్యలో వలసలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కేశినేని నాని, కేశినేని శ్వేత, నల్లగట్ల స్వామిదాస్, వల్లభనేని బాలశౌరి, లావు కృష్ణదేవరాయలు, కొలుసు పార్థసారథి.. ఇలా సీనియర్లందరూ పార్టీలు…

AP

చంద్రబాబుకు బిగ్ షాక్.. వైసీపీలోకి యనమల..

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడే కొద్ది రాజకీయ నేతల్లో ఆందోళన పెరిగిపోతోంది. టీడీపీ, బీజేపీ , జనసేన పొత్తు ఖాయం కావడంతో టికెట్ దక్కని నేతలు, అసంతృప్తితో ఉన్న నేతలు ఆయా పార్టీల నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న అధికార వైసీపీ, దానికి అనుగుణంగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. రాబోవు ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఉభయ గోదావరి జిల్లాల్లో మెజార్టీ…

AP

ఒకే వేదికపై పీఎం మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. మోడీ టూర్ ఫిక్స్!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఒకవైపు ఏపీ అధికార పక్షమైన వైసీపీ అధినేత, సీఎం జగన్ సిద్దం సభలతో ప్రజాక్షేత్రంలోకి వెళుతూ ప్రజల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తుంటే మరోవైపు టిడిపి కూడా యువగళం తో పాటు ఇతర సభలను నిర్వహించి ప్రజాదరణ పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.   ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార…

AP

వైసీపీకి మరో షాక్..

సార్వత్రిక ఎన్నికల ముందు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే టికెట్ దక్కని నేతలు, అసంతృప్తి నేతలు ఒకొక్కరు పార్టీని వీడుతున్నారు. తాజాగా వైసీపీ అధిష్టానంపై జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో రాపాక వరప్రసాద్ జనసేన పార్టీ తరుఫున రాజోలు నియోజరవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.   ఆ పార్టీ తరుఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాకనే కావడం విశేషం. జనసేన గుర్తు…