తురకపాలెంలో మరో మెలియాయిడోసిస్ కేసు నిర్ధారణ
గుంటూరు జిల్లా తురకపాలేంలో మెలియాయిడోసిస్ వ్యాధి కలకలం రేపుతోంది. గుంటూరు జీజీహెచ్లో ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్న ఆరుగురిలో ఒకరికి ఈ అరుదైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి తెలిపారు. 46 ఏళ్ల బాధితుని మోకాలిలోని ద్రవ నమూనాను పరీక్షించగా, మెలియాయిడోసిస్ వ్యాధి అని నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, మరింత వైద్యపరీక్షల కోసం ఎడమ మోకాలికి ఎంఆర్ఐ స్కానింగ్ చేసినట్లు తెలిపారు. ఇదివరకే ఒక…

