AP

AP

జగన్ మేనిఫెస్టో.. 2019 నవరత్నాలకు మించి – గేమ్ ఛేంజర్..!!

ఏపీ ఎన్నికల్లో గెలుపు సీఎం జగన్ కు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా బరిలోకి దిగుతోంది. మరో వైపు కాంగ్రెస్ వామపక్షాలతో మరో కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఈ సమయం లో తాను సింగిల్ గానే పోటీ చేస్తానని జగన్ ప్రకటించారు. తాను చేసిన సంక్షేమం – సామాజిక న్యాయం మరోసారి గెలిపిస్తాయని నమ్ముతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే అమలు చేసే హామీలో మేనిఫెస్టో ప్రకటనకు సిద్దమయ్యారు. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.  …

AP

సీట్ల పంపకాలు పూర్తి..

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ఖరారైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో జరిగిన మూడు పార్టీల కీలక భేటీలో సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. అయితే, సీట్ల పంపకాల్లో మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాన్ తగ్గడం గమనార్హం. పవన్ 3 సీట్లు తగ్గించుకోగా, టీడీపీ ఒక సీటును బీజేపీకి ఇచ్చింది.   ఈ పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి…

AP

ఎవరూ టచ్ చేయలేరు, తగ్గేదే లే – సిద్దమా, కూటమికి జగన్ సవాల్..!!

టీడీపీ కూటమి లక్ష్యంగా సీఎం జగన్ విరుచుకుపడ్డారు. 2014లో ఇదే కూటమి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీసారు. ప్రత్యేక హోదా ఏమైందని ప్రశ్నించారు. అధికారం అంటే వ్యామోహం లేదన్నారు. అధికారం పోతుందనే భయం తనకు లేదన్నారు. ప్రతీ పేదవాడి గుండెల్లో నిలిచిపోవాలనేదే తన తపన అని చెప్పుకొచ్చారు. అరడజను పార్టీలు తనపైన బాణాలు ఎక్కుపెట్టాయన్నారు. అయినా, తాను తగ్గేదే లే అని తేల్చి చెప్పారు. త్వరలోనే మేనిఫెస్టో ప్రకటిస్తానని జగన్ వెల్లడించారు.   ప్రతిపక్షాలపై ఫైర్ అద్దంకి…

AP

కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ తో పవన్ కళ్యాణ్ భేటీ..

కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడలో కలిశారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో పార్టీ అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు గజేంద్ర షెకావత్ ఆదివారం విజయవాడ చేరుకున్నారు. పార్టీ నేతలతో సమావేశం అనంతరం కూటమిలో బీజేపీ నుంచి పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.   పొత్తులో భాగంగా బీజేపీకి ఆరు అసెంబ్లీ స్థానాలు, 6 లోక్‌సభ స్థానాలు కేటాయించినట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా,…

AP

వైసీపీ కొత్త ప్రకటన..

అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో అభ్యర్థుల మార్పులు చేర్పుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే పలు అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలకు సమన్వయకులను మార్చేసింది. వారి స్థానంలో కొత్త నాయకులను తెరమీదికి తీసుకొచ్చింది. గుంటూరు, ఒంగోలు, నెల్లూరు.. వంటి లోక్‌సభ స్థానాలకు కొత్త సమన్వయకులు అపాయింట్ అయ్యారు ఇదివరకే.   ఇటీవలే మచిలీపట్నం లోక్‌సభ, అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా మార్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ రెండు నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలను మార్చివేసింది వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం. గెలుపోటములకు సంబంధించిన…

AP

టీడీపీ, బీజేపీ, జనసేన తొలి సభకు ముహుర్తం ఖరారు-ప్రధాని మోడీ హాజరు !

ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య ఇవాళ పొత్తు కుదిరింది. ఈ విషయాన్ని ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు పీటీఐ వార్తాసంస్ధకు వెల్లడించారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఈ పొత్తు ప్రకటన నేపథ్యంలో తదుపరి పరిణామాలకు చకచకా రంగం సిద్దమవుతోంది. ఇందులో భాగంగా మూడు పార్టీల నేతలతో తొలి ఉమ్మడి సభ నిర్వహణకు రంగం సిద్దం చేస్తున్నారు. ఈ సభకు ప్రధాని మోడీ ముఖ్య అతిధిగా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది   టీడీపీ,…

AP

ఉత్కంఠగా అమిత్ షాతో చంద్రబాబు, పవన్ భేటీ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు, రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఏపీలో కొనసాగుతున్న పొత్తులపై సర్వత్రా ఉత్కంఠ చోటుచేసుకుంది. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా తో, ఏపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయి పొత్తులపై చర్చించినట్టు సమాచారం.   అయితే పొత్తుల అంశం, సీట్ల సర్దుబాటు అంశంపై గత రెండు రోజులుగా చర్చలు జరుపుతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్…

AP

పవన్ ఎఫెక్ట్ – హరిరామ జోగయ్య కీలక నిర్ణయం..!

సీనియర్ రాజకీయనేత చేగొండి హరిరామజోగయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో తాను స్థాపించిన కాపు సంక్షేమ సేనను రద్దు చేశారు. ముద్రగడ పద్మనాభం కాపు సంక్షేమ పోరాటం నుంచి విరమించు కున్న దశలో జోగయ్య కాపు సంక్షేమ సేన ఏర్పాటు చేసారు. పవన్ కల్యాణ్ కు మద్దతుగా లేఖల ద్వారా పలు సూచనలు చేసారు. పొత్తుల్లో భాగంగా సీట్ల విషయంలోనూ జోగయ్య చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇప్పుడు తన భవిష్యత్ పాత్ర పైన జోగయ్య స్పష్టత…

AP

టీడీపీలోకి వివేకా కుమార్తె సునీత – ముహూర్తం, పోటీ స్థానం ఖరారు..!

ఏపీలో ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైఎస్ వివేకా హత్య తరువాత పులివెందుల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కొంత కాలంగా సీఎం జగన్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్న వివేకా కుమార్తె సునీత రాజకీయ ప్రకటనకు సిద్దమయ్యారు. ఇందుకు ముహూర్తం ఖరారు చేసారు. వచ్చే ఎన్నికల్లో పోటీ ఖాయంగా కనిపిస్తోంది. దీంతో, ఇప్పుడు సునీత పొలిటికల్ ఎంట్రీతో కడప జిల్లాలో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి.   సునీత రాజకీయ నిర్ణయం :…

AP

అమిత్ షా వద్ద చంద్రబాబును ఫిక్స్ చేసిన సీబీఐ మాజీ జేడీ ..

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీతో తన పొత్తు ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు. టీడీపీ-జనసేన కూటమిలో బీజేపీనీ చేర్చుకోవడానికి విశ్వ ప్రయత్నాలు సాగిస్తోన్నారు.   అటు జనసేన సైతం ఇదే కోరుకుంటోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఒంటరిగా ఎదుర్కొనలేమంటూ ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎప్పుడో తేల్చేశారు. బీజేపీతో మితృత్వం కొనసాగిస్తూనే.. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు.…