చంద్రబాబు అనూహ్య నిర్ణయం – టీడీపీ అభ్యర్దుల మార్పు..
టీడీపీ రెండో జాబితాలో కీలక మార్పులు కనిపిస్తోంది. సీనియర్ల విషయంలో చంద్రబాబు ఆసక్తి కర నిర్ణయాలు తీసుకుంటున్నారు. టీడీపీ అభ్యర్థుల కసరత్తులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పొత్తులో భాగంగా మిత్రపక్షాలకు ఇస్తున్న స్థానాల్లో ఆశావాహులను బుజ్జగిస్తున్నారు. సీనియర్ల సీట్లలో మార్పులు చేస్తున్నారు. సర్వేల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. రెండో జాబితాలో ఆసక్తి కర నిర్ణయాలు వెలువడనున్నాయి. వసంతకు సీటు ఖాయం ఎన్టీఆర్ జిల్లా మైలవరం టీడీపీ టికెట్ వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కే…