విశాఖలో అక్రమ గోమాంసం నిల్వలపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర హెచ్చరికలు
విశాఖపట్నంలో భారీగా అక్రమ గోమాంసం నిల్వలు బయటపడిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కఠినంగా స్పందించారు. ఈ దందాకు సంబంధించిన ముఠాల అసలు మూలాలను వెంటనే గుర్తించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీస్ అధికారులను స్పష్టం చేశారు. ఈ కేసులో ఎంతటి వ్యక్తులు ఉన్నా క్షమించబోమని, చట్టపరమైన చర్యలు తప్పవని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ఈ విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే ఆయన స్వయంగా పోలీస్ కమిషనర్కు ఫోన్ చేసి మొత్తం వివరాలను…

