జనసేన పరిస్థితి ఇంత హీనమా, దేహీ అనటం పొత్తు ధర్మమా – జోగయ్య..!..
టీడీపీ, జనసేన అభ్యర్దుల ప్రకటనతో కొత్త రాజకీయం మొదలైంది. జనసేన 24 సీట్లకు పరిమితం కావటం ఆ పార్టీ శ్రేణులకు..మద్దతు దారులకు రుచించటం లేదు. సీట్ల దక్కని జనసేన ఆశావాహులు నైరాశ్యం లో ఉన్నారు. మరి కొందరు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో చేగొండి హరిరామ జోగయ్య జనసేనాని పవన్ కు లేఖ రాసారు. కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ సీట్ల ఒప్పందం కూడా పవన్ సమర్ధించుకుంటారా అని ప్రశ్నించారు.…