AP

AP

జనసేన పరిస్థితి ఇంత హీనమా, దేహీ అనటం పొత్తు ధర్మమా – జోగయ్య..!..

టీడీపీ, జనసేన అభ్యర్దుల ప్రకటనతో కొత్త రాజకీయం మొదలైంది. జనసేన 24 సీట్లకు పరిమితం కావటం ఆ పార్టీ శ్రేణులకు..మద్దతు దారులకు రుచించటం లేదు. సీట్ల దక్కని జనసేన ఆశావాహులు నైరాశ్యం లో ఉన్నారు. మరి కొందరు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో చేగొండి హరిరామ జోగయ్య జనసేనాని పవన్ కు లేఖ రాసారు. కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ సీట్ల ఒప్పందం కూడా పవన్ సమర్ధించుకుంటారా అని ప్రశ్నించారు.…

AP

బుచ్చయ్య, గంటా సీట్ల పై చంద్రబాబు క్లారిటీ – అసంతృప్తులకు ఏం చెప్పారు..!

టీడీపీలో సీట్లు దక్కని అసంతృప్తులతో చంద్రబాబు మంతనాలు ప్రారంభించారు. సీనియర్లను తన నివాసానికి పిలిపించి మాట్లాడారు. పార్టీపరంగా ఉన్న పరిస్థితిని వివరించారు. వారికి ఇతరత్రా అవకాశాలు కల్పిస్తామని, పార్టీకి సహకరించాలని కోరారు. గోరంట్ల బుచ్చయ్యచౌదరి రాజమహేంద్రవరం రూరల్‌ స్థానం నుంచే ఎన్నికల బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది. కందుల దుర్గేష్ ను నిడుదవోలు నుంచి పోటీకి నిర్ణయించినట్లు తెలుస్తోంది.   గోరంట్ల సీటు సేఫ్: టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీటు పైన క్లారిటీ…

AP

టీడీపీ ఏ వర్గానికి ఎన్ని సీట్లు – జగన్ లెక్కలను సరి చేస్తాయా..!?

ఏపీలో ఈ సారి ఎన్నికల్లో సామాజిక లెక్కలు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారనున్నాయి. చంద్రబాబు, జనసేన తమ తొలి అభ్యర్దుల జాబితా ప్రకటించాయి. సీఎం జగన్ సామాజి లెక్కలే ప్రధానంగా ఇంఛార్జ్ లను మార్పు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు 94 మంది అభ్యర్దులను ప్రకటించారు. ఇందులో కొందరు సీనియర్ల సీట్లను పెండింగ్ లో పెట్టారు. ప్రకటించిన సీట్లలో అమలు చేసిన సామాజిక లెక్కలు ఇప్పుడు జగన్ సమీకరణాలను సరి చేస్తాయా లేదా అనే చర్చ మొదలైంది.…

AP

అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలిచే ప్రసక్తే లేదు- జనసేన సీనియర్ నేత బొలిశెట్టి..

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించిన నేపథ్యంలో ప్రతిపక్ష తెలుగుదేశం- జనసేన మధ్య ఎట్టకేలకు సీట్ల పంపకాల వ్యవహారం తేలింది. 118 మంది అభ్యర్థులతో కూడిన కూటమి అభ్యర్థుల తొలి జాబితాను టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు విడుదల చేశారు.   ఇందులో 94 నియోజకవర్గాల్లో టీడీపీ, 24 చోట్ల జనసేన అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. చంద్రబాబు, కింజరాపు అచ్చెన్నాయుడు, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ వంటి ప్రముఖుల పేర్లు టీడీపీ…

AP

ఎన్నికల మేనిఫెస్టో పైన జగన్ కసరత్తు.

ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. సీఎం జగన్ ఇప్పటికే మూడు సభల ద్వారా కేడర్ ను ఎన్నికలకు సంసిద్దులను చేసారు. చివరి సిద్దం సభ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేలా నిర్ణయించారు. ఈ నెల 3న చిలకలూరి పేటలో నాలుగు జిల్లాల పార్టీ కేడర్ తో సిద్దం సభ జరగనుంది. ఇటు ఎన్నికల మేనిఫెస్టో పైన జగన్ కసరత్తు ప్రారంభించారు. సిద్దం సభలో సీఎం జగన్ రుణమాఫీ ప్రకటించనున్నారు. పెన్షన్ పెంపు పైన స్పష్టత ఇచ్చే ఛాన్స్ ఉంది.…

AP

50 మందితో టీడీపీ తొలి జాబితా..

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. జనంలోకి వెళ్తోన్నారు. సిద్ధం పేరుతో ఏర్పాటు చేస్తోన్న భారీ బహిరంగ సభలతో ఎన్నికల యుద్ధానికి సన్నద్ధమౌతోన్నారు.   దీనికి పోటీగా తెలుగుదేశం పార్టీ కూడా రాష్ట్రవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టింది. రా.. కదలిరా పేరుతో ఆ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు బహిరంగ సభలను నిర్వహిస్తూ వస్తోన్నారు. అటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి…

AP

టీడీపీ, జనసేన గెలుస్తాయా : వైసీపీని గెలిపిస్తాయా..!!

ఏపీలో ఎన్నికల సమీరణాలు మారుతున్నాయి. వచ్చే ఎన్నికలు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. గోదావరి జిల్లాల్లో మెజార్టీ సీట్లు సాధించాలని టీడీపీ, జనసేన భావిస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే కొన్ని సీట్ల పైన నిర్ణయానికి వచ్చాయి. టీడీపీ సీనియర్లు ఉన్న నియోజకవర్గాల్లో జనసేన తమ అభ్యర్దులను ప్రకటించటంతో వారు ఆగ్రహంతో ఉన్నారు. దీంతో, ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాల్లోని కీలక నియోజకవర్గాల్లో ఆసక్తి కర పోరు కొనసాగుతోంది.   సీటు కోసం పోటీ : గోదావరి జిల్లాలో…

AP

వైఎస్ షర్మిల అరెస్టు..

ఏపీలో మెగా డీఎస్సీ స్ధానంలో 6100 పోస్టులతో డీఎస్సీ ప్రకటించడంపై నిరసన వ్యక్తం చేస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఛలో సెక్రటేరియట్ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిలతో పాటు కాంగ్రెస్ నేతల్ని నిన్నటి నుంచి హౌస్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించినా వారు తప్పించుకుని ఉండవల్లి వరకూ వెళ్లారు. దీంతో పోలీసులు షర్మిలతో పాటు పలువురు కాంగ్రెస్ నేతల్ని అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. ఈ…

AP

దీపక్ వైపు చంద్రబాబు మొగ్గు-గేమ్ షురూ..!!

ఏపీలో ఎన్నికల వేళ రాజకీయం ఆసక్తి కరంగా మారింది. అభ్యర్దుల ఎంపిక పైన ప్రధాన పార్టీలు ఫోకస్ చేసాయి. ప్రతీ నియోజకవర్గం కీలకంగా మారుతోంది. రాయలసీమలో వైసీపీ సిద్దం సభ తరువాత టీడీపీ అలర్ట్ అయింది. వైసీపీకి బలం ఎక్కవగా అక్కడే ఫోకస్ కావటంతో సీమ జిల్లాల్లోనూ బలం చాటుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. దీంతో, టీడీపీ అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు ఆసక్తికర నిర్ణయాలు తీసుకుంటున్నారు.   సీమ లెక్కలు : రాయలసీమలో ఈ సారి హోరా హోరీ…

AP

వైసీపీకి గుడ్ బై చెప్పిన వేమిరెడ్డికి టీడీపీ ఆహ్వానం..?

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా వైసీపీ చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పు రేపుతున్న చిచ్చు అంతా ఇంతా కాదు. నెల్లూరు పార్లమెంటు స్ధానంలో ఈసారి ఇన్ ఛార్జ్ గా ప్రకటించిన రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్ధుల ఎంపికలో పట్టించుకోకపోవడంతో అలికి ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన టీడీపీ ఆయనకు ఆహ్వానం పలికింది.   వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎంపీ పదవికి…