దీపక్ వైపు చంద్రబాబు మొగ్గు-గేమ్ షురూ..!!
ఏపీలో ఎన్నికల వేళ రాజకీయం ఆసక్తి కరంగా మారింది. అభ్యర్దుల ఎంపిక పైన ప్రధాన పార్టీలు ఫోకస్ చేసాయి. ప్రతీ నియోజకవర్గం కీలకంగా మారుతోంది. రాయలసీమలో వైసీపీ సిద్దం సభ తరువాత టీడీపీ అలర్ట్ అయింది. వైసీపీకి బలం ఎక్కవగా అక్కడే ఫోకస్ కావటంతో సీమ జిల్లాల్లోనూ బలం చాటుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. దీంతో, టీడీపీ అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు ఆసక్తికర నిర్ణయాలు తీసుకుంటున్నారు. సీమ లెక్కలు : రాయలసీమలో ఈ సారి హోరా హోరీ…