AP

AP

దీపక్ వైపు చంద్రబాబు మొగ్గు-గేమ్ షురూ..!!

ఏపీలో ఎన్నికల వేళ రాజకీయం ఆసక్తి కరంగా మారింది. అభ్యర్దుల ఎంపిక పైన ప్రధాన పార్టీలు ఫోకస్ చేసాయి. ప్రతీ నియోజకవర్గం కీలకంగా మారుతోంది. రాయలసీమలో వైసీపీ సిద్దం సభ తరువాత టీడీపీ అలర్ట్ అయింది. వైసీపీకి బలం ఎక్కవగా అక్కడే ఫోకస్ కావటంతో సీమ జిల్లాల్లోనూ బలం చాటుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. దీంతో, టీడీపీ అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు ఆసక్తికర నిర్ణయాలు తీసుకుంటున్నారు.   సీమ లెక్కలు : రాయలసీమలో ఈ సారి హోరా హోరీ…

AP

వైసీపీకి గుడ్ బై చెప్పిన వేమిరెడ్డికి టీడీపీ ఆహ్వానం..?

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా వైసీపీ చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పు రేపుతున్న చిచ్చు అంతా ఇంతా కాదు. నెల్లూరు పార్లమెంటు స్ధానంలో ఈసారి ఇన్ ఛార్జ్ గా ప్రకటించిన రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్ధుల ఎంపికలో పట్టించుకోకపోవడంతో అలికి ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన టీడీపీ ఆయనకు ఆహ్వానం పలికింది.   వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎంపీ పదవికి…

AP

టీడీపీలోకి బైరెడ్డి .. చంద్రబాబుతో భేటీకి రంగం సిద్ధం..?

ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారతున్నాయి. ఎన్నికలకు మరో రెండు నెలలు మాత్రమే సమయం ఉండటంతో రాజకీయ పార్టీలన్నీ కూడా గెలుపుపై ప్రత్యేక దృష్టిని సారించాయి. దీనిలో భాగంగానే గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలని పార్టీ అధినేతలు భావిస్తున్నారు. ఇదే సమయంలో టికెట్ దక్కని నేతలు పక్క చూపులు చూస్తున్నారు. ఎన్నికల సమయంలో దగ్గరపడటంతో రాజకీయ నేతలు పార్టీ కండువాలు మార్చేస్తున్నారు.   ఇప్పటికే అధికార పార్టీ , ప్రతిపక్ష పార్టీల నుంచి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. ఈక్రమంలోనే…

AP

ఇది వైసీపీ సర్కారు ఆఖరి ప్రయత్నమా?: చంద్రబాబు ఆగ్రహం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జర్నలిస్టులు, పత్రికలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. వైసీపీ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సర్కారు హయాంలో పత్రికా స్వేచ్ఛ లేకుండా పోయిందని చంద్రబాబు మండిపడ్డారు.   ‘జగన్‌రెడ్డి తన అనుచరులను రెచ్చగొట్టి, ప్రతిపక్షాల నుంచి పత్రికాధినేతలపై, పార్టీ కార్యకర్తలపై దాడికి పురికొల్పుతున్నారు’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. కర్నూలులోని ఈనాడు కార్యాలయంపై వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు…

AP

ఎంపీగా నాగబాబు – విశాఖ అభ్యర్దులను ఖరారు చేసిన పవన్..

జనసేనాని పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. జనసేన పోటీ చేసే స్థానాల పైన స్పష్టత ఇస్తున్నారు. పవన్ మరోసారి భీమవరం నుంచి పవన్ పోటీ చేయటం ఖాయమైంది. మెగా బ్రదర్ నాగబాబు వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయటం ఖరారైంది. విశాఖ పరిధిలో జనసేన నాలుగు స్థానాల్లో పోటీ చేయనుంది. ఈ నియోజకవర్గాల్లో పార్టీ ఇంఛార్జ్ లను నియమించారు. పొత్తులు ఖాయమైన తరువాత వీరిని పార్టీ అభ్యర్దులుగా ప్రకటించనున్నారు. ఇదే సమయంలో పార్టీకి పవన్ రూ…

AP

చంద్రబాబుకు బిగ్ షాక్.. జగన్‌తో భేటీ అయిన టీడీపీ నేత..

సార్వత్రిక ఎన్నికల ముందు ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. టికెట్ దక్కని నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణాజిల్లాలో టీడీపీ నుంచి అధికార వైసీపీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, విజయవాడ ఎంపీ కేశినేని నాని వంటి టీడీపీ నేతలు ఇప్పటికే వైసీపీ గూటికి చేరారు. తాజాగా మరో నేత టీడీపీకి గుడ్ బై చెప్పారు.   మాజీ ఎమ్మెల్యే, నూజివీడు టీడీపీ ఇంచార్జ్ ముద్దరబోయిన…

AP

చొక్కా మడతేయండి, “సైకిల్” బయట..”గ్లాస్” షింకులో వేయాలి – జగన్ గర్జన..!

వైసీపీ రాపప్తాడు సిద్దం సభకు జనం హోరెత్తారు. ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. తన పాలనలో అమలు చేసిన సంక్షేమాన్ని వివరించారు. ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలన్నారు. సైకిల్ ఎప్పుడూ బయటే ఉండాలని పేర్కొన్నారు. తాగేసిన టీ ట్లాస్ షింక్ లోనే ఉండాలంటూ టీడీపీ, జనసేన గుర్తుల గురించి వివరించారు. మరోసారి చొక్కా మడతేయటానికి సిద్దమా అని ప్రశ్నించారు. చంద్రబాబు కుర్చీలు మడతేసి..చీపుర్లతో ఊడ్చి వారిని మరోసారి ఇంటికి పంపిద్దామంటూ జగన్ పిలుపునిచ్చారు.   జగన్ వ్యాఖ్యలు…

AP

ఏపీ రాజకీయాలపై ఉండవల్లి కీలక వ్యాఖ్యలు.. చంద్రబాబు, జగన్‌పై ఇలా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న తాజా పరిస్థితిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు వ్యవహారంపై తనదైన శైలిలో స్పందించారు. ఏపీకి ప్రత్యేకహోదాపై కేంద్రాన్ని ప్రశ్నించడానికి గతంలో చంద్రబాబు భయపడ్డారని.. ఇప్పుడు జగన్ కూడా భయపడ్డారని అన్నారు. కేసుల భయంతోనే వాళ్లు వెనుకంజ వేశారని విమర్శించారు.   రాక్షసుడ్ని, దుర్మార్గుడ్ని అయినా భరించవచ్చు కానీ, పిరికివాడ్ని భరించే పరిస్థితి ఉండకూడదని అన్నారు ఉండవల్లి అరుణ్…

APNational

ఇస్రో మరో సక్సెస్- శ్రీహరికోట నుంచి నింగికి వాతావరణ ఉపగ్రహం ఇన్సాట్ త్రీడీఎస్…

భారత అంతరిక్ష పరిశోధనా సంస్ధ ఇస్రో కీర్తికిరీటంలో మరో మైలురాయి చేరింది. వాతావరణ పరిస్ధితులపై పరిశోధనలు చేసేందుకు వీలుగా మూడో తరం ఉపగ్రహం ఇన్సాట్ త్రీడీఎస్ ని ఇవాళ ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఏపీలోని శ్రీహరికోటలో ఉన్న అంతరిక్ష కేంద్రం షార్ నుంచి ఈ ప్రయోగం విజయవంతంగా చేపట్టారు. జీఎస్ఎల్వీ అంతరిక్ష వాహక నౌక ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లింది.   భూఉపరితలం అధ్యయనంతో పాటు సముద్రాల ఉపరితలాలను పర్యవేక్షించేందుకు చేసేందుకు వీలుగా ఇస్రో ఈ మూడో…

AP

వైసీపీ భూస్థాపితం.. తొక్కుకుని వెళ్తామని చంద్రబాబు హెచ్చరిక..

వచ్చే ఎన్నికల్లో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని ఇంకొల్లులో నిర్వహించిన ‘రా.. కదిలిరా’ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అవినీతి, నల్లధనం, అక్రమాలతో జగన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాజకీయాలను కలుషితం చేసిన వ్యక్తి జగన్ అని ధ్వజమెత్తారు.   వైసీపీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందని.. మరో 52 రోజుల తర్వాత టీడీపీ-జనసేన ప్రభుత్వం వస్తుందని చంద్రబాబు…