జనసేనలో చేరిన బాలశౌరి..కూలీనంటూ పవన్ కళ్యాణ్, దమ్మున్న నేతన్న ఎంపీ…
తాను ‘పవర్ స్టార్’గా కంటే ప్రజల కోసం పనిచేసే కూలీగా గుర్తిస్తే గవర్వపడతానని అన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేన పార్టీలో చేరారు. బాలశౌరికి జనసేన పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు పవన్ కళ్యాణ్. ఎంపీటోపాటు ఆయన కుమారుడు అనుదీప్ కూడా జనసేనలో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఏపీ సీఎం, వైసీపీ…