AP

AP

జనసేనలో చేరిన బాలశౌరి..కూలీనంటూ పవన్ కళ్యాణ్, దమ్మున్న నేతన్న ఎంపీ…

తాను ‘పవర్ స్టార్‌’గా కంటే ప్రజల కోసం పనిచేసే కూలీగా గుర్తిస్తే గవర్వపడతానని అన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేన పార్టీలో చేరారు. బాలశౌరికి జనసేన పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు పవన్ కళ్యాణ్. ఎంపీటోపాటు ఆయన కుమారుడు అనుదీప్ కూడా జనసేనలో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబు పాల్గొన్నారు.   ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఏపీ సీఎం, వైసీపీ…

AP

చంద్రబాబుతో ఒకేరోజు రెండుసార్లు పవన్ కళ్యాణ్ భేటీ..సుదీర్ఘ చర్చ..

తెలుగదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి భేటీ అయ్యారు. ఆదివారం రాత్రి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఇద్దరు నేతలూ సమావేశమయ్యారు. అంతకుముందు ఆదివారం మధ్యాహ్నం చంద్రబాబుతో భేటీ అయిన పవన్ కళ్యాణ్ దాదాపు 3 గంటలపాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సీట్ల సర్దుబాటుపై తుది కసరత్తులో భాగంగా మరోసారి భేటీ అయినట్లు తెలుస్తోంది.   అయితే, ఒకరేజో రెండు సార్లు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీట్ల సర్దుబాటుపై…

AP

బ్లాక్‌మెయిలింగ్ పాలిటిక్స్ చేస్తారా – టీడీపీ నేతలపై పోతిన ఆగ్రహం..!!

ఏపీలో ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీట్ల కోసం టీడీపీ, జనసేన మధ్య పంచాయితీలు మొదలయ్యాయి. టీడీపీ పొత్తు ధర్మం పాటించకుండా రెండు సీట్ల పైన ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్ తన పార్టీకి రెండు సీట్లు ప్రకటించారు. ఇక, ఇప్పుడు సీట్ల ఖరారు పైన చంద్రబాబు – పవన్ కసరత్తు చేస్తున్నారు. ఈ సమయంలో విజయవాడ పశ్చిమం సీటు పైనా టీడీపీ..జనసేన నేతల మధ్య డైలాగ్ వార్ మొదలైంది.   విజయవాడ…

AP

తోడేళ్ల మధ్య జగన్ ఒంటరే-కానీ జన హృదయాల్లో ఉన్నా-ఏలూరు సభలో గర్జన..

ఏలూరులో ఇవాళ నిర్వహించిన వైసీపీ సిద్ధం 2 సభలో సీఎం జగన్ మీరు సిద్ధమా అంటూ ప్రసంగం ప్రారంభించారు. మరో చారిత్రక విజయం అందుకునేందుకు సిద్ధమా.. ఇంటింటి భవిష్యత్తును మార్చేందుకు సిద్ధమా… పేదల భవిష్యత్తును మార్చేందుకు సిద్ధమా..దుష్ట చతుష్టయం మీద యుద్ధానికి సిద్ధమా.. అని వైసీపీ శ్రేణుల్ని ప్రశ్నించారు. రామాయణం, భారతంలో విలన్లంతా ఎల్లో మీడియా, విపక్షాల రూపంలో ఇక్కడే ఉన్నారంటూ జగన్ గుర్తుచేశారు. ఇంతమంది తోడేళ్ల మధ్య జగన్ ఒంటరిగానే కనిపిస్తాడని, కానీ కోట్ల మంది…

AP

వైసీపీ ఆరో జాబితా విడుదల..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనడానికి సన్నద్ధమౌతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే అయిదు విడతల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. మొత్తంగా 75 అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించింది.   ఇందులో సామాజిక సాధికారత కల్పించారు వైఎస్ జగన్. మహిళలు, యువతకు పెద్ద పీట వేశారు. కొన్నిచోట్ల కొత్తవారికి అవకాశం ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు తగిన ప్రాధాన్యతను…

AP

హాట్ సీట్ మైలవరం వైసీపీ అభ్యర్థిగా..!!

కృష్ణా జిల్లా మైలవరం అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిని ఖాయం చేసింది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సిట్టింగ్ శాసన సభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్‌కు ఈ సారి టికెట్ ఇవ్వట్లేదు. ఆయనకు బదులుగా మరో అభ్యర్థిని తెరమీదికి తీసుకొచ్చింది పార్టీ అగ్రనాయకత్వం.   వసంత కృష్ణ ప్రసాద్.. కొంతకాలంగా పార్టీపై వ్యతిరేక గళాన్ని వినిపిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. ప్రత్యేకించి- పెడన ఎమ్మెల్యే, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌తో ఆయనకు విభేదాలు ఉన్నాయి. వీటిని…

AP

నాకు టికెట్ ఇవ్వకుంటే వాళ్ళు ఉరేసుకుంటారు..బెదిరిస్తున్న టీడీపీ నేత!!

ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టికెట్ల కోసం అన్ని పార్టీలలోనూ ఆశావహుల సమరం కొనసాగుతుంది. ఇప్పటికే వైసీపీలో టిక్కెట్లు దక్కవని భావిస్తున్న వారు టీడీపీ, జనసేన పార్టీలలో చేరుతున్నారు. దీంతో ఏపీలో వలసల పర్వం కొనసాగుతుంది.   ఇదిలా ఉంటే ఇక టీడీపీలోనూ టీడీపీ, జనసేన పొత్తుల నేపధ్యంలో చిచ్చు రగులుకుంది. జనసేన ఆశిస్తున్న స్థానాలలో టీడీపీ నుండి ఆశావహులు టికెట్లు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో…

AP

ఢిల్లీ కేంద్రంగా నేడు వైయస్ షర్మిలా దీక్ష..!

వైఎస్ షర్మిల ఏ పని చేసినా ఆచి తూచి అడుగేస్తారు అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల ఏపీలో ఉనికిలో లేని కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని తెచ్చి, వచ్చే ఎన్నికల్లో బలంగా బరిలో నిలిచేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇదే సమయంలో జనం నాడిని పట్టుకోవటానికి ఆమె ప్రయత్నాలు సాగిస్తున్నారు.   ఏపీ ప్రజల చిరకాల వాంఛ అయిన ప్రత్యేక హోదా, విభజన హామీల అంశాన్ని…

APTELANGANA

ఇస్తున్నవి ఇచ్చేవి–పేదరికంని పాల దోలవు. .

ఇస్తున్నవి ఇచ్చేవి–పేదరికంని పాల దోలవు. ఫోటో రైటప్స్: 1. జనం వినతుల వెల్లువ. 2 ఆవాసం నివాసం కోసం ఎగబడిన జనం. 3 మా కోసం మా ఊరు వచ్చావయ్యా. 4 పేదల కోసం యాత్ర. 5 నా దారి పేదల రహదారి అంటూ జాతీయ రహదారిప అన్నవరం: పేదలు నిరంతరం సమస్యలు ఎదుర్కొంటూ వాటితో పోరాడుతూనే ఉన్నారని ప్రస్తుతం వారి కోసం అంటూ ఇస్తున్నవి ఇచ్చేవి పేదరికం పారదోలడానికి ఏమాత్రం ఉపయోగపడని దళాధిపతి విజయ్ పేర్కొన్నారు.…

AP

వైసీపీ ఐదో జాబితా విడుదల..

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్, అసెంబ్లీ ఇంఛార్జీలతో ఐదో జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే నాలుగు జాబితాలు విడుదల చేసిన వైసీపీ.. తాజాగా, ఏడుగురితో ఐదో జాబితాను బుధవారం రాత్రి విడుదల చేసింది. నాలుగు ఎంపీ, మూడు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది.   మరోవైపు, తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ, పార్టీ…