జగన్ Vs చంద్రబాబు, ఆ మూడు రోజులే కీలకం – గెలుపు నిర్ణయం అక్కడే..!!
ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఫిబ్రవరి 20 తరువాత ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది. దీంతో, ప్రధాన పార్టీలు ఎన్నికలకు సిద్దం అవుతున్నాయి. వైసీపీ తమ అభ్యర్దుల ఖరారు ప్రక్రియ వేగవంతం చేసింది. ఈ హాయంలో చివరి విడత అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. అసెంబ్లీ వేదికగా కీలక పరిణామలు చోటు చేసుకొనే అవకాశం ఉంది. ఆ మూడు రోజులు వచ్చే ఎన్నికల్లో డిసైడిగ్ టైం కానున్నాయి. అసెంబ్లీ…