AP

AP

జగన్ Vs చంద్రబాబు, ఆ మూడు రోజులే కీలకం – గెలుపు నిర్ణయం అక్కడే..!!

ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఫిబ్రవరి 20 తరువాత ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది. దీంతో, ప్రధాన పార్టీలు ఎన్నికలకు సిద్దం అవుతున్నాయి. వైసీపీ తమ అభ్యర్దుల ఖరారు ప్రక్రియ వేగవంతం చేసింది. ఈ హాయంలో చివరి విడత అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. అసెంబ్లీ వేదికగా కీలక పరిణామలు చోటు చేసుకొనే అవకాశం ఉంది. ఆ మూడు రోజులు వచ్చే ఎన్నికల్లో డిసైడిగ్ టైం కానున్నాయి.   అసెంబ్లీ…

AP

ప్రధాని మోడీకి వైఎస్ షర్మిల లేఖ..

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పీసీసీ ఛీఫ్ గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల కీలకమైన విభజన హామీలపై ఇప్పటికే అన్న వైఎస్ జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. పాతికమంది ఎంపీల్ని ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానన్న హామీ ఏమైందని, మిగతా హామీలపై కేంద్రం సైలెంట్ గా ఉంటున్నా ఎందుకు అడగటం లేదని సూటిగా నిలదీస్తున్నారు. ఇదే క్రమంలో ఇవాళ ప్రధాని మోడీకి షర్మిల లేఖ రాశారు. ఇందులో విభజన హామీల నుంచి వైజాగ్ స్టీల్ వరకూ…

AP

వైసీపీ ఐదో జాబితాలో ఎమ్మెల్యేలు వీరేనా..?

ఏపీలో అధికార వైసీపీ చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పు వ్యవహారం సుదీర్ఘంగా సాగుతోంది. ఇప్పటికే నాలుగు జాబితాల్ని విడుదల చేసిన వైసీపీ.. 58 సిట్టింగ్ ఎమ్మెల్యేల్ని, 10 మంది ఎంపీల్ని మార్చేసింది. వీరిలో పలువురు ఇప్పటికే పార్టీలు కూడా మారిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదల చేసిన జాబితాల్లో పలు సీట్లలో తిరిగి మార్పులకు కూడా వైసీపీ సిద్ధమవుతోందన్న వార్తలు వస్తున్నాయి. దీంతో పాటు కొత్తగా ఈ జాబితాలో ఉండబోయే వారిపై చర్చ జరుగుతోంది.  …

AP

జగన్ ఆపరేషన్ “గోదావరి”, పవన్ ఓట్ బ్యాంక్ పై గురి – అదే జరిగితే, ఇక నో ఛాన్స్..!!

ఏపీలో ఎన్నికల వేళ పార్టీలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఏపీలో ఎవరు అధికారంలోకి రావాలన్నా గోదావరి జిల్లాలే కీలకం. అక్కడ పట్టు సాధించేందుకు టీడీపీ, జనసేన పూర్తిగా స్థానిక సామాజిక సమీకరణాలను తమకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలోనే జగన్ కౌంటర్ స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. సామాజిక సమీకరణాలే అస్త్రంగా అభ్యర్దుల ఎంపిక పూర్తి చేస్తన్నారు. ఇదే సమయంలో రెండు జిల్లాల పైన ప్రత్యేక ప్లాన్ అమలుకు సిద్దమయ్యారు.   జగన్ కొత్త…

AP

వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేల పిటిషన్- హైకోర్టు కీలక నిర్ణయం…

ఏపీలో రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో పార్టీలు ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వ్యవహారాన్ని అధికార వైసీపీ తెరపైకి తెచ్చింది. ఇప్పటికే పార్టీలు ఫిరాయించిన 9 మంది వైసీపీ, టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ అనర్హత వేటు ఎందుకు వేయకూడదంటూ నోటీసులు జారీ చేశారు. దీనిపై ఇవాళ ఎమ్మెల్యేలు స్పీకర్ ను కలిసి వివరణ ఇచ్చారు. అయితే విచారణకు తక్కువ సమయం ఇచ్చిన స్పీకర్ నిర్ణయంపై వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు.   ఈ మేరకు…

AP

నేడు వైసీపీ అయిదో జాబితా..

పల్నాడు జిల్లా నరసరావుపేట లోక్‌సభ స్థానానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి, నెల్లూరు సిటీ సిట్టింగ్ శాసన సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ పేరు దాదాపు ఖరారైనట్టే. ఈ సాయంత్రానికి విడుదల అయ్యే అయిదో జాబితాలో ఆయన పేరు ఉండొచ్చనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది.   నరసరావుపేట సిట్టింగ్ ఎంపీ లావు కృష్ణ దేవరాయలు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బీసీ అభ్యర్థికి వైఎస్ఆర్సీపీ టికెట్ ఇవ్వడం ఖరారు కావడం, తనను…

AP

ఈ 9 జిల్లాలతో టీడీపీ తొలి జాబితా..

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. జనంలోకి వెళ్తోన్నారు. సిద్ధం పేరుతో ఏర్పాటు చేస్తోన్న భారీ బహిరంగ సభలతో ఎన్నికల యుద్ధానికి సన్నద్ధమౌతోన్నారు.   విశాఖపట్నం జిల్లా భీమిలీలో ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించారు. లక్షలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మధ్య ఎన్నికల రణభేరిని మోగించారు. క్యాడర్‌లో ఎన్నికల ఊపును తీసుకొచ్చారు. జోష్‌ను నింపారు. ఎన్నికల కోసం ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు…

AP

కౌంట్ డౌన్, మేము సిద్దం – సీఎం జగన్ కు చంద్రబాబు సవాల్..!!

ఎన్నికల రాజకీయం హీటెక్కుతోంది. సీఎం జగన్ – టీడీపీ అధినేత చంద్రబాబు మధ్య హోరా హోరీ రాజకీయం కొనసాగుతోంది. సీఎం జగన్ ఈ రోజు భీమిలి వేదికగా ఎన్నికలకు సిద్దం అంటూ భారీ సభ ద్వారా ఎన్నికల సమరశంఖం పూరించనున్నారు. ఇటు చంద్రబాబు రా కదలిరా సభల ద్వారా సీఎం జగన్ ను టార్గెట్ చేస్తున్నారు.పీలేరు లో జరిగిన సభలో ముఖ్యమంత్రి పైన చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేసారు. మంత్రులు రోజా..పెద్దిరెడ్డి తీరు పైన ధ్వజమెత్తారు.  …

AP

పవన్ ఎఫెక్ట్, టీడీపీలో సీట్ల రచ్చ – అచ్చెన్న నిలదీత, అల్టిమేటం..!!

టీడీపీ, జనసేన పొత్తులో రచ్చ మొదలైంది. సీట్ల పంచాయితీలు రోడ్డెక్కాయి. టీడీపీ మిత్రధర్మం పాటించకుండా సీట్లు ప్రకటించటం పైన పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. టీడీపీ చేసిన ప్రకటనకు ప్రతిగా తాను రెండు సీట్లు ప్రకటించారు. ఇప్పుడు ఆ రెండు సీట్లలో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేరుగా పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని నిలదీసారు. టికెట్ల పైన తేల్చాల్సిందేనని అల్టిమేటం జారీ చేసారు.   పొత్తుల చిక్కులు :…

AP

మంత్రికి జగన్ మార్క్ షాక్ – బుట్టాకు ఎమ్మెల్యే, ఎంపీ సీటు ఖరారు..!!

సీఎం జగన్ ఎన్నికల వేళ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వైసీపీ ఇంఛార్జ్ ల ఖరారు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇంఛార్జ్ లను ప్రకటించిన నియోజకవర్గాల్లోనూ అవసరమైతే మళ్లీ మార్పుల కు సిద్దం అవుతున్నారు. కర్నూలు మంత్రి గుమ్మనూరు జయరాంకు ఎంపీ సీటు కేటాయించారు. ఆయన టీడీపీతో టచ్ లోకి వెళ్లారని సమాచారం. దీంతో, జగన్ వెంటనే షాక్ ఇచ్చారు. ఆయన స్థానంలో ఎంపీ అభ్యర్దిని ఖాయం చేసారు. మాజీ ఎంపీని ఎమ్మెల్యేగా బరిలోకి దింపుతున్నారు.…