AP

AP

వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేనకు వచ్చే సీట్లివే ! కమెడియన్ పృధ్వీ లెక్క ఇలా..!

ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు తప్పేలా లేదు. ప్రతీ సీటును ప్రతీ పార్టీ కీలకంగా భావిస్తున్నాయి. గత ఎన్నికల్లో 151 సీట్లు గెలిచిన అధికార వైసీపీ కూడా ఈసారి సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెల్చుకోవాలనే లక్ష్యంతో చాలా చోట్ల ఇన్ ఛార్జ్ లను మార్చేస్తోంది. అటు వైసీపీకి వ్యతిరేకంగా జట్టు కట్టిన విపక్ష టీడీపీ-జనసేన సైతం సీట్ల పంపకాలు పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ…

AP

కాంగ్రెస్ లోకి డీఎల్, కడప నేతలు – షర్మిల మంత్రాంగం..!! .

ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తిని పెంచుతోంది. నేతల పార్టీల మార్పు వేగంగా జరుగుతోంది. ఏపీలో పట్టు పెంచుకొనేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. వైసీపీ సీట్ల ఖరారు వేళ సీటు ఖరారు కాని నేతలు కొందరు టీడీపీ, జనసేన వైపు చూస్తున్నారు. షర్మిల సైతం గతంలో కాంగ్రెస్ లో పని చేసిన నేతలను తిరిగి యాక్టివ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా కడప జిల్లా సీనియర్లను పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నారు.   కాంగ్రెస్ లో చేరికలు : ఏపీలో కాంగ్రెస్…

AP

పాపం.. షర్మిల మాటలు వింటే జాలేస్తోంది; లోకేష్ ట్వీట్ పైనా.. మంత్రి బొత్సా కౌంటర్!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డికి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఒకరిని మించి ఒకరు మాటల తూటాలను పేలుస్తూ రాజకీయాలను రసవత్తరంగా మార్చారు. వైయస్ కుటుంబంలో చీలిక తెచ్చింది జగన్ అంటూ వైయస్ షర్మిల వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు రాష్ట్రాన్ని, తన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ చీల్చిందని జగన్ చేసిన వ్యాఖ్యలపైన ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.   రాష్ట్రం అభివృద్ధి లేక దయనీయస్థితిలో…

AP

జనసేనకు గాజు గ్లాసు గుర్తు ఖరారు..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల దగ్గరపడుతున్న వేళ జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి గుడ్‌న్యూస్ అందింది. జనసేన పార్టీకి ఎన్నికల గుర్తుగా గాజు గ్లాస్‌ను మరోసారి కేటాయించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ మేరకు ఆ పార్టీకి ఎన్నికల సంఘం మెయిల్ ద్వారా సమాచారం అందించింది.   ఉత్తర్వుల ప్రతులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మంగళగిరిలోని కార్యాలయంలో పార్టీ లీగల్ సెల్ ఛైర్మన్ సాంబశివ ప్రసాద్ అందజేశారు. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై పవన్…

AP

మంత్రి రోజా సీటు గల్లంతేనట…?

మంత్రి ఆర్కే రోజా… ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని, జగన్ ఎలాగైనా తనకు టికెట్ కేటాయిస్తారని బలమైన విశ్వాసంతో ఉన్నారు. కానీ ఈసారి రోజాకు టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మంత్రి రోజాను తప్పించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నగరి నియోజకవర్గం నుండి టికెట్ ఆశిస్తున్న రోజాకు ఈసారి ఎట్టి పరిస్థితులలోనూ టికెట్టు దొరకదని తాజా పరిస్థితులను బట్టి అర్థమవుతుంది.   అయితే వైసిపి హై కమాండ్ త్వరలో ఐదవ జాబితాను…

AP

మాజీ మంత్రి, వైసీపీ నేత ఇంటికి వైఎస్ షర్మిల….

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా కాలుపెట్టిన వైఎస్ షర్మిల రాజకీయంగా శరవేగంగా పావులు కదుపుతున్నారు. ఏపీలో బాధ్యతలు చేపట్టిన తొలినాటి నుండే ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడుతున్న వైఎస్ షర్మిల మరోవైపు తమతో కలిసి వచ్చే నాయకులను కాంగ్రెస్ పార్టీ బాట పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకపక్క కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూనే, మరొకపక్క ఏపీలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలపై వైఎస్ షర్మిల ఫోకస్ పెట్టారు.   ఈరోజు విజయనగరం కాంగ్రెస్ పార్టీ…

AP

గంటా శ్రీనివాస్ రాజీనామా ఆమోదం..

టీడీపీకి ఎన్నికల వేళ ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం షాకిచ్చారు. గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం నేపథ్యంలో తన పదవికి విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ సమర్పించిన రాజీనామాను ఇవాళ ఆమోదించారు. ఈ మేరకు ఏపీ అసెంబ్లీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో గంటా శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యేగా మారిపోయారు. గంటా రాజీనామా సమర్పించి మూడేళ్లు కావస్తుండగా.. ఇప్పుడు హఠాత్తుగా ఆయన రాజీనామాను స్పీకర్ ఆమోదించడం విశేషం.   విశాఖ ఉత్తరం సీటు…

AP

తొలగించిన అంగన్ వాడీ ఖాళీల భర్తీకి జగన్ సర్కార్ రెడీ- 25న నోటిఫికేషన్ ? |

ఏపీలో గత రెండు నెలలుగా తమ డిమాండ్ల పరిష్కారం కోసం వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్న అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లపై ఇప్పటికే ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. దీనికీ వారు లొంగకపోవడంతో ఇవాళ్టి నుంచి సమ్మెల ఉన్న అంగన్ వాడీలను విధుల నుంచి తొలగించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కలెక్టర్లు తమ జిల్లాల్లో సమ్మెలో ఉన్న అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లను తొలగించే ప్రక్రియ చేపట్టారు.   సమ్మెలో ఉన్న అంగన్ వాడీ వర్కర్లు,…

AP

ఏపీ రాజకీయ పార్టీలకు ఈసీ షాక్..

ఏపీలో రాజకీయ పార్టీలకు ఎన్నికల వేళ ఈసీ భారీ షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో ఎన్నికల్లో లబ్ది పొందేందుకు వీలుగా ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ భారీ ఎత్తున ఓట్లను చేర్పించే కార్యక్రమం చేపట్టాయి. ఇందులో నకిలీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని ఆరోపిస్తూ ఈసీకి పరస్పర ఫిర్యాదులు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో తుది ఓటర్ల జాబితాను ఇవాళ ప్రకటించిన సీఈవో ముకేష్ కుమార్ మీనా మొత్తం 5.6 లక్షల ఓట్లను తొలగించినట్లు ప్రకటించారు.   రాష్ట్రంలో తాజా సవరణ…

AP

ఏపీలో.. ఏప్రిల్ మూడో వారంలో ఎన్నికలు: షెడ్యూల్ విడుదల కావడమే ఆలస్యం..!

సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆ దిశగా ముమ్మర కసరత్తు సాగిస్తోన్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నాలుగు విడతల్లో లోక్‌సభ/అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అయిదో జాబితాపై కసరత్తు చేస్తోంది.   ఈ నెల 25వ తేదీన ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విశాఖపట్నం జిల్లాలోని భీమిలిలో భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. దీని తరువాత షెడ్యూల్…