ఫ్రెండ్స్ ట్రస్టు ద్వారా పేద ప్రజలకు నిత్యవసర సరుకులు పంపిణీ
తలుపుల మండలంలోని కొవ్వూరి వాండ్లపల్లి, నిగిడి గ్రామాలలో ఒకరు ఆకలి కోసం ఇంకొకరు వైద్యం కోసం బాధపడుతున్నారని గ్రహించి రూలర్ డెవలప్మెంట్ ఫ్రెండ్స్ ట్రస్ట్ ద్వారా వారికి నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది.1 .ఈదులకుంట్లపల్లి పంచాయితీ కొవ్వూరి వాండ్లపల్లి గ్రామంలో నందిని 19 సంవత్సరాలు తన చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించడం జరిగింది. నందిని కి కూడా తెలియని వ్యాధితో బాధపడుతూ మంచానికి పరిమితమైంది. ఆహారము గాని మరియు నీళ్లు గాని మంచంలోనే ఉండి ప్రతిరోజు బాధపడుతూ…

