AP

AP

ఏపీలో ఎన్నికలకు వేళైంది.. డేట్ ఫిక్స్?

వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సన్నాహాలు ప్రారంభించింది. గురువారం ఎన్నికల కమిషన్ అధికారులు ఏపీ రానున్నారు. దీంతో ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సన్నాహాలు ప్రారంభమైనట్టేనని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ లెక్కన ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్ వెల్లడయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఏపీ సీఎం జగన్ 20 రోజులు ముందుగానే ఎన్నికలు వస్తాయని మంత్రివర్గంలో చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అటు టిడిపి అధినేత చంద్రబాబు సైతం ఏ…

AP

ఏపీలోనూ మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం.. చంద్రబాబు హామీ.

ఇటీవల ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అన్న హామీ బాగానే వర్కౌట్ అవుతోంది. తొలుత కర్ణాటకలో ఇది హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది. తెలంగాణలో సైతం ఇదే హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అక్కడ కూడా విజయం సాధించగలిగింది. ఇప్పుడు ఏపీలో ఈ హామీ తెరపైకి వచ్చింది. చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. విజయనగరం జిల్లా పోలిపల్లిలో టిడిపి నిర్వహించిన ‘యువగళం- నవ…

AP

మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు జగన్ ను.. పవన్ సంచలన కామెంట్స్..

నారా లోకేష్ పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా పోలిపల్లిలో ‘యువగళం – నవశకం’పేరిట భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. పవన్ రాకతో ప్రాంగణం మార్మోగిపోయింది. ఈ సందర్భంగా పవన్ జగన్ సర్కార్ పై హాట్ కామెంట్స్ చేశారు. ప్రజాస్వామ్య విలువలు తెలియని వ్యక్తి జగన్ అని విమర్శించారు. ఏదైనా మాట్లాడితే దూషిస్తారు.. దాడులు చేస్తారు.. మహిళలను కించపరిచే సంస్కృతికి వైసిపి శ్రీకారం చుట్టిందన్నారు. ఇంట్లో ఉన్న తల్లికి,చెల్లికి…

AP

వైజాగ్ స్టీల్ పై కేంద్రం గుడ్ న్యూస్-ఆ తర్వాతే ప్రైవేటీకరణ..!

ఏపీలో ఎన్నికల వేళ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై భారీ ఊరట లభించింది. ఇన్నాళ్లూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ ప్రారంభించామని, ఎట్టి పరిస్ధితుల్లోనూ ఇది ఆగదని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా దీన్ని ఏడాదిలోగా పూర్తి చేస్తామని చెబుతూ వచ్చిన కేంద్రం.. ఇవాళ మాత్రం కాస్త మెత్తబడినట్లు కనిపిస్తోంది. తాజాగా పార్లమెంట్ లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై స్పందిస్తూ కీలక సమాచారం ఇచ్చింది. దీంతో కార్మికుల ఆందోళన కొంతమేర ఫలించినట్లే కనిపిస్తోంది.   విశాఖ స్టీల్…

AP

బిజెపి కోసం పవన్ చివరి ప్రయత్నం..

ఏపీలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఆయన కదలికపైనే అన్ని రాజకీయ పక్షాలు ఫోకస్ పెంచాయి.ఇప్పటికే ఆయన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. బిజెపి వస్తుందని ఎదురుచూస్తున్నారు. కానీ కేంద్ర పెద్దల నుంచి ఎటువంటి కదలిక లేదు. బిజెపి చర్యలను బట్టి కాంగ్రెస్ తో పాటు వామపక్షాలు ఒక నిర్ణయానికి రానున్నాయి. అయితే బిజెపి వస్తుందా? లేదా? అన్న విషయం తెలియడం లేదు. పవన్ చివరిసారిగా బిజెపి కోసం ప్రయత్నిస్తారని ప్రచారం జరుగుతోంది. పవన్…

APTELANGANA

చలి గుప్పిట్లో తెలుగు రాష్ట్రాలు..

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. వచ్చే మూడు రోజులు చలి మరింత ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు 2, 4 డిగ్రీలకు పడిపోయాయని వెల్లడించారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే ఉదయం పూట కురుస్తున్న పొగ మంచు కారణంగా వాహనదారులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

AP

226 రోజుల్లో 3,132 కిలోమీటర్లు నడిచిన లోకేష్..

నారా లోకేష్ యువ గళం పాదయాత్ర నేటితో ముగియనుంది. 226 రోజుల్లో 3,132 కిలోమీటర్లు లోకేష్ పాదయాత్ర చేసి రికార్డు సృష్టించారు. జనవరి 27న కుప్పం వరదరాజస్వామి ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. 11 ఉమ్మడి జిల్లాల్లో.. 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశారు.2,029 గ్రామాల మీదుగా యాత్ర సాగింది. 70 బహిరంగ సభలు, 154 ముఖాముఖి సమావేశాలు, 12 ప్రత్యేక కార్యక్రమాలు, 8 రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొని లోకేష్ సమస్యలను తెలుసుకున్నారు. గ్రేటర్ విశాఖ శివాజీ…

AP

టీడీపీకి గల్లా జయదేవ్ గుడ్ బై..

తెలుగుదేశం పార్టీ తన శక్తి యుక్తులను ప్రదర్శిస్తోంది. జనసేనతో కలిసి ఎలాగైనా జగన్ అధికారం నుంచి దూరం చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇటువంటి కీలక సమయంలో సిట్టింగ్ ఎంపీ ఒకరు పార్టీని వీడతారని ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మూడు ఎంపీ స్థానాలను గెలుచుకుంది. గుంటూరు, విజయవాడ, శ్రీకాకుళం లోక్సభ స్థానాలను కైవసం చేసుకుంది. గుంటూరు నుంచి గల్లా జయదేవ్, విజయవాడ నుంచి కేశినేని నాని, శ్రీకాకుళం నుంచి కింజరాపు రామ్మోహన్…

AP

సన్నాసి, కుల గుల.. రామోజీపై పోసాని సంచలన ఆరోపణ..

ఏపీలో ఎన్నికలవేళ రాజకీయ వాతావరణం హీట్ ఎక్కుతోంది. ఎన్నికల సమయంలో సాధారణంగా రాజకీయ నాయకుల మధ్య విమర్శలు ప్రతి విమర్శలుంటాయి. అయితే వాటన్నింటికీ భిన్నంగా ఈసారి ఓ పత్రికాధిపతిని వైసిపి నాయకులు టార్గెట్ చేసుకున్నారు. అయితే ఆ పత్రికాధిపతి సామాజిక వర్గానికి చెందిన వారే ఆయనను విమర్శిస్తున్నారు. కుల రాజకీయాలు ఎక్కువగా ఉంటే ఏపీలో.. ఆ కులం పేరుతోనే తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. పైగా ఆ పత్రికాధిపతి చేస్తున్న రాజకీయాలను తీవ్రంగా విమర్శిస్తున్నారు. తాజాగా ఓ వైసిపి…

APTELANGANA

పవన్ కళ్యాణ్ పై బర్రెలక్క హాట్ కామెంట్స్..

ఏపీ సీఎం జగన్ ఆ తరహా ఆరోపణలు చేసేసరికి జనసేన సైతం స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. 2014 తెలంగాణ ఎన్నికలను ప్రస్తావిస్తూ.. అప్పుడు వైసీపీ నోటా కంటే తక్కువ ఓట్లు సాధించిన విషయాన్ని గుర్తుచేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఆ ఎన్నికల్లో వైసీపీ సాధించిన ఓట్లను గణాంకాలతో సహా జనసేన శ్రేణులు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో ఇరు పార్టీల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.   అయితే తాజాగా ఈ ఘటనపై బర్రెలక్క స్పందించారు. ఓ ప్రైవేటు…