కలవరపెడుతున్న స్క్రబ్ టైఫస్: ఏపీలో మరణాలు, లక్షణాలు, జాగ్రత్తలు
ఆంధ్రప్రదేశ్లో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతుండటం, తాజాగా మరణాలు సంభవిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ వ్యాధి సోకి గుంటూరు జీజీహెచ్ (GGH) లో చికిత్స పొందుతున్న ముగ్గురు వ్యక్తులు (పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు చెందిన ఇద్దరు మహిళలు, ఒక మహిళ) ఇటీవల మరణించారు. స్క్రబ్ టైఫస్ ఎలా వస్తుంది? స్క్రబ్ టైఫస్ అనేది నల్లిని పోలిన చిగ్గర్ మైట్ అనే కీటకం కాటు వలన వ్యాపించే బ్యాక్టీరియా (ఓరియెంటియా సుట్సుగాముషి – Orientia tsutsugamushi) ద్వారా…

