AP

AP

కదిరిలో వైస్సార్సీపీ వార్డు కమిటీ నియామక ప్రక్రియ: బాబ్జాన్ గారికి వివరాల అందజేత

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో వైస్సార్సీపీ సంస్థాగత బలోపేతానికి సంబంధించిన కీలక ప్రక్రియ జరిగింది. పట్టణంలోని వైస్సార్సీపీ కార్యాలయంలో 23వ వార్డు కమిటీకి సంబంధించిన సభ్యుల నియామక వివరాలను ఆ వార్డు నాయకులు పట్టణ అధ్యక్షులకు అధికారికంగా సమర్పించారు. పార్టీ నియమ నిబంధనలకు అనుగుణంగా, చురుకైన కార్యకర్తలను ఎంపిక చేసి ఈ జాబితాను రూపొందించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పట్టణ అధ్యక్షులు షేక్ బాబ్జాన్ గారిని 23వ వార్డు నాయకులు షేక్ జబివుల్లా గారు మరియు…

AP

కాకినాడలో సిపిఐ రాష్ట్రస్థాయి కీలక సమావేశాలు: పాల్గొన్న జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్

కాకినాడ నగరంలో జరుగుతున్న భారత కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ) రాష్ట్ర సమితి సమావేశాల్లో నెల్లూరు జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ గారు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు మరియు పార్టీ బలోపేతంపై చర్చించేందుకు ఈ సమావేశాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర నాయకత్వంతో కలిసి జిల్లా స్థాయి నివేదికలను ఆయన ఈ సందర్భంగా సమర్పించారు. సమావేశం సందర్భంగా వేమయ్య యాదవ్ మాట్లాడుతూ, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై…

AP

కదిరిలో క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్ల పంపిణీ: పాల్గొన్న ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

సత్య సాయి జిల్లా కదిరి క్షయవ్యాధితో బాధపడుతున్న రోగులకు పోషకాహార కిట్ల పంపిణీ కార్యక్రమంలో కదిరి నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు పాల్గొన్నారు ప్రధానమంత్రి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అమలు అవుతున్న టి.బి. ముక్త్ భారత్ అభియాన్ – gపోషణ యోజన పథకం కింద ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా శాసనసభ్యుడు వెంకట ప్రసాద్ మాట్లాడుతూసంగ్వూ మరియు AG&P ప్రధం కంపెనీ సహకారంతో క్షయవ్యాధి రోగులకు శనగలు, కంది బేడలు, పెసర బేడలు, చెనిగి…

AP

వికసిత్ 2047 రూపకల్పన బడ్జెట్..

వికసిత్ 2047 రూపకల్పన బడ్జెట్ 2026 బడ్జెట్ అంకెల గారిడి కాదు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 5 కోట్ల మంది ప్రజల అభీష్టం మేరకు ముందుకు అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలు అభ్యున్నతి కోసం ప్రవేశ పెట్టిన రైతాంగానికి పెద్ద పీట వేస్తూ 13వేలు కోట్లు అమలు ధరల స్త్రీరీకరణకు అత్యధికంగా కేటాయింపు ఆపద్ధాలు వల్లివేయడంలో జగన్ దిట్ట పేదవాడి సొంతింటి కోసం 6750 కోట్లు రూపాయలు నిధులు కేటాయింపు…

AP

కదిరిలో నూతన ‘సత్య’ షోరూంను ప్రారంభించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

కదిరి పట్టణంలోని కాలేజీ సర్కిల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సత్య షోరూంను స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన గావించారు. పట్టణంలోని ప్రధాన కూడలిలో అత్యాధునిక హంగులతో వెలసిన ఈ షోరూం వినియోగదారులకు అందుబాటులోకి రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. షోరూంను సందర్శించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కదిరి లాంటి పట్టణాలు వ్యాపారపరంగా అభివృద్ధి చెందుతున్నాయని, ఇలాంటి ప్రముఖ బ్రాండ్లు…

AP

కదిరిలో వైభవంగా తిమ్మమ్మ మర్రిమాను మహాశివరాత్రి ఉత్సవాలు: ఆదియోగి పల్లకి సేవలో పాల్గొన్న ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యే కందికుంట

కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి అధ్వర్యంలో కన్నుల పండుగగా తిమ్మమ్మ మర్రిమాను తిమ్మమాంబ మహాశివ రాత్రి ఉత్సవాలు మహాశివరాత్రి సందర్భంగా తిమ్మమ్మ మర్రిమాను తిమ్మమాంబ మహాశివ రాత్రి ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు ఈశా ఫౌండేషన్ సద్గురు టీం వారిచే ఆదియోగి పల్లకి సేవ ఉత్సవం,శివాంగ స్ఫూర్తి,రుద్రాభిషేకం,తిమ్మమ్మ గారి జీవిత చరిత్ర గానం,సాంస్కృతిక కార్యక్రమాలు పెద్దఎత్తున విచ్చేసిన భక్తులుకు అన్నదానం కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంట్…

AP

తిమ్మమ్మ మర్రిమానులో వైభవంగా ప్రారంభమైన తిమ్మమాంబ, మహాశివరాత్రి ఉత్సవాలు: పాల్గొన్న ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ గారు.

కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి అధ్వర్యంలో తిమ్మమ్మ మర్రిమాను లో ఘనంగా ప్రారంభమయిన తిమ్మమాంబ,మహాశివరాత్రి ఉత్సవాలు సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం ఎన్.పీ.కుంట మండలం తిమ్మమ్మ మర్రిమాను (గూటి బైలు) గ్రామంలో ఘనంగా ప్రారంభమయిన తిమ్మమాంబ మహాశివరాత్రి ఉత్సవాలు 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలను ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించడం జరిగింది. ఆదిలాబాద్ గుస్సాడి నృత్యాలతో, హిమాన్షు శాస్త్రీయ భరత నాట్యంతో కళాకారులు అద్భుతంగా అలరించారు. అనంతరం…

AP

తిమ్మమ్మ మర్రిమాను ఆలయాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ…

శ్రీ సత్య సాయి జిల్లా…… తిమ్మమ్మ మర్రిమాను ఆలయాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ… శివరాత్రి మహోత్సవం సందర్భంగా వి.వి.ఐ.పిల రాక, భక్తులకు అనుగుణంగా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు… డ్రోన్, సిసి కెమెరాలతో పాటు నైట్ విజన్ డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా… ఉత్సవాలకు పోలీస్ శాఖ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం…… భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నాం….. లేపాక్షి, హేమావతి, తిమ్మమ్మ మర్రిమాను, కాటి కోటేశ్వర ఆలయాల వద్ద పోలీసులతో బందోబస్తు…

AP

కాంగ్రెస్ గాలిలో మేడలు కట్టింది.. మా అంచనాలు కొంచెం తగ్గాయి: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

అంచనాలపై కేటీఆర్ నిజాయితీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ, బీఆర్ఎస్ కనీసం 30కి పైగా మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటుందని తాము అంచనా వేశామని కేటీఆర్ అంగీకరించారు. అయితే, తుది ఫలితాల్లో ఆ సంఖ్య ఆశించిన దానికంటే కొంత మేర తగ్గిందని ఆయన పేర్కొన్నారు. అధికార పార్టీ అడ్డంకులు, అధికార యంత్రాంగం దుర్వినియోగం వంటి అంశాలు ఫలితాలపై ప్రభావం చూపాయని ఆరోపించారు. అయినప్పటికీ, ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ తన పట్టును నిరూపించుకుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీలపై…

AP

ఏపీలో దివ్యాంగులకు అదిరిపోయే వార్త: ‘ఇంద్రధనస్సు’ పథకంతో ఉచిత బస్సు ప్రయాణం!

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్‌లో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని ప్రకటించారు. ఈ పథకానికి “ఇంద్రధనస్సు” అని పేరు పెట్టారు. గతంలో దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులలో 50 శాతం రాయితీ మాత్రమే ఉండేది. అయితే, ఈ కొత్త పథకం అమల్లోకి వచ్చిన తర్వాత, వారు మహిళల మాదిరిగానే పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ మరియు సిటీ బస్సులలో రూపాయి ఖర్చు లేకుండా ప్రయాణించవచ్చు. ఈ నిర్ణయం ద్వారా…