“ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం తగదు: వైసీపీ నేత మక్బూల్పై ప్రభాకర్ ప్రసాద్ ధ్వజం
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి కదిరిలో ప్రైవేట్ ఆస్తులపై వైసీపీ నియోజవర్గ సమన్వయకర్త మక్బూల్ అహ్మద్ ప్రకటనపై తీవ్రస్థాయిలో స్పందించిన సామాన్య బ్రాహ్మణుడు ప్రభాకర్ ప్రసాద్ సాక్షాదారాలు లేకుండా మక్బుల్ ప్రకటన చేయడం తగదు 1915 వ సంవత్సరంలో డాక్యుమెంట్ నెంబర్ 1584 ద్వారా ఫక్రుద్దీన్ అనే వ్యక్తి నుండి తమ ముత్తాత సీతారామయ్య కొనుగోలు చేశాడు ఈ విషయం పదే పదే చెబుతున్నప్పటికీ దాన్ని మసి పోసి మారేడు కాయ చేస్తూ మైనార్టీల భూమి అంటూ…

