AP

AP

పరిటాల రవీంద్ర గారి వర్ధంతి వేడుకల సందర్భంగా కదిరి ఎమ్మెల్యే ఘన నివాళులు

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో మాజీ మంత్రి, స్వర్గీయ పరిటాల రవీంద్ర గారి 21వ వర్ధంతి వేడుకలను శనివారం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా కదిరి ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన పరిటాల రవీంద్ర చిత్రపటానికి నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పేదల పక్షపాతిగా పరిటాల రవీంద్ర గారు చేసిన సేవలను ఈ సందర్భంగా వారు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే…

AP

విజయవాడ పోలీసులకు మంత్రి నారా లోకేష్ ధన్యవాదాలు: గంటల వ్యవధిలోనే తప్పిపోయిన మహిళ ఆచూకీ లభ్యం

సోషల్ మీడియా వేదికగా తన దృష్టికి వచ్చిన సమస్యలపై తక్షణమే స్పందించే ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, మరోసారి తన చొరవతో ఒక కుటుంబాన్ని కలిపారు. విజయవాడలో రెండు రోజుల క్రితం ఒక మహిళ తప్పిపోయిందని, ఆమెను వెతకడంలో సహాయం చేయాలని ఒక నెటిజన్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా లోకేష్‌కు విజ్ఞప్తి చేశారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి, సదరు మహిళ ఆచూకీ కనిపెట్టాలని విజయవాడ పోలీసులను ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన…

AP

కదిరిలో నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు: రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కందికుంట

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, భవిష్యత్తు నాయకులు,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ మరియు రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖల మంత్రివర్యులు గౌ శ్రీ నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా కదిరి పట్టణం మదనపల్లి రోడ్డు లో గల పీవిఆర్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని,ప్రారంభించి,ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి చిత్ర పటానికి నివాళులు అర్పించి, టీడీపీ కుటుంబ సభ్యుల…

AP

బట్రేపల్లి అడవుల్లో నాటు తుపాకుల కలకలం: ముగ్గురు వేటగాళ్ల అరెస్ట్!

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి తలుపుల మండలం బట్రేపల్లి అటవీ ప్రాంతంలో నాటు తుపాకుల కలకలం వన్యప్రాణుల హంటింగ్ కోసం వచ్చిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్ అధికారులు వారి వద్ద నుంచి మూడు నాటు తుపాకులు 20 బుల్లెట్ స్వాధీనం చేసుకొని విచారిస్తున్న అటవీ శాఖ అధికారులు   శ్రీ సత్య సాయి జిల్లా కదిరి తలుపుల మండలం బట్రేపల్లి అటవీ ప్రాంతంలో నాటుతూ పాకులు కలగలం రాయచోటి నుంచి ముగ్గురు వ్యక్తులు…

AP

కదిరిలో గర్జించిన ఆర్టీసీ కార్మికులు: కడప జోన్ అధికారుల మొండివైఖరికి నిరసనగా దీక్షలు!

కదిరి:- కడక జోన్ లోని ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి:- కడప రీజియన్ లో జిల్లా ప్రజా రవాణా అధికారి యొక్క మొండి వైఖరికి నిరసనగా కడప జిల్లా లో 69 రోజుల నుండి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. కాని కడప జిల్లా లో అధికారుల వైఖరి లో మార్పు రాలేదు. ప్రభుత్వానికి చెడ్ద పేరు తెచ్చేలా అధికారులు ప్రవర్తిస్తున్నారు. కడప, తిరుపతి జిల్లా అధికారుల వైఖరికి నిరసన గా జోనల్ కమిటి పిలుపు మేరకు ఈ…

AP

లోకేశన్న పుట్టినరోజు వేడుకలు: కదిరిలో “ప్రాణదాతల” సమరానికి ఎమ్మెల్యే కందికుంట పిలుపు!

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, భవిష్యత్తు నాయకులు,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ మరియు రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖల మంత్రివర్యులు గౌ శ్రీ నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం 23-01-2026 తేదీన ఉదయం 9:00 A M గంటలకు కదిరి పట్టణం మదనపల్లి రోడ్డు లో గల పీవిఆర్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించే బోయే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ రక్తదాన శిబిరం లో కదిరి నియోజకవర్గ కూటమి పార్టీల…

AP

సేవా పథంలో యువనేత పుట్టినరోజు: మెగా రక్తదాన శిబిరానికి ఎమ్మెల్యే కందికుంట పిలుపు.

రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రతిభావంతుడైన నాయకుడిగా ఎదుగుతున్న యువ నాయకులు మంత్రివర్యులు నారా లోకేష్ గారి జన్మదిన వేడుక సందర్భంగా నేడు 23 కదిరి పట్టణంలోని పివిఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్న మెగా రక్తదాన శిబిరంలో కదిరి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కూటమి పార్టీలకు చెందిన నాయకులు. కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పాల్గొని పెద్ద ఎత్తున రక్తదానంలో పాల్గొని విజయవంతం చేయాలని  ఆహ్వానించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారు..

AP

విజయవంతంగా ముగిసిన చంద్రబాబు దావోస్ పర్యటన: ఏపీకి రూ. 2.50 లక్షల కోట్ల పెట్టుబడుల పంట!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) సదస్సును విజయవంతంగా ముగించుకుని స్వదేశానికి బయల్దేరారు. ఈ నాలుగు రోజుల పర్యటన ద్వారా రాష్ట్రానికి సుమారు రూ. 2.50 లక్షల కోట్ల పెట్టుబడులు సాకారమయ్యాయని ఆయన వెల్లడించారు. ప్రధానంగా గ్రీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), వ్యవసాయం మరియు టూరిజం వంటి కీలక రంగాల్లో ఈ పెట్టుబడులు రానున్నాయి. శుక్రవారం ఉదయం 8:25 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్న ఆయన, అనంతరం…

AP

2035 నాటికి ఏపీ ‘డే-జీరో రెడీ స్టేట్’గా గుర్తింపే లక్ష్యం: దావోస్‌లో మంత్రి నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చే దిశగా మంత్రి నారా లోకేశ్ దావోస్ వేదికగా కీలక ప్రకటన చేశారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ నుంచి ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ వైపు ఏపీ అడుగులు వేస్తోందని, 2035 నాటికి రాష్ట్రాన్ని **’డే-జీరో రెడీ స్టేట్’**గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అంటే, ఒక పెట్టుబడిదారుడు రాష్ట్రంలో పరిశ్రమ పెట్టాలని నిర్ణయించుకున్న కొన్ని వారాల వ్యవధిలోనే క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభమయ్యేలా వ్యవస్థను సిద్ధం చేస్తున్నామని…

AP

తాళం వేసిన ఇంటిలో చోరీ, కేసు నమోదు…

కదిరి టౌన్, నిజాం వలి కాలనీలో ఉమ్మర్ మసీద్ వద్ద నివాసం ఉండు షేక్ షాహీదా, భర్త బాబజాన్ అను ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు, తాను, తన పిల్లలు గత వారం రోజుల క్రితము హైదరాబాద్ లో ఉన్న వారి అమ్మగారు ఇంటికి వెళ్ళి ఈ రోజు ఉదయము కదిరికి వచ్చి చూడగా, గుర్తు తెలియని వ్యక్తులు వారింటికి తాళాలు పగలగొట్టి, బీరువాలో ఉన్న 42 వేల రూపాయల నగదు, మరియు 1 ½ గ్రాముల…