కేంద్రంతో మాట్లాడి ఒంగోలుపై ఎంపీ మాగుంట కీలక నిర్ణయం..!
విజయవాడ నుంచి గూడూరు, చెన్నై మార్గంలో కీలకంగా ఉన్న ఒంగోలు రైల్వేస్టేషన్ లో దూరప్రాంతాలకు వెళ్లే కొన్ని ఎక్స్ ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ లేదు. ప్రస్తుతం అయ్యప్పస్వామి భక్తుల సీజన్ కావడంతో కేరళవైపు వెళ్లే రైళ్లు కూడా నడిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఒంగోలు ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసులరెడ్డి కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. దీంతో ఎంపీ విజ్ఞప్తి మేరకు రైల్వే ఎక్స్ ప్రెస్ రైళ్లకు ఒంగోలులో హాల్టింగ్ ఇవ్వాలని…

