దృశ్యం 3: రంగంలోకి ప్రకాశ్ రాజ్ – అక్షయ్ ఖన్నా స్థానంలో జైదీప్ అహ్లావత్!
అజయ్ దేవగణ్, అభిషేక్ పాఠక్ కాంబినేషన్లో వస్తున్న ‘దృశ్యం 3’ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఈ ప్రాజెక్టులో చేరడం ఆసక్తికరంగా మారింది. గతంలో ‘సింగం’ చిత్రంలో అజయ్ దేవగణ్, ప్రకాశ్ రాజ్ మధ్య జరిగిన పోరాటం ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయింది. మళ్ళీ చాలా కాలం తర్వాత వీరిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం. ప్రకాశ్ రాజ్ తన పాత్ర గురించి స్పందిస్తూ.. ఇది ఒక ‘సెన్సేషనల్…

