ఓటీటీలో ఐశ్వర్య రాజేశ్ క్రేజ్: ఆకట్టుకుంటున్న క్రైమ్ థ్రిల్లర్ ‘ప్లాన్ బి’!
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఐశ్వర్య రాజేశ్కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆమె ఎంచుకునే వైవిధ్యమైన కథలు, పాత్రలే అందుకు ప్రధాన కారణం. ముఖ్యంగా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఆమె నటించిన ఫర్హానా, డ్రైవర్ జమున, సొపన సుందరి వంటి సినిమాలకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఇదే కోవలో క్రైమ్ థ్రిల్లర్ జానర్లో వచ్చిన ‘ప్లాన్ బి’ (తమిళంలో థిట్టమ్ ఇరాండు) సినిమా కూడా ఇప్పుడు ఓటీటీ ప్రియులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ సినిమా కథాంశం విషయానికి…

