బెంగళూరులో ఏఎంబీ సినిమాస్: దక్షిణ భారతదేశంలోనే తొలి డాల్బీ విజన్ స్క్రీన్ను ప్రారంభించిన మహేశ్ బాబు!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు శనివారం బెంగళూరులో పర్యటించారు. అక్కడ కొత్తగా ప్రారంభమైన తన సొంత మల్టీప్లెక్స్ చైన్ ‘ఏఎంబీ సినిమాస్’ (AMB Cinemas)ను ఆయన స్వయంగా సందర్శించి, అందులోని అత్యాధునిక వసతులను పరిశీలించారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో అత్యంత విజయవంతంగా నడుస్తున్న ఏఎంబీ సినిమాస్ బ్రాండ్ను ఇప్పుడు కర్ణాటక రాజధానికి విస్తరించడం ద్వారా మహేశ్ బాబు వ్యాపార రంగంలో మరో కీలక ముందడుగు వేశారు. ఈ మల్టీప్లెక్స్ ఒక ప్రత్యేక రికార్డును సొంతం చేసుకుంది. దక్షిణ…

