టీటీడీ షాక్: శ్రీవారి ప్రసాదంపై వ్యాఖ్యల కారణంగా యాంకర్ శివ జ్యోతి ఆధార్ బ్లాక్?
యాంకర్ శివ జ్యోతి తమ్ముడు ఇటీవల తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యత, ధరపై చేసిన వ్యాఖ్యల కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆమెపై సంచలన చర్యలు తీసుకుందని సమాచారం. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, శ్రీవారి భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమై, వారి మనోభావాలు దెబ్బతిన్నాయన్న ఫిర్యాదులు టీటీడీకి అందాయి. ఫిర్యాదులపై స్పందించిన టీటీడీ విజిలెన్స్ విభాగం ఈ ఘటనపై విచారణ చేపట్టింది. అనంతరం సమావేశమైన టీటీడీ బోర్డు, శివ…

