వాహనదారులకు తీపికబురు.. కేంద్రం కీలక ప్రకటన..!
జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఫాస్టాగ్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా వార్షిక పాస్ను తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో లక్షలాది మంది ప్రైవేటు వాహనదారులకు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది. ముఖ్యంగా తరచూ జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి ఈ పాస్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు. కేవలం రూ. 3వేలకే ఫాస్టాగ్ వార్షిక పాస్ ఈ నూతన ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు…