రూ. 30కే ఎనీ డిష్ ఆఫర్: బెంగళూరు పబ్ వద్ద భారీ రద్దీ, ట్రాఫిక్ జామ్కు దారితీసిన ఉచితాల క్రేజ్
బెంగళూరు నగరంలోని హెబ్బల్లో ఉన్న ఓ ప్రముఖ పబ్ తన మూడో వార్షికోత్సవం సందర్భంగా ప్రకటించిన ఆఫర్ స్థానికంగా తీవ్ర గందరగోళాన్ని సృష్టించింది. ‘ఏమి ఆర్డర్ ఇచ్చినా రూ. 30 మాత్రమే’ అనే ఆఫర్ను సోషల్ మీడియాలో భారీగా ప్రచారం చేయడంతో, ఆ రోజు పబ్కు ప్రజలు భారీగా ఎగబడ్డారు. కేవలం 300 మంది సామర్థ్యం ఉన్న పబ్ వద్దకు 1,000 మందికి పైగా జనం తరలి రావడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ కారణంగా, పబ్…

