పహల్గామ్ ఉగ్రదాడి.. పాక్పై భారత్ తీసుకున్న ఏడు కఠిన చర్యలివే..!
జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో పాకిస్థాన్ హస్తం ఉందని ఆరోపిస్తూ దాయాది దేశంపై భారత్ కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటివరకు పాక్పై ఏడు చర్యలు తీసుకుంది. దాడికి సంబంధించిన సరిహద్దు సంబంధాలను చర్చించిన తర్వాత భారత ప్రభుత్వం బుధవారం ఐదు చర్యలు తీసుకోగా, గురువారం మరో రెండు చర్యలు తీసుకుంది. పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాక్పై భారత్ తీసుకున్న ఏడు…

