National

National

కర్ణాటకపై కేంద్రంలో ఉన్న బీజేపీకి ప్రేమ లేదు..

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ అససరాల పట్ల ఉదాసీనతగా వ్యవహరిస్తున్నారని శుక్రవారం మండిపడ్డారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కర్ణాటక ఆకాంక్షలను, అవసరాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన సహకారం అందించినప్పటికీ.. కేంద్రం రాష్ట్రానికి నిధులను ఇవ్వడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉదానీనతను ఎదుర్కొంటోంది. కీలకమైన నదీ జలాల సమస్యను కేంద్ర పరిష్కరించలేదని, ప్రకృతి వైపరీత్యాల సమయంలో…

National

ఉచిత ల్యాప్‌టాప్‌లు, సబ్సిడీ ఎల్‌పీజీ.. రాజస్థాన్‌లో కాంగ్రెస్ హామీల వర్షం

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఐదు హామీలను ప్రకటించారు. ఇందులో మొదటి సంవత్సరం ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, చట్టం ద్వారా పాత పెన్షన్ స్కీమ్ (OPS) అమలు, ఏదైనా సమయంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల సంభవించే నష్టాలకు ₹ 15 లక్షల బీమా కవర్ వంటి హామీలు ఉన్నాయి. రాజస్థాన్ అసెంబ్లీలోని మొత్తం 200 స్థానాలకు నవంబర్ 25న పోలింగ్, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.…

APNational

కర్ణాటక పేరును బసవనాడుగా మార్చడంలో తప్పులేదు..

12వ శతాబ్దపు సంఘ సంస్కర్త బసవేశ్వర (బసవన్న) పేరు మీదుగా విజయపుర జిల్లా పేరును మార్చాలని డిమాండ్‌లు ఉన్నాయని కర్ణాటక మంత్రి ఎంబీ పాటిల్ శుక్రవారం అన్నారు. కర్ణాటక రాష్ట్రం మొత్తాన్ని ‘బసవ నాడు’ (బసవ భూమి)గా మార్చడంలో తప్పు లేదని ఆయన వ్యాఖ్యానించారు. రామనగర జిల్లా పేరును ‘బెంగళూరు సౌత్‌’గా మార్చాలని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ప్రతిపాదన చేసిన కొద్ది రోజులకే రాష్ట్ర భారీ, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం…

National

ఢిల్లీలోని 9 ప్రదేశాలలో విషంగా మారిన గాలి.. పీల్చితే కష్టమే

ఢిల్లీలోని తొమ్మిది ప్రాంతాల్లో గాలి శుక్రవారం చాలా పేలవమైన వర్గానికి చేరుకుంది. ఈ ప్రాంతాల ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 300 దాటింది. ఎయిర్ క్వాలిటీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ప్రకారం, ఢిల్లీ ప్రజలు చెడు గాలి నుండి ఉపశమనం పొందే అవకాశం చాలా తక్కువ. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రకారం.. ఢిల్లీలో శుక్రవారం సగటు గాలి నాణ్యత సూచిక 261. ఈ స్థాయి గాలి పేలవమైన వర్గం కిందకు వస్తుంది. గురువారం ఈ సూచిక 256గా…

APNational

తిరుమలలో గరుడసేవ, ఎన్ని లక్షలాది మంది భక్తులు, గోవిందా గోవింద, జన్మధన్యం స్వామి!

తిరుమల/తిరుపతి: కలియుగదైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువుతీరిన తిరుమలలో (Tirumala) నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో (Brahmotsavam) భాగంగా గురువారం సాయంత్రం 6.30 గంటలకు గరుడ వాహనంపై (Garuda Vahana) శ్రీవారు విహరించారు. తిరుమలలోని (Tirumala) తిరుమాడ వీధుల్లో విహరిస్తున్న శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి లక్షలాది మంది శ్రీవారి భక్తులు వెయ్యి కళ్లతో వేచి చూశారు. శ్రీవారి భక్తులతో తిరుమాడ వీధులు కిక్కిరిసిపోయాయి.   తిరుమలలో (Tirumala) గురువారం ఉదయం నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో (Brahmotsavam) భాగంగో తిరుమాడ వీధుల్లో మోహనీ అవతారంలో శ్రీదేవి, భూదేవి…

National

ఆత్మహత్య చేసుకున్న ప్రవళిక సోదరుడికి ఉద్యోగం: మంత్రి కేటీఆర్ హామీ!!

ప్రవళిక ఆత్మహత్య కేసులో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ప్రవళిక కుటుంబసభ్యులు మంత్రి కేటీఆర్ ను కలిశారు. ప్రవళిక మృతికి కారణమైన వ్యక్తికి తప్పకుండా తగిన శిక్ష పడేలా చూస్తామని ప్రవళిక కుటుంబ సభ్యులతో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అర్హతలను బట్టి ఆమె సోదరుడికి మానవతా కోణంలో ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇప్పిస్తానని ప్రవళిక కుటుంబ సభ్యులకు మంత్రి హామీ ఇచ్చారు. ఇటీవల హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డ వరంగల్ జిల్లా బిక్కాజీపల్లికి…

National

అదానీ గ్రూపు అక్రమాలపై పోరాడుతున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇవాళ మరో సంచలన ఆరోపణ

అదానీ గ్రూపు అక్రమాలపై పోరాడుతున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇవాళ మరో సంచలన ఆరోపణ చేశారు. ఫైనాన్షియల్ టైమ్స్ లో వచ్చిన ఓ కథనాన్ని ఆధారంగా చేసుకుని రాహుల్ అదానీ గ్రూపును టార్గెట్ చేశారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న బొగ్గు ధరల్ని అధికంగా చూపి ప్రజలకు 12 వేల కోట్ల మేర అదనపు కరెంటు బిల్లుల మోత మోగిస్తోందని రాహుల్ ఆరోపించారు. దీనిపై ప్రధాని మోడీ మౌనాన్ని కూడా రాహుల్ ప్రశ్నించారు. అదానీ గ్రూపు…

National

రైతులకు శుభవార్త చెప్పిన కేంద్రం.. ఆరు పంటలకు మద్దతు ధర పెంపు

కేంద్ర క్యాబినెట్.. రైతులకు శుభవార్త చెప్పింది. 2024-25 సంవత్సరానికి గోధుమలతో సహా ఆరు రబీ పంటలకు కనీస మద్దతు ధరలను (MSP) కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదించింది. కందులపై క్వింటాల్ రూ. 425 రూపాయలు పెంచగా.. గోధుమలకు క్వింటాకు రూ. 150 పెంచారు. బార్లీ మద్దతు ధర క్వింటాకు రూ.115 పెంచారు. ధరల పెంపు తర్వాత గోధుమలు క్వింటాల్ కు రూ.2,275, బార్లీ క్వింటాల్ కు రూ. 1850, కందులకు క్వింటాల్ కు రూ. 6425 అవుతాయి.…

National

అంకాపూర్ చికెన్ తినేసి వెళ్లండి: రాహుల్ గాంధీ పర్యటనపై కవిత సెటైర్లు

హైదరాబాద్: తెలంగాణ పర్యటనకు వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై విమర్శలు ఎక్కుపెట్టారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తెలంగాణ ప్రజలంతా బాగానే ఉన్నారని.. ఇప్పుడున్న మంచి వాతావరణాన్ని మళ్లీ చెడగొట్టవద్దని కాంగ్రెస్​ నేతలకు కవిత సూచించారు. బుధవారం నుంచి మూడ్రోజుల పాటు రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించనున్న నేపథ్యంలో కవిత ఆయన పర్యటనపై విమర్శలు గుప్పించారు. విభజన చట్టంలోని తెలంగాణకు రావాల్సిన వాటాల గురించి రాహుల్​ ఎప్పుడైనా ప్రశ్నించారా? అని కవిత నిలదీశారు. అందుకే రాహుల్​…

National

పగలు పవర్ ఫుల్ లేడీ పోలీసు అధికారి, రాత్రి పిచ్చి ఎక్కించే పోర్న్ స్టార్, డ్రైవర్ దెబ్బతో షాక్ !

న్యూయార్క్/అమెరికా: పోర్న్ వెబ్‌సైట్‌లో (website) రకరకాల బూతు వీడియోలు చూసి ఎంజాయ్ చేసిన ఓ వ్యక్తి ఇంతకు ముందే ఓ మహిళను పోర్న్ వెబ్‌సైట్లు, పోర్న్ సోషల్ మీడియా ఖాతాల్లో ఫాలో అయ్యాడు. అనుకోకుండా అదే పోర్న్ స్టార్ పబ్లిక్ ఏరియాలో పోలీస్ దుస్తుల్లో లేడీ (lady) పోలీసుగా కనిపించడంతో అతను షాక్ అయ్యాడు. పోర్న్ సినిమాల పిచ్చోడు ఒక్క క్షణం అతని కళ్లను అతనే నమ్మలేకపోయాడు.   అందుకు కారణం ఇదే పోర్న్ స్టార్ (star)…