భారత్-పాక్ మ్యాచ్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్న శ్రీలంక..
టీ20 ప్రపంచకప్ 2026 నుంచి బంగ్లాదేశ్ను ఐసీసీ అనూహ్యంగా తొలగించింది. భారత్లో మ్యాచ్లు ఆడేందుకు నిరాకరించడమే ఇందుకు కారణం. భద్రతా కారణాల రీత్యా తమ మ్యాచ్లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ చేసిన విజ్ఞప్తిని ఐసీసీ తోసిపుచ్చుతూ, ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ తమ ప్రాథమిక దశలోని నాలుగు మ్యాచ్లను కోల్కతా, ముంబైలలో ఆడాల్సి ఉంది. అయితే, భారత్లో భద్రతపై ఆందోళన…

