SPORTS

SPORTS

ఆంధ్రప్రదేశ్‌లో హైస్పీడ్ రైళ్లు: త్వరలో రెండు ప్రధాన కారిడార్ల నిర్మాణం

ఆంధ్రప్రదేశ్ రైల్వే మౌలిక సదుపాయాల్లో త్వరలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. కేంద్ర రైల్వే శాఖ ప్రణాళికల ప్రకారం, త్వరలోనే రాష్ట్రంలో హైస్పీడ్ రైళ్లు పరుగులు తీయనున్నాయి. దేశ వ్యాప్తంగా అమలు చేయబోయే రెండు ప్రధాన హైస్పీడ్ రైల్ కారిడార్లు — హైదరాబాద్-చెన్నై మరియు హైదరాబాద్-బెంగళూరు — ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్లనున్నాయి. ఈ కారిడార్ల ద్వారా రాష్ట్రంలోని ప్రధాన జిల్లాలు దేశంలోని మెట్రో నగరాలతో సూపర్‌ఫాస్ట్ కనెక్టివిటీని పొందనున్నాయి. ఈ రైళ్ల ద్వారా ప్రయాణ సమయం గణనీయంగా తగ్గి,…

SPORTS

ఆర్సీబీలోకి సంజు శాంసన్‌? వైరల్ అవుతున్న ఫోటోతో ఊహాగానాలు!

భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న నేపథ్యంలో, టీ20 సిరీస్‌ కోసం వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా సంజు శాంసన్ (Sanju Samson) తన సన్నాహాలు ప్రారంభించాడు. అయితే తాజాగా సంజు శాంసన్‌కు సంబంధించిన ఒక కొత్త ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, అతను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)లో చేరబోతున్నాడనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ ఫోటోలో సంజు, ఆర్సీబీ త్రోడౌన్ స్పెషలిస్ట్ గాబ్రియెల్‌తో కలిసి కనిపించాడు. సంజు టీమ్ ఇండియా ప్రాక్టీస్ కిట్‌లో…

SPORTS

యువరాజ్ సింగ్ రికార్డు బద్దలు: 9 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన నేపాల్ క్రికెటర్ దీపేంద్ర సింగ్ ఎయిరీ

క్రికెట్ ప్రపంచంలో రికార్డులు ఎప్పుడూ నిలకడగా ఉండవు. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ 2007 టీ20 ప్రపంచకప్‌లో కేవలం 12 బంతుల్లో 50 పరుగులు చేసి సృష్టించిన ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు ఇప్పుడు బద్దలైంది. చైనాలోని హాంగ్జౌలో జరిగిన ఆసియా గేమ్స్ 2023లో మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో నేపాల్ యంగ్ క్రికెటర్ దీపేంద్ర సింగ్ ఎయిరీ ఈ చారిత్రాత్మక ఘనత సాధించాడు. అతను కేవలం 9 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి,…

SPORTS

కేఎల్ రాహుల్ కొత్త లగ్జరీ ఎలక్ట్రిక్ కారు MG M9

భారత స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ఇటీవల MG M9 ఎలక్ట్రిక్ MPVని కొనుగోలు చేశాడు. ఈ మోడల్‌ను కొనుగోలు చేసిన మొట్టమొదటి భారత క్రికెటర్ రాహులే. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో కేఎల్ రాహుల్ తన కొత్త కారును డెలివరీ తీసుకుంటున్నట్లు కనిపించాడు. భారత్‌లో MG M9 ఎలక్ట్రిక్ MPV ఒకే ఒక టాప్ వేరియంట్- ప్రెసిడెన్షియల్ లిమోలో అందుబాటులో ఉంది. ఈ లగ్జరీ కారు ఎక్స్-షోరూమ్ ధర ₹69.90 లక్షలు, ఇది మన…

APSPORTS

ఏపీలోని అంతర్జాతీయ క్రీడాకారులకు గుడ్ న్యూస్..

ఆంధ్రప్రదేశ్‌లోని అంతర్జాతీయ క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గత ప్రభుత్వ హయాం నుంచి పెండింగ్‌లో ఉన్న క్రీడా ప్రోత్సాహకాలను విడుదల చేసింది. రాష్ట్రానికి చెందిన 43 మంది అంతర్జాతీయ క్రీడాకారులకు రూ.4.9 కోట్ల నగదు ప్రోత్సాహకాలను విడుదల చేసినట్టు అధికారికంగా ప్రకటించింది.   చాలాకాలంగా ఎదురుచూస్తున్న బకాయిలు విడుదల కావడంతో క్రీడాకారులకు పెద్ద ఊరట లభించినట్లయింది. ఈ నిర్ణయంపై స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్‌) ఛైర్మన్‌ రవినాయుడు హర్షం వ్యక్తం చేశారు. క్రీడలు,…

NationalSPORTS

భార‌త్‌, పాక్ సెమీస్ పోరుపై నీలినీడ‌లు.. త‌ప్పుకున్న స్పాన్స‌ర్‌..!

వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్ షిప్ ఆఫ్ లెజెండ్స్ (డ‌బ్ల్యూసీఎల్‌) 2025లో భాగంగా నిన్న‌ వెస్టిండీస్ ఛాంపియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఇండియా ఛాంపియ‌న్స్ విజ‌యం సాధించి సెమీ ఫైన‌ల్‌కు దూసుకెళ్లిన విష‌యం తెలిసిందే. ఇక‌, సెమీస్‌లో దాయాది పాకిస్థాన్‌తో భార‌త్ త‌ల‌ప‌డాల్సి ఉంది. అయితే, ఈ సెమీస్ పోరుకు భారీ అడ్డంకి ఏర్పడింది. ఇప్పటికే పాక్‌తో భారత్ ఆడే విషయంపై సందిగ్దత నెలకొనగా.. తాజాగా ఈ టోర్నీ స్పాన్సర్స్ ఈజ్‌మైట్రిప్‌ ఈ మ్యాచ్ స్పాన్స‌ర్‌షిప్ నుంచి త‌ప్పుకుంది. షెడ్యూల్ ప్రకారం…

NationalSPORTS

టెస్ట్ క్రికెట్ కు కోహ్లీ గుడ్ బై..!

టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. తాజాగా రిటైర్ మెంట్ ప్రకటిస్తూ ఇన్‌స్టాలో భావోద్వేగభరిత పోస్ట్‌ చేశారు. భారత్‌ తరఫున కోహ్లీ దాదాపు 14 ఏళ్ల పాటు టెస్టులకు ప్రాతినిధ్యం వహించారు. ఇది తనకెంతో గర్వకారణమని కోహ్లీ చెప్పారు. 2011లో వెస్టిండీస్‌ తో మ్యాచ్ ద్వారా ఆయన టెస్టుల్లో అరంగేట్రం చేశారు. తన కెరీర్‌లో కోహ్లీ 123 టెస్టు మ్యాచ్‌లు ఆడి 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలతో…

SPORTS

రిటైర్మెంట్ ఊహాగానాలకు చెక్ పెట్టిన రోహిత్ శర్మ..

చాంపియన్స్ ట్రోఫీ అనంతరం వన్డేల నుంచి రోహిత్ శర్మ తప్పుకోబోతున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వార్తలపై రోహిత్ ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. గత రాత్రి న్యూజిలాండ్‌తో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాధించి కప్పును కైవసం చేసుకుంది. మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడుతూ రిటైర్మెంట్ వార్తలకు చెక్ పెట్టాడు.   తన భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి ప్రణాళికలు లేవని, కాబట్టి రిటైర్మెంట్‌కు సంబంధించి ఎలాంటి…

SPORTS

రేపే చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌… భారత్ vs న్యూజిలాండ్..

చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రేపు దుబాయ్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, మ్యాచ్ జరిగే పిచ్‌ ఎలా ఉండబోతోందన్న దానిపై రెండుమూడు రోజులుగా పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా, దీనిపై ఒక స్పష్టత వచ్చేసింది. ‘బ్రాండ్ న్యూ’ పిచ్‌పై కాకుండా ‘సెమీ-ప్రెష్’ పిచ్‌ను సిద్ధం చేసినట్టు తెలిసింది.   రెండువారాల క్రితం అంటే ఫిబ్రవరి 23న ఈ పిచ్‌ను గ్రూప్ స్టేజ్‌లో…

NationalSPORTS

శుభ్ మన్ గిల్‌, సాయి సుదర్శన్‌లకు సీఐడీ సమన్లు..!

రూ. 6వేల కోట్ల‌ పోంజీ స్కామ్ గుజ‌రాత్‌తో పాటు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడీ కుంభ‌కోణం సెగ‌ క్రికెట‌ర్ల‌ను తాకింది. అధిక వ‌డ్డీ ఆశ‌చూపి ప్ర‌జ‌ల వ‌ద్ద నుంచి రూ.6వేల కోట్లు జ‌మ చేసిన బీజెడ్ గ్రూప్ అధినేత భూపేంద్ర సింగ్ ఝ‌లాను ఇప్ప‌టికే సీఐడీ అదుపులోకి తీసుకుంది.   కాగా, బీజెడ్ గ్రూపులో ఐపీఎల్ ఫ్రాంచైజీ గుజ‌రాత్ టైటాన్స్ ఆట‌గాళ్లు పెట్టుబ‌డి పెట్టిన‌ట్లు తెలుస్తోంది. గుజ‌రాత్ కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్‌, సాయి సుద‌ర్శ‌న్‌,…