భారత్ ప్రపంచకప్ విజయంపై పాకిస్థాన్లో సంబరాలు: వైరల్ అవుతున్న అభిమానం
భారత మహిళల క్రికెట్ జట్టు తొలిసారిగా వన్డే ప్రపంచకప్ను గెలుచుకుని చరిత్ర సృష్టించడంతో దేశవ్యాప్తంగా అంబరాన్ని తాకే సంబరాలు జరిగాయి. ఈ విజయాన్ని భారత్తో పాటు పాకిస్థాన్లోని ఒక కుటుంబం కూడా ఘనంగా జరుపుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. పాకిస్థాన్ జెర్సీలు ధరించిన ఆ కుటుంబ సభ్యులు, భారత జట్టు ఫొటో ఉన్న కేక్ను కట్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. వారు సంబరాలు చేసుకున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, “టీమిండియాకు అభినందనలు……

