SPORTS

NationalSPORTS

పెంపుడు జంతువులను తీసుకెళ్లే వారికి ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటు

రైల్లో ప్రయాణాల్లో తమ పెంపుడు జంతువులను తీసుకెళ్లే వారికి ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించాలని రైల్వే శాఖ యోచిస్తోంది. త్వరలోనే ఈ విధానం అమలులోకి రానుంది. దీంతో పెట్స్ లవర్స్ కి ఉపశమనం కలిగించినట్లైంది. పెంపుడు జంతువులను చాలా మంది ఇష్టపడతారు. ఇంట్లో మనుషులతో సమానంగా వాటిని ట్రీట్ చేశారు. వాటికేదైనా అయితే అస్సలు తట్టుకోలేరు. పొరపాటున పెంపుడు జంతువులు తప్పిపోతే కోలుకోవడానికి చాలా సమయం తీసుకుంటారు. అయితే ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు పెంపుడు…

SPORTS

అమిత్ మిశ్రా రికార్డును బద్దలు కొట్టిన పీయూష్

:IPL 2023 49వ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 8 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. ముంబై జట్టు నుండి నెహాల్ వధేరా తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. నెహాల్ 64 పరుగుల ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీ ఆడాడు. ఇక ముంబై బౌలర్ పీయూష్ చావ్లా చెన్నైపై 2 వికెట్లు తీసి ఐపీఎల్ చరిత్రలో రికార్డు నమోదు…

SPORTS

ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ మరో భారీ మైలురాయి

ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ మరో భారీ మైలురాయిని అందుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ 12 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఏడు వేల పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో 7000 పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లీ తన 12వ పరుగు చేసిన వెంటనే ఈ ఘనత సాధించాడు. ఈ లీగ్‌లో అత్యధిక…

APSPORTSTELANGANA

చెన్నై జట్టుకు తలనొప్పిగా ఆ బౌలర్.. పక్కన పెట్టకపోతే ప్రమాదమే..!

తుషార్ దేశ్ పాండే బౌలింగ్ కు వస్తే కనీసం రెండు వైడ్లు వేస్తాడు అన్న భావన ప్రతి బ్యాటర్ లోను ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఈ బౌలర్ వైడ్లు వేస్తున్నాడు. గతంలో ధోని దీనిపై బహిరంగంగానే వార్నింగ్ కూడా ఇచ్చాడు. IPL 2023 – CSK : ఈ ఏడాది ఐపీఎల్ లో చెన్నై జట్టు ప్రయాణం ఆశించిన స్థాయిలో సాఫీగా జరగడం లేదు. ఒడిదుడుకుల మధ్య ఈ సీజన్ కొనసాగిస్తోంది ఆ జట్టు. ఇప్పటి వరకు…

SPORTS

ఉప్పల్ స్టేడియానికి మహర్దశ.. బీసీసీఐ కీలక నిర్ణయం

ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్‌ నెలల్లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు భారత్‌ ఆతిథ్యమివ్వనుందన్న సంగతి తెలిసిందే. దాదాపుగా 12 ఏళ్ల తర్వాత టీమిండియా ఆతిథ్యమివ్వనున్న వన్డే వరల్డ్‌కప్‌ కావడంతో దాన్ని బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే టోర్నీ నిర్వహించేందుకు 12 స్టేడియాలను షార్ట్‌లిస్ట్‌ కూడా చేసినట్టు చెబుతున్నారు. అహ్మదాబాద్‌ సహా బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ధర్మశాల, గువాహటి, కోల్‌కతా, లక్నో, ఇండోర్‌, రాజ్‌కోట్‌, హైదరాబాద్‌, ముంబైలు ఈ లిస్టులో ఉండగా వాటిలో కొన్ని స్టేడియాలలో కనీస సౌకర్యాలు కూడా…

POLITICSSPORTS

చేపాక్ వేదికపై సీఎస్కే వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ నేడే, ఇరు జట్ల ప్లేయింగ్ 11 అంచనాలు ఇవే

చెన్నై సూపర్‌కింగ్స్ చేపాక్ స్డేడియంలో రాజస్థాన్ రాయల్స్ జట్టుతో ఇవాళ తలపడనుంది. ఐపీఎల్ 2023 సీజన్‌లో ఎంఎం ధోని నేతృత్వంలోని సీఎస్కే వరుస విజయాలు సాధించినా..కొన్ని గాయాలు మాత్రం ఆ జట్టుని వెన్నాడుతున్నాయి. పేసర్ దీపక్ చాహర్ , ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఇవాళ్టి మ్యాచ్‌లో సీఎస్కేకు అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఈ ఇద్దరు ఆటగాళ్లు గాయాల కారణంగా ఇవాళ్టి మ్యాచ్‌కు దూరమయ్యారు. నాలుగు సార్లు టైటిల్ గెల్చుకున్న సీఎస్కే తరపున ఆడేందుకు ఇద్దరు శ్రీలంక ఆటగాళ్లు…

SPORTS

ఉప్పల్ స్టేడియానికి మహర్దశ.. బీసీసీఐ కీలక నిర్ణయం

ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్‌ నెలల్లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు భారత్‌ ఆతిథ్యమివ్వనుందన్న సంగతి తెలిసిందే. దాదాపుగా 12 ఏళ్ల తర్వాత టీమిండియా ఆతిథ్యమివ్వనున్న వన్డే వరల్డ్‌కప్‌ కావడంతో దాన్ని బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే టోర్నీ నిర్వహించేందుకు 12 స్టేడియాలను షార్ట్‌లిస్ట్‌ కూడా చేసినట్టు చెబుతున్నారు. అహ్మదాబాద్‌ సహా బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ధర్మశాల, గువాహటి, కోల్‌కతా, లక్నో, ఇండోర్‌, రాజ్‌కోట్‌, హైదరాబాద్‌, ముంబైలు ఈ లిస్టులో ఉండగా వాటిలో కొన్ని స్టేడియాలలో కనీస సౌకర్యాలు కూడా…

SPORTS

నేడే ఐపీఎల్ సమరం ప్రారంభం..తొలి మ్యాచ్ గా CSK VS GT మధ్య పోరు..

ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన టీ20 ఫార్మాట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ ఇంకో 24 గంటల్లో ప్రారంభం కాబోతుంది. అయితే తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ అయిన గుజరాత్ టైటాన్స్.. నాలుగు సార్లు టైటిల్ సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మధ్య జరుగునుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది. రెండు జట్లు ఒకదానితో ఒకటి రెండుసార్లు పోటి పడ్డాయి.. అయితే రెండుసార్లు గుజరాత్ విజేతగా నిలిచింది. కానీ ఈ సారి…

SPORTS

భారత మహిళల బాక్సింగ్ హిస్టరీలో నిఖత్ జరీన్ సరికొత్త చరిత్ర..

భారత మహిళల బాక్సింగ్ హిస్టరీలో నిఖత్ జరీన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ 2023లో స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. 50 కేజీల విభాగంలో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో.. వియత్నాంకు చెందిన థామ్‌ గుయేన్‌ను నిఖిత్ 5-0 తేడాతో చిత్తు చేసింది. తొలి రౌండ్ నుంచే ప్రత్యర్థిపై నిఖత్ ఆధిపత్యం ప్రదర్శించింది. తనపై ఆధిపత్యం చెలాయించే ఆస్కారం ప్రత్యర్థికి ఇవ్వలేదు. రెండో రౌండ్‌లో వియత్నాం బాక్సర్ కాస్త పుంజుకుంది కానీ, మూడో…

SPORTSUncategorized

ఆసీస్, టీమిండియా మధ్య జరిగిన నాలుగో టెస్టు డ్రా…

ఆసీస్, టీమిండియా మధ్య జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. ఫలితం తేలే అవకాశం లేకుండా ఐదు రోెజుల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల కెప్టెన్లు నిర్ణయం తీసుకుని నిర్ణీత సమయం కంటే ముందుగానే ముగించేశారు. దీంతో అంపైర్లు ఈ టెస్టు డ్రా అయినట్లు ప్రకటించారు. ఫలితంగా నాలుగు టెస్టుల బోర్డర్‌ – గావస్కర్‌ ట్రోఫీని టీమిండియా 2-1తో గెలుచుకుంది. తొలి రెండు టెస్టుల్లో భారత్‌ విజయం సాధించగా.. మూడో టెస్టును ఆసీస్‌ సొంతం…