రప్ఫాడిస్తున్న ఆర్సీబీ.. 10 ఓవర్లలో స్కోరు ఇది!
ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వాంఖడే స్టేడియంలో పరుగుల వర్షం కురిపిస్తోంది. తొలి 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి ఏకంగా 104 పరుగులు చేసింది. డు ప్లెసిస్, మ్యాక్స్వెల్ ఆడుతున్న వీరోచితమైన ఇన్నింగ్స్ పుణ్యమా అని.. ఆర్సీబీ స్కోరు పరుగులు పెడుతోంది. నిజానికి.. మొదటి ఓవర్లోనే విరాట్ కోహ్లీ ఔట్ అవ్వడం, ఆ వెంటనే మూడో ఓవర్లో అనూజ్ పెవిలియన్ చేరడం చూసి.. ఆర్సీబీ ఒత్తిడికి గురవుతుందని, తద్వారా స్కోరు…