పాక్లో ఉగ్రదాడుల భయం: శ్రీలంక క్రికెట్ జట్టుకు భారీ భద్రత
పాకిస్థాన్లో ఇటీవల జరిగిన వరుస ఉగ్రదాడులు మరోసారి భయాందోళనలు రేకెత్తించాయి. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం అక్కడ పర్యటిస్తున్న శ్రీలంక క్రికెట్ జట్టుకు పాకిస్థాన్ ప్రభుత్వం అత్యున్నత స్థాయి భద్రతను కల్పించింది. ఆటగాళ్ల భద్రతను పర్యవేక్షించేందుకు పాకిస్థాన్ ఆర్మీ మరియు పారామిలటరీ రేంజర్లు నేరుగా రంగంలోకి దిగారు. పీసీబీ చైర్మన్, అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ స్వయంగా లంక ఆటగాళ్లను కలసి, “మీ భద్రతకు ఎటువంటి ప్రమాదం ఉండదు” అంటూ వారికి భరోసా ఇచ్చారు. పాకిస్థాన్లో అంతర్జాతీయ…

