ఉప్పల్ స్టేడియానికి మహర్దశ.. బీసీసీఐ కీలక నిర్ణయం
ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నెలల్లో జరగనున్న వన్డే ప్రపంచకప్కు భారత్ ఆతిథ్యమివ్వనుందన్న సంగతి తెలిసిందే. దాదాపుగా 12 ఏళ్ల తర్వాత టీమిండియా ఆతిథ్యమివ్వనున్న వన్డే వరల్డ్కప్ కావడంతో దాన్ని బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే టోర్నీ నిర్వహించేందుకు 12 స్టేడియాలను షార్ట్లిస్ట్ కూడా చేసినట్టు చెబుతున్నారు. అహ్మదాబాద్ సహా బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ధర్మశాల, గువాహటి, కోల్కతా, లక్నో, ఇండోర్, రాజ్కోట్, హైదరాబాద్, ముంబైలు ఈ లిస్టులో ఉండగా వాటిలో కొన్ని స్టేడియాలలో కనీస సౌకర్యాలు కూడా…