సౌదీ బస్సు ప్రమాద బాధితులకు ఊరట: బాధితులకు పరిహారం అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి
గతేడాది నవంబర్లో సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన హైదరాబాద్ వాసుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. ఈ ప్రమాదంలో మరణించిన 44 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున, అలాగే గాయపడిన వారికి రూ.3 లక్షల చొప్పున పరిహారాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సచివాలయంలో పంపిణీ చేశారు. విదేశాల్లో జరిగే ప్రమాదాలకు సాధారణంగా ప్రభుత్వాలు పరిహారం చెల్లించకపోయినా, బాధితుల దయనీయ స్థితిని పరిగణనలోకి తీసుకుని మానవతా దృక్పథంతో…

