తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను ముప్పు: నవంబర్ 19 నుంచి భారీ వర్షాలు – ఇస్రో హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు మరో తుపాను ముప్పు పొంచి ఉందని ఇస్రో (ISRO) హెచ్చరించింది. ఈ నెల 19వ తేదీన బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఇస్రో అంచనా వేసింది. ఇది క్రమంగా వాయుగుండంగా బలపడి, తుపానుగా మారే అవకాశాలు లేకపోలేదని వాతావరణ శాఖ కూడా ధృవీకరించింది. దీని ప్రభావం వల్ల రెండు తెలుగు రాష్ట్రాలలో మరోసారి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇటీవల సంభవించిన ‘మొంథా’ తుపాను ప్రభావంతో…

