GHMC డివిజన్ల పెంపుపై హైకోర్టులో పిటిషన్: ఏకపక్ష విభజన అంటూ అభ్యంతరాలు
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలోని వార్డుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 150 నుంచి ఏకంగా 300కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో జనాభా పెరుగుదల, పరిపాలన సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు డిసెంబర్ 8న గెజిట్ నోటిఫికేషన్ను కూడా విడుదల చేసింది. కొత్తగా నగర శివారులోని 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసి, డివిజన్ల సంఖ్యను పెంచడం జరిగింది. అయితే, జీహెచ్ఎంసీ డివిజన్ల…

