ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్.. కేంద్రమంత్రులతో సమావేశం..!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా నేడు ఆయన పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై సీఎం చర్చించనున్నారు. అదేవిధంగా తెలంగాణ పెండింగ్ అంశాలపై, విభజన హామీలపై మంత్రులతో చర్చించనున్నారు. అనంతరం మధ్యాహ్నం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో సీఎం సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పార్లమెంట్ లో చర్చించాల్సిన అంశాలపై ఎంపీలకు దిశా నిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రంలోని సమస్యలను…

